ఎకరానికి 6-10 క్వింటాళ్ల దిగుబడిమార్కెట్లో రూ.5 వేలు పలుకుతున్న ధరబోథ్, నవంబర్ 21: సోయా పంట అన్నదాతల ఇంట సిరులు కురిపిస్తున్నది. ఎకరానికి ఆరు నుంచి పది క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. మార్కెట్లో గతంలో ఎ�
మహారాష్ట్ర, బిహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఏపీ నుంచి రాకఇంటిల్లిపాదికి ఇక్కడే ఉపాధివరి నాట్ల నుంచి పత్తి ఏరేదాకా..ఆరునెలల పాటు చేతినిండా పనిసర్కారు పథకాలతో జిల్లాలో మారిన ఎవుసంరెండు సీజన్లలో సమృద�
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో టీఆర్ఎస్ సంబురాలుసీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకంఖానాపూర్ రూరల్, నవంబర్ 20: సీఎం కేసీఆర్ మహాధర్నా చేపట్టిన 24గంటల్లోనే కేంద్రం దిగివచ్చి మూడు వ్యవసాయ చట్టాలను వ
ఇచ్చోడ, నవంబర్ 20: మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం రైతుల ఉద్యమ ఫలితమేనని టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ప్రెస్క్లబ్లో శనివారం టీఆర్ఎస్ నాయకులతో కలిసి �
నిర్మల్ టౌన్, నవంబర్ 20: కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 18 ఏళ్లు నిండిన వారందరికీ ఓటు హక్కు కల్పించడంతో పాటు సమగ్ర ఓటర్ల జాబితాను రూపొందించాలని రాష్ట్ర ఎలక్ట్రోరల్ పరిశీలకుడు సుదర్శన్రెడ్డి కలెక
అనుకూలంగా వాతావరణంజిల్లాలో 68,584 ఎకరాల్లో సాగురైతులు సస్యరక్షణ చర్యలు చేపడితే మరింత లాభందిగుబడి పెరిగే అవకాశంఇచ్చోడ, నవంబర్ 20: జిల్లాలో పత్తి, సోయాబీన్ పంటల తర్వాత కందిపంట అధికంగా సాగు అవుతున్నది. ఈయేడు �
ఎదులాపురం, నవంబర్ 20:అర్హులకు ఓటు హక్కు కల్పించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాలపై కలెక్టరేట్లో తహసీల్దార్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో శనివార�
నేడు మద్యం దుకాణాలకు డ్రా తీయనున్న కలెక్టర్లుఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులుభారీగా దరఖాస్తులుఆశావహుల్లో ఉత్కంఠనిర్మల్ అర్బన్, నవంబర్ 19 : నిర్మల్ జిల్లాలోని 47 మద్యం దుకాణాలకు అధికారులు స్వీకరించి�
పన్నుల వసూలుపై పంచాయతీ అధికారుల దృష్టిఈనెల 31లోగా వంద శాతం పూర్తి చేయాలని నిర్ణయంనిర్మల్ జిల్లా లక్ష్యం రూ.6.17 కోట్లుజీపీకో ప్రత్యేక టీం ఏర్పాటునిర్మల్ టౌన్, నవంబర్ 19 : నిర్మల్ జిల్లాలో గ్రామ పంచాయతీల�
హరితహారాన్ని సవాల్గా తీసుకున్న తాడిహత్నూర్పలు గ్రామాలకు ఆదర్శంనార్నూర్, నవంబర్ 19 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారాన్ని కొన్ని గ్రామాలు తూతూ మంత్రంగా పాటిస్తే.. మరికొన్ని గ్రా�
వ్యవసాయ చట్టాల రద్దుతో అన్నదాతకు మేలుఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నఆదిలాబాద్ రూరల్, నవంబర్ 19: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాల రద్దు రైతుల విజయమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్న
ఆదిలాబాద్ రూరల్, నవంబర్ 19: కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలు రద్దు చేయడంతో టీఆర్ఎస్ నాయకులు సంబురాలు జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే జోగు రామన్న ఆధ్వర్య