వడ్లుకొనబోమంటున్న కేంద్రం యాసంగిలో వరి వేయాలని తప్పుదోవ పట్టిస్తున్న రాష్ట్ర నేతలు పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీల ఒంటరి పోరాటం మొత్తం ధాన్యం కొంటరా.. కొనరా అంటూ మూడు రోజులుగా నిరసన నోరుమెదపని బీజేపీ, క�
కరోనా నేపథ్యంలో మరో ఆరు నెలలు కొనసాగించాలని నిర్ణయం ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ సర్కారు బడుల బలోపేతమే లక్ష్యంగా ఎన్నుకున్న విద్యాకమిటీల పదవీకాలం ముగిసింది. 2019 నవంబర్ 30న ఎన్నికలు నిర్వహించగా, కరోనా �
ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురికి అవార్డులు బ్యాంక్ ఖాతాలు, చెల్లింపులు, ఇతర సేవలు సెల్ సిగ్నల్ లేని ప్రాంతాల్లోనూ విధుల నిర్వహణ ఉత్తమ సేవలకు రాష్ట్ర స్థాయి గుర్తింపు ఆదిలాబాద్ టౌన్, డిసెంబర్ 2: జిల్�
పంటల సాగుపై పూర్తిస్థాయిలో రైతులకు అవగాహన ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్న అధికారులు ఒక్కో రైతు వేదిక నిర్మాణానికి రూ.21 లక్షల ఖర్చు దస్తురాబాద్, డిసెంబర్ 2 : రైతులు ఆర్థిక అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో రాష
నిర్మల్ జిల్లాలో 72చోట్ల ఏర్పాటు లక్ష్యంఇప్పటికే 20చోట్ల పనులు పూర్తిఉపాధి కూలీలకు చేతినిండా పనిపల్లె ప్రజల ఆరోగ్యం.. పర్యావరణ పరిరక్షణకు మేలుసోన్, డిసెంబర్ 1: రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యమే లక్ష్యంగా
తాంసి, డిసెంబర్ 1: మహిళల రక్షణకు షీటీం బృందాలు పని చేస్తాయని ఎస్ఐ ధనశ్రీ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో షీటీం సభ్యులతో కలిసి బుధవారం విద్యార్థులకు మహిళా చట్టాలు, ఆన్లైన్ మోసాలపై
రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసే కుట్రలురెచ్చగొట్టి లబ్ధి పొందడమే వారి విధానంఓటు భయంతోనే వ్యవసాయ చట్టాలపై వెనక్కి..కేంద్రం ఆంక్షలతో వరి సాగుకు గడ్డుకాలంయాసంగిలో ఆరుతడి పంటలే వేయాలిమంత్రి అల్లోల ఇంద్రకర�
అన్నదాతల పక్షాన పార్లమెంట్లో పోరాటం భేష్మీ నిరసనతోనైనా కేంద్రం వెనక్కి తగ్గాల్సిందేయాసంగి వడ్లు కొనాల్సిందే..మా పూర్తి మద్దతు మీకేస్థానిక బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలకు చిత్తశుద్ధి లేదుగల్లీలో మాట్లాడ
ఎదులాపురం, డిసెంబర్ 1 : జాతీయలోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, డీఎల్ఎస్ఏ చైర్పర్సన్ మంత్రి రామకృష్ణ సునీత పేర్కొన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని కోర్ట
ఎదులాపురం, డిసెంబర్ 1 : ప్రత్యేక ఓటరు నమోదు డేటా ఎంట్రీ నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ సూచించారు. హైదరాబాద్ నుంచి బుధవారం జిల్లా ఎన్నికల అధికారులు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో ఆయన �