నేడు దాఖలు చేయనున్న టీఆర్ఎస్ అభ్యర్ధి విఠల్ దండేఅనంతరం పార్టీ సమావేశంహాజరుకానున్న మంత్రి అల్లోల, ఎమ్మెల్యేలుఆదిలాబాద్, నవంబర్ 22 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) :ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో స్థానిక సంస్
అడవిలో తిరుగుతూ లెక్కించనున్న బీట్ అధికారులుట్రయల్స్,ట్రాంజెక్ట్స్గా విభజనమొదట మాంసాహార, తర్వాత శాకాహార ప్రాణుల లెక్కింపుఉట్నూర్ రూరల్, నవంబర్ 22 :ఆదిలాబాద్ జిల్లాలో జంతుగణన కార్యక్రమం సోమవారం
ముస్తాబైన శ్రీలక్ష్మీనారాయణ స్వామి ఆలయంఈ నెల 24న రథోత్సవం..ఐదు రోజుల పాటు జరుగనున్న వేడుకఏర్పాట్లు పూర్తి చేసిన పాలకమండలిజైనథ్, నవంబర్ 22 : ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి జాతరకు �
పెద్ద పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సేవలుమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డివినాయక్ సిటీ స్కాన్, డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభంనిర్మల్ చైన్గేట్, నవంబర్ 22 : పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్లాల్సిన అ�
అద్దె గది నుంచి అంబులెన్స్లో రిమ్స్కు తరలింపు‘నమస్తే’ కథనానికి స్పందనపర్యవేక్షిస్తున్న సూపరింటెండెంట్ శిరీష్ఎదులాపురం, నవంబర్ 22 : పక్షవాతంతో ఉన్న ఆర్తికి, రక్తహీనతతో బాధపడుతున్న తన కూతురు రేణుకక
దండేపల్లి, నవంబర్ 22: గూడెం శ్రీసత్యనారాయణ స్వామిని సోమవారం మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఎమ్మెల్యేకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. వేదపండితులు ఆశీర్వ�
రైతు బంధు సమితి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు భోజారెడ్డిఆదిలాబాద్ రూరల్, నవంబర్ 22 : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది కేంద్ర ప్రభుత్వం కాదా…? అని రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డ�
ఆదిలాబాద్ జిల్లాలో 65 శాతం నల్లరేగడి భూములుడిమాండ్ ఉన్న పంటలతోనే లాభాలెక్కువపత్తిసాగులో పింక్బౌల్ నివారణకు జాగ్రత్తలు తప్పనిసరిరసాయన ఎరువుల వాడకం తగ్గించాలిరైతులకు అవగాహన కల్పించేందుకు ఫీల్డ్ �
కోళ్లు, మేకలు, గొర్రెలు, కుందేళ్లు, చేపల పెంపకంతో లాభాల బాటపండ్ల మొక్కలతో అదనపు ఆదాయంసేంద్రియ పద్ధతిలో కూరగాయలుఉన్న ఊళ్లోనే స్వయం ఉపాధిఆదర్శంగా నిలుస్తున్న యువ రైతుకోటపల్లి, నవంబర్ 21 : ఆ యువకుడు సాఫ్ట్�
కొవిడ్ సమయంలో భరోసానిచ్చిన సింగరేణి యాజమాన్యంప్రత్యేక క్వారంటైన్ సెంటర్లుకార్పొరేట్ దవాఖానల్లో మెరుగైన వైద్యంమృతుల కుటుంబాలకు రూ.15 లక్షల ఎక్స్గ్రేషియా, ఒకరికి ఉద్యోగం ఉత్పత్తి ఉత్పాదకతతో పాటు క�
గ్రామాల్లో హార్వెస్టర్లతో జోరుగా ధాన్యం నూర్పిడియంత్రాల వినియోగంతో తగ్గుతున్న ఖర్చుదస్తురాబాద్, నవంబర్ 21 : పెరుగుతున్న ఆధునీకరణకు తగ్గట్టుగానే రైతులు కూడా యాంత్రీకరణ వైపు దృష్టి సారిస్తున్నారు. వాన