జిల్లా, మండల పరిషత్లకు నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వంఉమ్మడి జిల్లాకు రూ. 26.23 కోట్లు..జడ్పీకి రూ.13.21 కోట్లు, మండలాలకు రూ. 13.02కోట్ల చొప్పున..నిర్మల్ టౌన్, డిసెంబర్ 5 : స్థానిక సంస్థలను బలోపేతం చేసి ప్రజల�
తలమడుగు, డిసెంబర్ 5 : గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఖోడద్ పంచాయతీ పాలకవర్గం వందశాతం సద్వినియోగం చేసుకుంటున్నది. సీఎం కేసీఆర్ పల్లెలను అందంగా తీర్చి�
యువతకు ఉపాధి వినియోగించుకుంటున్న ప్రజలుఉట్నూర్ రూరల్, డిసెంబర్ 5: ఆన్లైన్ సేవలు రోజరోజుకూ పెరుగుతున్నాయి. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాయి. గతంలో పట్టణాల్లో ఉండడంతో గ్రామీణ ప్రాంత ప�
నూతన విధానానికి సర్కారు శ్రీకారంకేంద్రాలకు నేరుగా సరుకులు సరఫరానిర్ణీత సమయంలో చేరవేత అక్రమాలకు చెక్ ఆర్టీసీకి పెరుగుతున్న ఆదాయంకోటపల్లి, డిసెంబర్ 5 : ఆర్టీసీ కార్గో సేవలు అంగన్వాడీ కేం ద్రాల వరకు వి�
వ్యవసాయ శాస్త్రవేత్తలు మోహన్దాస్, రాజశేఖర్కేవీకే, ఎఫ్టీసీలో ప్రపంచ మృత్తిక దినోత్సవంరైతులకు భూసార పరీక్ష పత్రాలు పంపిణీతాంసి, డిసెంబర్ 5 : ప్రస్తుత పరిస్థితుల్లో నేల సారవంతాన్ని కాపాడుకోవాల్సిన బ
సోన్, డిసెంబర్ 5 : ‘స్వామియే అయ్యప్ప.. శరణం శరణం అయ్యప్ప..’ అంటూ ఆ ప్రాంతమంతా మార్మోగింది. సోన్ మండలం కడ్తాల్ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయంలో ఆదివారం నిర్వహించిన ఆరట్టు ఉత్సవం కనుల పండువగా సాగింది. ఆలయ గు
శనగ, మక్క పంటల సాగుఆదా అవుతున్న నీటి తడులుబోథ్, డిసెంబర్ 5: ఆరుతడి పంటల సాగుకు అన్నదాతలు ఆసక్తి చూపుతున్నారు. తక్కువ నీటి తడులు అవసరమైన పంటలు వేస్తున్నారు. బోథ్ మండలంలో యాసంగి కింద రైతులు ఆరుతడి పంటలు వే
విచ్చలవిడి రసాయనిక ఎరువులతో విషతుల్యంభూమితోపాటు మానవాళి మనుగడకు ప్రమాదంభూసార పరీక్షలతోనే భూమికి జీవంసేంద్రియ సేద్యం, పంట మార్పిడితో ప్రాణం ఆదిలాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మానవాళికి
ప్రజలు, దాతలు కదలాలివిద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి విశ్రాంత ఉద్యోగులు, టీచర్ల సహకారంకళలు, జీవన ప్రమాణాల పెంపునకు స్వచ్ఛంద సంస్థల తోడ్పాటుమంచిర్యాల జిల్లా పోర్టల్లో 505 ప్రభుత్వ పాఠశాలల నమోదుమంచిర్యాల
జడ్పీ సీఈవో గణపతివ్యాక్సినేషన్ కేంద్రాలను పరిశీలించిన అధికారులుసిరికొండ, డిసెంబర్ 4 : ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయాలని జడ్పీ సీఈవో గణపతి వైద్యసిబ్బందికి సూచించారు. మండల కేంద్రంతో పాటు �