బీజేపీ ఇచ్చిన హామీల అమలు జాడేది?సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎంపీ మిడియం బాబురావుఎదులాపురం, డిసెంబర్ 11 : సీసీఐ (సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) పునః ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్�
బోథ్, డిసెంబర్ 11 : వ్యాక్సిన్తోనే కరోనా వైరస్ను నియంత్రించవచ్చని ఎంపీడీవో సీహెచ్ రాధ పేర్కొన్నారు. మండల కేంద్రంలో మండల పరిషత్, వైద్య సిబ్బంది శనివారం ఇంటింటికీ తిరుగుతూ అవగాహన కల్పించారు. బస్టాండ్�
సరస్వతీ విద్యాపీఠం క్షేత్ర అధ్యక్షుడు చామర్తి ఉమా మహేశ్వర రావ్నూతన విద్యావిధానంపై సెమినార్ఆదిలాబాద్ రూరల్, డిసెంబర్ 11: దేశ పూర్వపు చరిత్రను నేటి తరం యువతకు తెలి యజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని శ్
నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 100 శాతం మంచిర్యాలలో తక్కువగా 82.21 శాతం ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు ఓటు వేసిన మంత్రి అల్లోల, విప్ సుమన్, ఎమ్మెల్సీ పురాణం, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు వెబ్ కాస్టింగ�
నాలుగు బ్లాకుల వేలం నిర్ణయంపై కార్మికులు, కార్మిక సంఘాల ఆగ్రహంఆయా చోట్ల ధర్నాలు, ర్యాలీలు కేంద్ర సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలుహైదరాబాద్లోని ఆర్ఎల్సీతో జరిపిన చర్చలు విఫలంశ్రీరాంపూర్/కొత్తగూడెం
రైతు వేదికలకు మంచి రోజులుప్రతినెలా నిర్వహణ పేరిట ఒక్కోదానికి రూ.2వేలుక్లస్టర్ పేరిట బ్యాంకు ఖాతాలను తెరుస్తున్న అధికారులునిర్మల్ టౌన్, డిసెంబర్ 10 : గ్రామాల్లో రైతులకు సలహాలు, సూచనలు అందించేందుకు, వ్�
వెబ్కాస్టింగ్ ద్వారా కేంద్రాల పర్యవేక్షణఉమ్మడి జిల్లావ్యాప్తంగా 91.78 శాతం ఓటింగ్ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ఎదులాపురం, డిసెంబర్ 10: శాసన మండలి ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా
సీనియర్ సివిల్ జడ్జి ఉదయ భాస్కర్ఘనంగా అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవంఆదిలాబాద్ రూరల్, డిసెంబర్ 10: మానవ హక్కులను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి జీ ఉదయ భాస్కర్ అన్నారు. మా�
బజార్హత్నూర్, డిసెంబర్ 10: 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ రెండు డోస్ల కొవిడ్ టీకా తీసుకోవాలని ఇన్చార్జి ఎంపీడీవో మహేందర్రెడ్డి సూచించారు. మండలంలోని జాతర్ల, చిన్నహత్నూర్, పిప్పిరి, గిర్నూర్, టెం�
పోలింగ్ సరళిని పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ఉట్నూర్ డివిజన్లో 99 శాతం పోలింగ్ఉట్నూర్, డిసెంబర్ 10 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉట్నూర్లో ప్రశా�
ఎదులాపురం,డిసెంబర్10: జిల్లాలోని అర్హులైన విద్యార్థులకు వంద శాతం ఉపకారవేతనాలు వెంటనే అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రీ మెట్రిక్, కొత్�
ఖానాపూర్ టౌన్, డిసెంబర్ 10: పట్టణంలోని శివాజీనగర్లో శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు నాలుగు రోజులుగా వైభవంగా సాగుతున్నాయి. శుక్రవారం వేదపండితుల మంత్రోచ్ఛరణలతో అమ్మవారి విగ్రహాన�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు జిల్లాకు రెండు చొప్పున కేంద్రాలు టీఆర్ఎస్ అభ్యర్థి దండె విఠల్ గెలుపుఖాయం ఆదిలాబాద్, డిసెంబర్ 9 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థ�
మొదటి విడుత హరితహారంలో శ్రీకారం స్వయంగా పాల్గొని మొక్క నాటిన సీఎం ఆరేండ్లలో ఏపుగా పెరిగిన వృక్షాలు చిట్టడివిని తలపిస్తున్న వనం అటవీ అధికారుల శ్రమకు ఫలితం అంతర్జాతీయ స్థాయి వ్యక్తుల ప్రశంసలు ప్రకృతి ప్