కొత్త వేరియంట్ ప్రచారంనేపథ్యంలో సర్కారు ప్రత్యేక చర్యలుమహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో టీకాల ప్రక్రియ వేగవంతంపై నజర్అర్హులందరికీ వ్యాక్సినేషన్ వేయాలని ఆరోగ్యశాఖకు కేబినెట్ ఆదేశంఆదిలాబాద్, నవం�
బోథ్, నవంబర్ 29: విద్యార్థుల గ్రేడింగ్ మెరుగు పడేలా చూడాలని బోథ్ స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు మునిందర్రాజు సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం ఉపాధ్యాయులతో స్కూల�
స్వచ్ఛ సర్వేక్షణ్లో మంచిర్యాల మున్సిపాలిటీకి రాష్ట్రస్థాయిలో ఏడోస్థానంసౌత్ జోన్ స్థాయిలో 25వ ర్యాంకుమంచిర్యాలటౌన్, నవంబర్ 29 : కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న నగరాలు, పట్టణాల్లో స్వచ్ఛతే లక్ష్�
డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్అపోహలపై అవగాహన కల్పిస్తున్న వైద్యసిబ్బందితాంసి, నవంబర్ 29: వ్యాక్సిన్తోనే కరోనా కట్టడి సాధ్యమని డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్ సూచించారు. మండలంలోని ఘోట్కూరి గ్రామంలో జిల్ల�
రూ. కోటి వరకు వసూలుబాధితుల ఫిర్యాదుతో కేసు నమోదుపోలీసుల అదుపులో మహిళ, ఆమె భర్తనిర్మల్ టౌన్, నవంబర్ 29 : నమ్మకంగా ఉంటూనే ఆమె నట్టేటా ముంచింది. చిట్ ఫండ్ కంపెనీ పేరిట రూ. కోటి వసూలు చేసిన ఘటన ఆలస్యంగా వెలు�
మహిళా సంఘాలకు ప్రోత్సాహక నిధిఉమ్మడి జిల్లాలో రూ. 3.70 కోట్ల రివాల్వింగ్ ఫండ్నిర్మల్ చైన్గేట్, నవంబర్ 29 : మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం తోడ్పాటునందిస్తున్నది. ఇందు లో భాగంగా స్వయం సహా�
వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పూర్తిచేయాలిరైతులు వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలివ్యవసాయశాఖ అధికారులు అవగాహన కల్పించాలినిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీసారంగాపూర్, నవంబర్ 29 : వరి ధాన్యం క�
ఐదు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు రాయడం, చదవడం15 రోజుల పాటు నిర్వహణ ప్రతిభ ఆధారంగా మార్కులువెనుకబడ్డ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ సారంగాపూర్, నవంబర్ 28;కరోనా కారణంగా విద్యార్థులు దాదాపు ఏడాదిన్న�