వరి కొయ్యలను సేంద్రియ ఎరువుగా మారిస్తే సిరులు70 శాతం ఎరువులు తగ్గుతాయ్..కాల్చివేస్తున్న మెజార్టీ రైతులు.. తద్వారా పర్యావరణ కాలుష్యం..సారం దెబ్బతింటుదంటున్న వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలుమేలు చేసే సూ�
ఈ నెల 1న ప్రారంభించిన డీఎస్పీ హర్షవర్ధన్మూడు నెలల పాటు శిబిరంపాల్గొంటున్న 150 మంది ఇంద్రవెల్లి, డిసెంబర్ 8 : ఇంద్రవెల్లి ఎస్ఐ నందిగామ్ నాగ్నాథ్ గ్రామీణ యువతకు ఉచితంగా ఆర్మీలో ఎంపికకు శిక్షణ ఇప్పిస్త�
ప్రభుత్వ విప్ బాల్క సుమన్మార్కెట్ నిర్మాణానికి స్థల పరిశీలనరామకృష్ణాపూర్, డిసెంబర్ 8: ఆధునిక హంగులతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను నిర్మిస్తామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తెలిపారు. క్యాతనపల్లి మున�
ఏకరాకు 6-8 క్వింటాళ్ల దిగుబడికోత దశకు చేరుకున్న పైరుప్రభుత్వ మద్దతు ధర రూ.6,300పెంచాలంటున్న రైతులునేరడిగొండ, డిసెంబర్ 7 : కంది పంటను బోథ్ నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో పండిస్తున్నారు. బోథ్, ఇచ్చోడ, నేరడిగ�
ఎదులాపురం,డిసెంబర్8: కొవిడ్ నియంత్రణకు టీకా ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించాలని డిప్యూటీ డీఎంహెచ్వో సాధన సూచించారు. కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్లో భాగంగా పట్టణంలోని రవీంద్రనగర్లో ఇప్�
బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా ఆందోళన చేయాలికార్మికులకు సంఘాల పిలుపువర్క్షాప్, గనులపై సమావేశాలుశ్రీరాంపూర్, డిసెంబర్ 8: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, పారిశ్రామిక వ్యతిరేక నిర్ణయాలకు న�
బెల్లంపల్లిరూరల్, డిసెంబర్ 8: ఈ యాసంగిలో వరి కొనుగోలు కేంద్రాలు లేనందున రైతులు ఇత ర పంటల సాగుపై దృష్టి పెట్టాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి సూచించారు. మండలంలోని బూదాకుర్ధు గ్రామంలో వ్యవసాయాధిక
టెన్త్ ఫలితాలపై ప్రత్యేక శ్రద్ధపక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్న ఉపాధ్యాయులు100 శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషిప్రతి రోజూ ప్రత్యేక తరగతులువెనుకబడ్డ విద్యార్థులపై దృష్టిపరీక్షలకు హాజరుకానున్న 12,424 మంది పి
రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు నవీన్ మిట్టల్నిర్మల్లో పోలింగ్ కేంద్రం పరిశీలననిర్మల్ టౌన్, డిసెంబర్ 7: ఈ నెల 10న జరగనున్న శాసనమండలి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గాను నిర్మల్ జిల్లా పరిషత్ కార్య�
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ఘనంగా సాయుధ దళాల పతాక దినోత్సవంఎదులాపురం, డిసెంబర్ 7 : భారత దేశానికి సైనికులే రక్షణ కవచం లాంటివారని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నా రు. సాయుధ దళాల పతాక ద�
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించాలిఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నబేలలో రైతులకు అవగాహనకోబ్బాయి గ్రామంలో ముగిసిన సప్తాహ వేడుకలుబేల, డిసెంబర్ 7 : రైతులు ఆరుతడి పంటలు సాగుచేయాలని, దీంతో అధిక లాభా�
నార్నూర్, డిసెంబర్ 7: కరోనా వైరస్ నివారణకు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తహసీల్దార్ దుర్వా లక్ష్మణ్ అన్నారు. నార్నూర్ మండల కేంద్రంతో పాటు తాడిహత్నూర్,రాజుల్గూడ,భీంపూర్ �
ప్రైవేట్ పాఠశాలకు దీటుగా లోడ్పల్లి మోడల్ స్కూల్25 నుంచి 205 మందికి చేరిన విద్యార్థుల సంఖ్య ప్రభుత్వం కల్పిస్తున్న వసతులే కారణంఆధునిక హంగులు, డిజిటల్ తరగతులుపిల్లలను పంపేందుకు మొగ్గు చూపుతున్న తల్లి