వంద శాతం ఇంటి పన్నులు వసూలు చేయాలిడీఎల్పీవో ప్రభాకర్ రావు కోటపల్లి, డిసెంబర్ 15 : పల్లె ప్రగతి పనులు, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులకు డీఎల్పీవో ప్రభాకర్ రా
నిర్మల్ అదనపు కలెక్టర్ రాంబాబుదస్తురాబాద్, డిసెంబర్15 : వరి ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని రైస్ మిల్లుల యజమానులకు నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ రాం బాబు సూచించారు. మండల కేంద్రంలోని రైస్ మిల్లును �
స్వతంత్ర అభ్యర్థిపై భారీ మెజార్టీతో విజయం సాధించిన దండె విఠల్ అభివృద్ధికి ఆకర్షితులై టీఆర్ఎస్కే ఓటు వేసిన ఇతర పార్టీల నాయకులు ఎన్నికేదైనా గులాబీ పార్టీదే విజయమని నిరూపణ ఉదయం 8 గంటలకు కౌంటింగ్.. 9.40కి �
ఉపకార వేతనాలు, మెస్ చార్జీలు విడుదల చేసిన బీసీ సంక్షేమశాఖ46314 మంది విద్యార్థులకు ప్రయోజనంనిర్మల్ టౌన్, డిసెంబర్ 14: ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులకు మెస్ చార్జీలు, ఉపకార
నార్నూర్,డిసెంబర్14 :ప్రస్తుతం కూరగాయల ధరలు మండిపోతున్నాయి. నీటి లభ్యత పెరగడం, రైతులు ఎక్కువగా వరి, పత్తితో పాటు ఇతర పంటల వైపు మొగ్గు చూపుతుండడంతో ఈ పరిస్థితి ఏర్పడుతున్నది. ఈ నేపథ్యంలో కూరగాయలు, ఆకుకూరల
బోథ్, డిసెంబర్ 14: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి దండె విఠల్ విజయం సాధించిన సందర్భంగా మంగళవారం మండలంలోని సొనాల గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు సంబురాలు జరుపుకున్�
ఆదిలాబాద్ రూరల్, డిసెంబర్ 14 : ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో మంగళవారం నుంచి సమ్మెటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ)-1 పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు నిర్వ
ఆదిలాబాద్ డీఆర్డీవో కిషన్ఇంద్రవెల్లి, డిసెంబర్14: గ్రామపంచాయతీల పరిధిలో మెగా పార్కులు ఏర్పాటు చేయాలని ఆదిలాబాద్ డీఆర్డీవో కిషన్ అన్నారు. ఇంద్రవెల్లి మండలంలో గౌరాపూర్, ముత్నూర్, ధనోరా(బీ)గ్రామపంచ�
హాజీపూర్, డిసెంబర్ 14 : ఉపాధి హామీ పథకం లో కూలీల సంఖ్య పెంచాలని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ పేర్కొన్నారు. మండలంలోని గుడిపేట గ్రామ పంచాయతీ పరిధిలోని 13వ ప్రత్యేక తెలంగాణ పోలీస్ బెటాలియన్ వెను