ఎదులాపురం, డిసెంబర్ 1 : జాతీయలోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, డీఎల్ఎస్ఏ చైర్పర్సన్ మంత్రి రామకృష్ణ సునీత పేర్కొన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని కోర్ట
ఎదులాపురం, డిసెంబర్ 1 : ప్రత్యేక ఓటరు నమోదు డేటా ఎంట్రీ నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ సూచించారు. హైదరాబాద్ నుంచి బుధవారం జిల్లా ఎన్నికల అధికారులు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో ఆయన �
నేరస్తులపై నిఘా పెంచాలిఅన్ని జిల్లాల ఎస్పీలతో వీసీలో డీజీపీ మహేందర్ రెడ్డిఎదులాపురం, నవంబర్ 30 : వర్టికల్స్ పద్ధతిలో అందించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి గుర్తింపు పొందాలని పోలీసు అధికారులకు డ�
గ్రామాల్లోనే కాంటాల ఏర్పాటు ఉమ్మడి జిల్లాలో 412 కొనుగోలు కేంద్రాలు 5.10 లక్షల క్వింటాళ్ల విక్రయ అంచనా ఇప్పటికే 48 వేల మెట్రిక్ టన్నుల సేకరణ సంతోషం వ్యక్తం చేస్తున్న రైతాంగం ఆదిలాబాద్, నవంబరు 30 ( నమస్తే తెలంగ�
ఆదిలాబాద్లో అధికారులకు శిక్షణఉమ్మడి జిల్లాలో 8 పోలింగ్ కేంద్రాలుఈ నెల 10న పోలింగ్, 14న లెక్కింపుఓటు హక్కు వినియోగించుకోనున్న 937 మందిఆదిలాబాద్, నవంబరు 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్�
గర్మిళ్ల, నవంబర్ 30 : తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నడిపెల్లి దివ�
అర్హులందరూ టీకా తీసుకోవాలికొవిడ్ నిబంధనలు పాటించాలినిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీవైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షనిర్మల్ టౌన్, నవంబర్ 30 : జిల్లాలోని అన్ని పీహెచ్సీల్లో నిర్దేశించిన లక్
బాలల హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎండీ షాహీద్ఆదిలాబాద్ రూరల్, నవంబర్ 30: ఆశ్రమోన్నత పాఠశాలలో దెయ్యం ఉందనే అపోహలను విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్మవద్దని బాలల హక్కుల పరిరక్షణ వేదిక