అన్నీ సక్రమంగానే ఉన్నాయిఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు నవీన్ మిట్టల్ఎదులాపురం, నవంబర్ 24 : ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి స్థానానికి దాఖలైన నామినేషన్లలో అన్నీ సక్రమంగానే ఉన్నాయని, ఏ ఒక
పెద్ద సంఖ్యలో ప్రవేశాలుప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికతలమడుగు, నవంబర్ 24: ఏటా సర్కారు పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య పెంచేందుకు ఉపాధ్యాయుల నానాపాట్లు పడేవారు. ప్రస్తుతం పరిస్థితులు మ�
ఆదిలాబాద్ రూరల్, నవంబర్ 24: రాష్ట్రస్థాయి కళోత్సవ్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. రెండో రోజు ఆన్లైన్లో జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయం నుంచి డీఈవో ప్రణీత ప్రారంభించారు. విద్యార్థులు చదువుతో పాట
మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్యనిర్మల్ జిల్లా అధికారులతో సమావేశంనిర్మల్ టౌన్, నవంబర్ 24 : ప్రజలు ఏ ప్రదేశానికెళ్లినా ఆ సమయంలో నిర్భయంగా, స్వేచ్ఛగా వెళ్లగలిగే వాతావరణం కల్పించినప్పుడే
ఎదులాపురం, నవంబర్ 24 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 36వేల కేసులు పెండింగ్లో ఉన్నాయని డీఎల్ఎస్ఏ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి మంత్రి రామకృష్ణ సునీత తెలిపారు. కక్షిదారులందరూ జాతీయ లోక్
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సర్కారు కృషిఈ ఏడాది లక్ష్యం 2.23 కోటుజిల్లాలో 371 చెరువుల్లో పెంపకంఇప్పటికే 50 లక్షలు విడుదలమంచిర్యాల అర్బన్, నవంబర్ 23 ;కులవృత్తులకు ఆసరా కల్పించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థన
వినియోగదారుల విశ్వాసం చూరగొనాలిడైరెక్టర్(ఆపరేషన్స్) చంద్రశేఖర్సింగరేణి వ్యాప్తంగా జీఎంలతో వీసీలో సమీక్షశ్రీరాంపూర్, నవంబర్ 23 : బొగ్గు నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వినియోగదారుల విశ్వాసం చూరగ
బెజ్జూర్, నవంబర్ 23 : మండలంలో వన్యప్రాణుల గణన కొనసాగుతున్నది. సోమవారం నుంచి మాంసాహార జంతువుల సర్వే కొనసాగుతుండగా బుధవారం ముగియనున్నట్లు రేంజ్ అధికారి పుర్క దయాకర్ తెలిపారు. రేంజ్ పరిధిలో మొత్తం 15 బీట�
సిరికొండ,నవంబర్ 23 :ఎప్పుడూ ఒకే పంట సాగు చేసే రైతులు పంట మార్పిడితో మంచి ప్రయోజనాలు పొందవచ్చు. యాసంగి సీజన్లో వరి సాగు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ఆరుతడి పంటల సాగు చేయాల్సిన అవసరం ఏర�
తలమడుగు, నవంబర్ 23: సైబర్ నేరగాళ్లు ఆశ చూపి మోసగిస్తారని సైబర్మెంటర్ శ్రీనివాస్ స్వామి అన్నారు. సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పోలీస్, విద్యాశాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాల�
‘నమస్తే’ కథనానికి సీఎస్సీ స్పందనరిమ్స్లో వివరాలు తీసుకొని అకౌంట్ తెరిచిన అధికారులుఆదిలాబాద్ టౌన్, నవంబర్ 23 : భర్త వేధింపులకు తోడు పక్షవాతంతో బాధపడుతూ కష్టాలు అనుభవిస్తున్న ఆర్తికి బ్యాంక్ అధిక�
మంత్రి ఇంద్రకరణ్రెడ్డి | ఉమ్మడి ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్ఎస్ భారీ మెజార్టీతో కైవసం చేసుకుంటుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
బోథ్: బోథ్ కోర్టు భవన నిర్మాణ పనులు తొందరగా ప్రారంభమయ్యేలా చూడాలని కోరుతూ మంగళవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు వినతి పత్రం అందించారు. ఆదిలాబాద్లోని ఎమ్మెల్యే క్