జిల్లా పశు వైద్యాధికారి రంగారావ్ సిరికొండ,నవంబర్ 18 :పాడి రైతులు వ్యవసాయంతో పాటు పశు సంపదపై దృష్టి సారించాలని జిల్లా పశు వైద్యాధికారి రంగారావ్ అన్నారు. మండలంలోని జాకీర్గూడ,లక్ష్మీపూర్ (కే)లో గురువార�
సిరికొండ,నవంబర్ 18:గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నిరోధించి, ప్రజలకు ఉపాధి కల్పించడమే ఉపాధి హామీ ముఖ్య ఉద్దేశం. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి అధికారులు కసరత్తు చేస్తున్నా�
మద్యం దుకాణాలకు 2960కి పైగా దరఖాస్తులు ఉమ్మడి జిల్లాలో 192 షాపులు ఆఖరిరోజు భారీగా.. టెండర్ల స్వీకరణకు ముగిసిన గడువు తొలిసారిగా రిజర్వేషన్ల వర్తింపు రేపే లక్కీ డ్రా ఎదులాపురం,నవంబర్18: ఆదిలాబాద్ జిల్లాలో 40 షా
నేడు ఇందిరా పార్క్ వద్ద సర్కారు మహాధర్నాయాసంగి వడ్ల కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి తరలిన మంత్రి, విప్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలుదిగివచ్చే వరకూ వదిలిపెట్టబోమంటూ స్పష�
మద్యం దుకాణాలకు దరఖాస్తులు..మంచిర్యాల జిల్లాలో ఇప్పటి వరకు 443..గురువారం పెద్ద మొత్తంలో వస్తాయని అధికారుల అంచనారిజర్వ్డ్ దుకాణాలు దక్కించుకునేందుకు పోటీమంచిర్యాల అర్బన్, నవంబర్ 17 : 2021-23 సంవత్సరానికి కొ�
శిశు సంక్షేమ శాఖ తనిఖీ బృందం సభ్యులు నరేశ్, లోకేశ్రెడ్డికెస్లాపూర్ అంగన్వాడీ కేంద్రం తనిఖీఇంద్రవెల్లి, నవంబర్ 17: అంగన్వాడీ కేంద్రం పరిధిలోని గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించా�
సీసీఎస్ సీఐ చంద్రమౌళిమానవ అక్రమ రవాణా, షీటీంలపై అవగాహనఎదులాపురం, నవంబర్ 17 : ప్రస్తుత సమాజంలో మహిళలను ఎవరైనా వేధిస్తే నిర్భయంగా ఫిర్యాదు చేయాలని సీసీఎస్ సీఐ ఈ చంద్రమౌళి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంల
ఇచ్చోడ నుంచి నర్సాపూర్ వరకు అంతిమయాత్రనివాళులర్పించిన బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ఇచ్చోడ, నవంబర్ 17: ఆర్మీ జవాన్ కేంద్ర సంజీ వ్ (32)కు బుధవారం మండల ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. నర్సాపూర్ గ్రా�
పోలీస్ సిబ్బందికి నిర్మల్ ఇన్చార్జి ఎస్పీ ప్రవీణ్ కుమార్ సూచననిర్మల్ అర్బన్, నవంబర్ 17: ప్రజలకు మెరుగైన శాంతి భద్రతలతో పాటు ఆరోగ్యంపైనా శ్రద్ధ పెట్టా లని నిర్మల్ ఇన్చార్జి ఎస్పీ ప్రవీణ్ కుమార
‘నమస్తే’ కథనానికి స్పందించిన కలెక్టర్భూమిని ఆమె పేరిట మార్చాలని అధికారులకు ఆదేశంముథోల్, నవంబర్ 17: ముథోల్ మండలంలోని ఎడ్బిడ్ గ్రామానికి చెందిన చిన్నారి రోషిణికి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని జిల్�
ఎమ్మెల్యే ఆదేశాల మేరకు స్పందించినఆర్టీసీ అధికారులు రెండేళ్ల తర్వాత బస్సు సర్వీసుప్రారంభించడంతో గ్రామస్తుల హర్షం కన్నెపల్లి, నవంబర్ 16 : మండలంలోని తెనుగుపల్లెకు ఆర్టీసీ బస్సు ప్రారంభమైంది. గతంలో బెల్ల�
వడ్ల సాగుతో భూగర్భ జలాల క్షీణత ఎకరానికి 50 లక్షల లీటర్ల నీటి వినియోగం ఈ నీటితో 8 ఎకరాల్లో పప్పు దినుసులు సాగు చేసుకోవచ్చు ఆరుతడి పంటలే మేలంటున్న భూగర్భ జలశాఖ అధికారులు మేలో 10.38 మీటర్ల లోతులో.. ప్రస్తుతం 3.38 మీట�