ఎదులాపురం, నవంబర్ 8 : న్యాయవ్యవస్థపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్య కార్యదర్శి వై.రేణుక పే�
నిర్మల్ టౌన్, నవంబర్ 8 : ఈ నెల 14 వరకు జిల్లాలో బాలల దినోత్సవ వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో బాలల దినోత్సవ వారోత్సవ�
నిర్మల్ అర్బన్, నవంబర్ 8: విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటు పడాలని డీఈవో రవీందర్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని శాంతినగర్ కేజీబీవీలో మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బ�
తరాలు మారుతున్నా అడవి బిడ్డలు తమ సంప్రదాయాలను కొనసాగిస్తూనే ఉన్నారు. తమ తాతముత్తాతలు ఆస్తిగా అందించిన ఆచారాలను ఏటా తప్పకుండా పాటిస్తున్నారు. అలాంటి పండగల్లో దండారీ ఉత్సవాలు కూడా ఒకటి. ఉమ్మడి ఆదిలాబ�
కొత్త మద్యం పాలసీని ప్రకటించిన ప్రభుత్వంఈ వారంలోనే దరఖాస్తుల స్వీకరణ షురూ..మొదటి సారిగా గౌడ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లుఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 163 వైన్స్ షాపులు నిర్మల్ టౌన్, నవంబర్ 7: రాష్ట్ర ప్రభ
సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 600 కు పైగా అర్హులుబాసర -2 జోన్లో 68 ఖాళీలుఈ నెల 6 నుంచి 27 వరకు దరఖాస్తుల స్వీకరణడిసెంబర్లో రాత పరీక్ష నిర్మల్ చైన్గేట్, నవంబర్ 7: అంగన
బోథ్, నవంబర్ 7: గిరిజన గూడేల్లో పది రోజుల పాటు నిర్వహించిన దండారీ ఉత్సవాలు ఆదివారం ముగిశాయి. చివరి రోజు గూడేల్లో గుస్సాడీలు డప్పు చప్పుళ్ల నడుమ నృత్యాలు చేశారు. అనంతరం గ్రామ పటేళ్ల ఇళ్ల ముందర గుస్సాడీ వే�
సారంగాపూర్, నవంబర్ 7: రైతు శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీపీ అట్ల మహిపాల్రెడ్డి, జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డి అన్నారు. మండలంలోని బీరవెల్లిలో ఆదివారం వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రార
రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డివెంగ్వాపేట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలతోపాటు జాఫ్రాపూర్లో 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభం సోన్, నవంబర్ 7 : వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ వైఖర�
భైంసా టౌన్, నవంబర్ 7 : పల్లెలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని, ఆ దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రగతి ప్రణాళికలు అమలు చేస్తున్నదని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామాల్లో
తాంసి, నవంబర్ 7 : ప్రజా సమస్యల పరిష్కారానికే న్యాయవిజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నామని జిల్లా జడ్జి జగ్జీవన్కుమార్ పేర్కొన్నారు. ఆదివారం తాంసి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిం�
క్వింటాల్కు రూ.8వేల పైనే.. మద్దతు ధర కంటే రూ.2500 అధికం పలు ప్రాంతాల్లో ఇండ్ల వద్దే కొంటున్న వ్యాపారులు ఏజెంట్లు, దళారులు పోటాపోటీగా కొనుగోళ్లు సంబురపడుతున్న రైతులు ఆదిలాబాద్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ నిర