ఉట్నూర్, అక్టోబర్ 3 : ఏజెన్సీలో పోడు భూ ముల సమస్యను ప్రభుత్వం త్వరలోనే పరిష్కరిస్తుందని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. కుమ్రంభీం ప్రాంగణంలోని సమావేశ మందిరంలో ఐటీడీఏ ఏటీడబ్ల్యూఏస�
మంత్రి సత్యవతి రాథోడ్ | ఆదిమ గిరిజన సంక్షేమ సలహా కమిటీ, ఉట్నూరు(ఐటిడిఏ)కు చైర్మన్గా బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించనున్న ఆదివాసి ముద్దుబిడ్డ కనక లక్కేరావుకు రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత
ఆదిలాబాద్, నవంబర్ 2 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి రాష్ట్రంలో రైతులు వర్షాలపై ఆధారపడి వ్యవసాయం చేసేవారు. వానకాలం పంటల విస్తీర్ణం ఎక్కువగా ఉండేది. సరిపడా వర్షాలు పడితేగానీ పంట చేతికి వచ్చేది కాదు. గత�
రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్ దివ్యదేవరాజన్ జామడ, కొలాం కొటారిలో దండారీ ఉత్సవాలు ఏత్మాసూర్ దేవతకు పూజలు నృత్యాలతో హోరెత్తించిన మహిళలు ఆసిఫాబాద్లో జడ్పీ చైర్పర్సన్, కలెక్టర్, ఎమ్మెల్యేత�
అనేక సంక్షేమ పథకాల అమలు రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిపెట్టాలి రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి న్యూసాంగ్వీలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం మామడ, నవంబర్ 2 : రైతు సంక్షేమయే ధ్యేయంగా తెల�
మాజీ ఎంపీ గొడాం నగేశ్ గట్టేపల్లిలో ఏత్మాసూర్ దేవతకు ప్రత్యేక పూజలు ఇంద్రవెల్లి, నవంబర్ 2 : రాష్ట్ర ప్రభుత్వం దం డారీ ఉత్సవాలను గుర్తించిందని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉత్సవాల నిర్వహణకు రూ. కోటి మంజూర
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలివిజయ గర్జన సభను విజయవంతం చేద్దాంరాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ అర్బన్, నవంబర్1: రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ అండగా ని�
నిర్మల్ టౌన్, నవంబర్ 1: బృహత్ పల్లె ప్రకృతివనాలను వేగంగా పూర్తి చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో బృహత్ పల్లె ప్ర
నిర్మల్ టౌన్, నవంబర్ 1: ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగంలో వచ్చిన అర్జీల పరిష్కారంలో జాప్యం చేయవద్దని నిర్మల్ అదనపు కలెక్టర్ రాంబాబు తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజా ఫిర
బోథ్, నవంబర్ 1: మండలంలోని సొనాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సోమవారం సోలార్ లాంతర్లను ఎంపీపీ తుల శ్రీనివాస్, సర్పంచ్ సీ సదానందం పంపిణీ చేశారు. 9,10వ తరగతి విద్యార్థులకు విద్యాశాఖ తరఫున ప్ర�
బేల, నవంబర్ 1 : ఆదివాసుల ఆరాధ్య దైవం కుమ్రం భీం ఆశయ సాధనకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ అన్నారు. మండలంలోని చంద్పెల్లిలో సోమవారం కుమ్రం భీం వర్ధంతి నిర్వహించ�
బోథ్ : బోథ్ నియోజకవర్గం పరిధిలో వాగులపై వంతెనలతో పాటు రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సోమవారం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కోరారు. ఈ మేర�