12 శాతానికి పెంచాలనే నిర్ణయంపై పెల్లుబుకిన ఆగ్రహం రాష్ట్ర ప్రభుత్వాల అభ్యంతరంతో కేంద్రం వాయిదా ప్రకటన ఇప్పటికే కేంద్ర మంత్రులకు లేఖ రాసిన మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేస్తున్న వస్త్ర వ్యాపారులు వస్�
నాలుగు రోజుల్లో జమైన డబ్బులు రైతుల సంఖ్య4,25,141 జమైన డబ్బులురూ.394.04 కోట్లు ఏండ్ల కాలంగా పంట పెట్టుబడి కోసం అష్టకష్టాలు పడ్డ కర్షకుల బాధలను ‘రైతుబంధు’ దూరం చేసింది. చేతిల పైసల్లేక సమయానికి విత్తనాలు, ఎరువులు కొ
ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి రాము నాయక్ తండా గిరిజన రైతులకు మంజూరు పత్రం అందజేత కుభీర్, డిసెంబర్ 31 : మండలంలోని వివిధ గ్రామాల అభివృద్ధి కోసం రూ.45 లక్షల సీడీపీ నిధులు మంజూరయ్యాయని ముథోల్ ఎమ్
snow engulfed | ల్లాను పొగమంచు కమ్మేసింది. జిల్లా వ్యాప్తంగా నాలుగు రోజులనుంచి పొగ మంచు కమ్ముకుంది. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు చల్లటి ఈదురు గాలులు వీస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
క్వింటాలుకు రూ.8,650 నుంచి రూ.9వేలు.. మద్దతు ధర కంటే రూ.2,500 నుంచి రూ.3వేలు అధికం.. సాగు విస్తీర్ణం తగ్గడం.. అంతర్జాతీయంగా బేళ్ల ధర పెరగడం.. పోటీపడి కొనుగోలు చేస్తున్న ప్రైవేట్ వ్యాపారులు ఆదిలాబాద్, డిసెంబర్ 30(నమస�
రైతులు పొదుపుగా వాడుకోవాలి ఖానాపూర్, మంచిర్యాల ఎమ్మెల్యేలు రేఖానాయక్, నడిపెల్లి దివాకర్రావు కడెం, డిసెంబర్ 30: యాసంగిలో ఆరుతడి పంటల కోసం జనవరి 10 నుంచి కడెం కుడి, ఎడమ కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేయ�
టీఆర్ఎస్ హయాంలోనే ఏజెన్సీలో అభివృద్ధి మాజీ ఎంపీ నగేశ్, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ ఇంద్రవెల్లి, డిసెంబర్ 30 : గిరిజనుల ఆరాధ్యదైవం నాగోబా ఆలయ నిర్మాణ పనులు త్వర గా పూర్తి చేయాలని ఆదిలాబాద్ మాజీ ఎ�
ఇచ్చోడ, డిసెంబర్ 30 : మండలంలో రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతున్నది. అడెగామ (కే), అడెగామ (ఎస్సీ కాలనీ), కోకస్మన్నూర్, రంజాన్ఫుర, ఇస్లాంపుర కాలనీలో గురువారం ఇంటింటా తిరుగుతూ 559 మందికి
అదనపు ఎస్పీ శ్రీనివాసరావు హెడ్క్వార్టర్స్లో కో ఆర్డినేషన్ సమావేశం ఎదులాపురం, డిసెంబర్ 30 : జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు ఆపరేషన్ స్మైల్ -8 ప్రారంభమవుతుందని అదనపు ఎస్పీ ఎస్.శ్రీనివాసరావు పేర్కొన్నారు. స్�
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డిఎమ్మెల్యే విఠల్రెడ్డితో కలిసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకంనిర్మల్లో పలు ఆలయాల నిర్మాణ పనులు ప్రారంభంలోకేశ్వరం, డిసెంబర్ 29 : రైతులను అన్ని విధాలా ఆదుకొని వారి సంక్
కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకంసల్లంగుండాలని దీవెనలుఆదిలాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సాగు పెట్టుబడి సాయం కోసం ప్రవేశపెట్టిన రైతుబంధుకు రైతులు జేజేలు పలుకుతున్నారు. రెండు రోజులుగా రై
అధికారులకు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆదేశంపుష్కర ఘాట్ల పరిశీలనచెన్నూర్లో స్వయం సహాయ సంఘాలకు రుణాలు అందజేతకోటపల్లి, డిసెంబర్ 29 : ప్రాణహిత పుష్కరాలకు ఏర్పాట్ల పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారుల�
కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : కేంద్ర సర్కారు వడ్లు కొనుగోలు చేయబోమని స్పష్టం చేసిన నేపథ్యంలో రైతులు వ్యవసాయ అనుబంధ రం గాల్లో ఒకటైన చేపల పెంపకంపై దృష్టి పెడుతున్నారు. మత్స్యశాఖ అధికా
పత్తి కాయలను తినేస్తున్న గులాబీ రంగు పురుగురెండేండ్లుగా ఇదే పరిస్థితితీవ్రంగా నష్టపోతున్న రైతులునెన్నెల, డిసెంబర్ 26 : తెల్లబంగారంపై గులాబీ పురుగు దాడి చేస్తున్నది. దీంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతు�