దహెగాం, డిసెంబర్22 : వరి పంటను కొనకుండా రైతుల అభివృద్ధికి నిరోధకంగా కేంద్ర ప్రభుత్వం మారుతున్నదని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. బుధవారం ఎంపీపీ కంబగౌని సులోచన ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావే�
హాజీపూర్, డిసెంబర్ 22 : ఓటరు జాబితా సంక్షిప్త సవరణ-2022లో భాగంగా వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి డా. శశాంక్ గోయల్. బుధవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వార జిల్�
కుభీర్, డిసెంబర్ 22 : ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి పేర్కొన్నారు. ముథోల్ లోని క్యాంపు కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన 14 మందికి సీఎం�
గిన్నెదరిలో 3.5 డిగ్రీల ఉష్ణోగ్రత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 40 ఏండ్లలో రెండోసారి నమోదు ఆదిలాబాద్, కుమ్రంభీం జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జనవరి రెండోవారం వరకు చలితీవ్రత హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్
ఆదిలాబాద్ డీసీపీవో రాజేంద్రప్రసాద్ బాలసదన్, శిశు గృహాలలోజిల్లా కమిటీ తనిఖీ ఎదులాపురం, డిసెంబర్ 21 : చైల్ట్ కేర్ ఇన్స్టిట్యూషన్లను సక్రమంగా నిర్వహించాలని ఆదిలాబాద్ జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధ�
ఎదులాపురం, డిసెంబర్ 21 : గాదిగూడలో ఈ నెల 26వ తేదీన నిర్వహించే కుమ్రం భీం విగ్రహావిష్కరణ, మహాసభను విజయవంతం చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు గణేశ్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద�
జిల్లాలో ఫస్ట్.. స్టేట్లో సెకండ్ వందరోజులు పూర్తి చేసుకున్న1021 కుటుంబాలు వలసల నివారణకు అధికారులు,ప్రజాప్రతినిధుల చొరవ సిరికొండ, డిసెంబర్ 21: ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్) అమలులో ఆదిలాబాద్ జిల్లా స�
నేరడిగొండ, డిసెంబర్ 21 : నియోజకవర్గంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, సౌకర్యాల మెరుగుపరచడానికి కృషి చేస్తానని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. మండలంలోని ఉన్నత పాఠశాలల హెచ్ఎంల�
ఆదిలాబాద్ రూరల్, డిసెంబర్ 21: ఆదిలాబాద్ పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామ ని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని కైలాస్నగర్లో రూ.50లక్షలతో నిర్మించిన వైకుంఠధామం, ఓపెన్జిమ్, రూ.55లక్షలత
నిర్మాణానికి రూ.3.60 కోట్లు మంజూరు పర్యాటక కేంద్రంగా బోథ్ ప్రాజెక్టు బోథ్, డిసెంబర్ 21: బోథ్ (కరత్వాడ) ప్రాజెక్టు వద్ద మినీ ట్యాంక్ బండ్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. త్వరలో పర్యాటకులను ప్రాజెక్టు చుట్�
ఎదులాపురం, డిసెంబర్ 20 : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగంపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం అవలంబిస్తున్న విధానానికి నిర�
ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతతకుభీర్, డిసెంబర్ 20 : ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి పేర్కొన్నారు. బాకోట లోని ఆంజనేయస్వామి ఆలయంలో వారం రోజు లుగా �