రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిశుభకార్యానికి వెళ్లి వస్తున్న ఇద్దరు, చర్చికి వెళ్తున్న ఒకరు దుర్మరణంఉట్నూర్ రూరల్, డిసెంబర్ 25 : పండుగపూట విషాదం నెలకొంది. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు అక్�
ఎదులాపురం, డిసెంబర్ 25 : రాష్ట్రంలోని అన్ని కులాల అభ్యున్నతి టీఆర్ఎస్తోనే సాధ్యం అవుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని దస్నాపూర్, పిట్టలవాడ సమీపంలో రూ.50 లక్షలతో నిర్మ�
దిలావర్పూర్, డిసెంబర్ 25 : ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏ ఓక్క పార్టీకి చెందిన వ్యక్తి కాదని, ఆయన అందరి వాడని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మండలంలోని కదిలి గ్రామంలో ఆ�
నేరడిగొండ, డిసెంబర్ 25 : మండల కేంద్రంలో అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో శనివారం పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. అంతకుముందు గణపతి హోమం, కలశ పూజ, స్వామికి పల్లకీ సేవ, గిరిప్రదక్షిణ నిర్వహించారు. అయ్యప్ప మాలధారుల
గుడుంబా స్థావరాలపై దాడులురూటు మార్చిన తయారీదారులుఈ ఏడాది భారీగా బెల్లం పానకం,గుడుంబా స్వాధీనం223 మందిపై 397 కేసులు ,16 వాహనాలు సీజ్ఎక్సైజ్ శాఖ అధికారుల వెల్లడిఖానాపూర్ టౌన్, డిసెంబర్ 25: ఎక్సైజ్ శాఖ అధి�
సందడిగా మారిన చర్చిలుప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రైస్తవులుబోథ్, డిసెంబర్ 25: ఏస్తుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. బోథ్, పొచ్చె
ఆదిలాబాద్ రూరల్, డిసెంబర్ 25 : లోకల్ క్యాడర్లో భాగంగా వివిధ జిల్లాల నుంచి బదిలీపై వచ్చిన ఉపాధ్యాయులు రెండోరోజైన శనివారం ఆయా కార్యాలయాల్లో రిపోర్టు చేశారు. ఆదివారం చివరి రోజు కావడంతో ఎక్కువ మంది ఉద్యో
ఒక్కసారిగా 7 శాతం జీఎస్టీ పెంపుఇకపై 12 శాతం వాతజనవరి 1 నుంచి అమలుకు నిర్ణయంకొవిడ్ నష్టం నుంచి తేరుకోక ముందే బీజేపీ మరో దెబ్బకార్మికుల ఉపాధికి గండి.. ఆందోళనలో శ్రామికులుఉమ్మడి జిల్లాలో ఏడాదికి రూ. 100 కోట్ల వ�
నేడు ఏసు పుట్టిన రోజుముస్తాబైన చర్చీలువిద్యుత్ దీపాలతో కళకళలాడుతున్న ప్రార్థనా మందిరాలు ఏసు క్రీస్తు జన్మించిన శుభదినాన్నే ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్గా జరుపుకుంటారు. మెర్రీ క్రిస్మస్ అంటే ఆనందం
మంత్రి ఇంద్రకరణ్రెడ్డితాండ్ర(జీ)లో ఆలయాలు ప్రారంభంసారంగాపూర్, డిసెంబర్ 24 : దేశంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టని విధంగా ఎన్నో సం క్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేదల గుండెల్లో సంక్షే మ పథకాల పితామహుడిగ�
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్కప్పర్లలో రూ.94 లక్షలతో రామాలయం నిర్మాణానికి భూమిపూజతాంసి, డిసెంబర్ 24 : ఓట్లకోసమే బీజేపీ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని, తాతలు, తండ్రుల నుంచి ప్రతి గ్రామంలో రామాలయాలున్
ఆదిలాబాద్ రూరల్, డిసెంబర్ 24 : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని కొత్తకుమ్మరివాడలోని సీఎస్ఐ చర్చి �
ఎదులాపురం, డిసెంబర్24: ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా స్థాయి క్యాడర్ ఉద్యోగులకు ఈ నెలాఖారు నాటికి పోస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మంద�