కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకంసల్లంగుండాలని దీవెనలుఆదిలాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సాగు పెట్టుబడి సాయం కోసం ప్రవేశపెట్టిన రైతుబంధుకు రైతులు జేజేలు పలుకుతున్నారు. రెండు రోజులుగా రై
అధికారులకు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆదేశంపుష్కర ఘాట్ల పరిశీలనచెన్నూర్లో స్వయం సహాయ సంఘాలకు రుణాలు అందజేతకోటపల్లి, డిసెంబర్ 29 : ప్రాణహిత పుష్కరాలకు ఏర్పాట్ల పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారుల�
కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : కేంద్ర సర్కారు వడ్లు కొనుగోలు చేయబోమని స్పష్టం చేసిన నేపథ్యంలో రైతులు వ్యవసాయ అనుబంధ రం గాల్లో ఒకటైన చేపల పెంపకంపై దృష్టి పెడుతున్నారు. మత్స్యశాఖ అధికా
పత్తి కాయలను తినేస్తున్న గులాబీ రంగు పురుగురెండేండ్లుగా ఇదే పరిస్థితితీవ్రంగా నష్టపోతున్న రైతులునెన్నెల, డిసెంబర్ 26 : తెల్లబంగారంపై గులాబీ పురుగు దాడి చేస్తున్నది. దీంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతు�
ఎవరెస్టును అధిరోహించిన బాదనకుర్తి వాసిఖానాపూర్రూరల్, డిసెంబర్ 29 : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం బాదనకుర్తి గ్రామానికి చెందిన శనిగారపు గంగారెడ్డి (24) ఈ నెల 27వ తేదీన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాడు. త�
అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తాంఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డిఎదులాపురం, డిసెంబర్ 29 : ఆదిలాబాద్ను నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దుతామని ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. పోలీ�
మొదటి రోజు ఎకరాలోపు భూమి ఉన్న వారి ఖాతాల్లోకి నగదు పది రోజుల్లోగా అర్హులందరికీ జమ సీజన్ ప్రారంభంలోనే చేతికి సర్కారు పైసలు 5,94,059 మందికి లబ్ధి.. రూ.874.89 కోట్ల సాయం సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం రైతుబంధ�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను కమ్మేసిన పొగమంచు ఉదయం 8 గంటలైనా వీడని ప్రభావం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజు రోజుకూ టెంపరేచర్ పడిపోతుండడంతో చలి తీవ్రత పెరుగుతున్నది. మం�
మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ఆదిలాబాద్ మున్సిపల్ సర్వసభ్య సమావేశం ఎదులాపురం, డిసెంబర్ 28 : పట్టణంలో అందరి సహకారంతోనే దశల వారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమే�
ఎదులాపురం, డిసెంబర్ 28 : రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జిల్లా స్థాయి ఉద్యోగుల కేటాయింపు పూర్తయిన సందర్భంగా జిల్లాకు కేటాయించిన ఉద్యోగుల సమాచారాన్ని ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్లో నమోదు చేస్తున్నామని ఆదిలాబాద�
ఎదులాపురం, డిసెంబర్ 28 : శాంతిభద్రతలు పటిష్టంగా ఉండడానికి సాయుధ బలగాలే కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్లో మోటర్ ట్రాన్స్ఫో�
33 జిల్లాల నుంచి 736 మంది క్రీడాకారుల రాక2 నుంచి 10 కిలోమీటర్ల విభాగాల్లో పరుగుపోటీల్లో సిద్దిపేట జిల్లా క్రీడాకారుల సత్తాఓవరాల్ చాంపియన్ షిప్ కైవసంవిజేతలకు ట్రోఫీల ప్రదానంతెలంగాణ కీర్తిని నలుదిశలా చాట