రిపోర్టు చేసిన ఉద్యోగులు30న ఉత్తర్వులు జారీఆదిలాబాద్, డిసెంబర్ 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఉద్యోగుల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఒక జిల్లాలో పనిచేస్తూ ఇత�
జిల్లావాసులు పోలీసులకు సహకరించాలి..అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తా..ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అవలంబిస్తా..యువత ప్రణాళికాబద్ధంగా లక్ష్యాన్ని చేరుకోవాలి..బాధ్యతల స్వీకరణలో నిర్మల్ ఎస్పీ ప్�
29 ఏండ్ల క్రితం కడెం సబ్ఇన్స్పెక్టర్గా రిపోర్టు చేశా..ఎస్ఐ నుంచి ఎస్పీ స్థాయికి అంచెలంచెలుగా ఎదిగా..ఆదివాసులకు పోలీస్శాఖ పరంగా అండగా ఉంటా..అధికారులు, సిబ్బందికి పూర్తిస్థాయిలో సహకారండిపార్ట్మెంట్�
కొనసాగుతున్న బ్యాగ్ ఫిల్లింగ్ పనులుపర్యవేక్షిస్తున్న అధికారులులక్ష్యానికి అనుగుణంగా కసరత్తుబోథ్/ నార్నూర్, డిసెంబర్ 27;ఎనిమిదో విడుత హరితహారానికి మొక్కలు సిద్ధం చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధ
ముథోల్, డిసెంబర్ 27 : ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయమని ముథోల్ ఎమ్మెల్యే జీ విఠల్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ముథోల్ మండలం తరోడాలో రూ. 2.50 లక్షలు సీడీపీ నిధులతో చేపట్టనున్న షాదీఖానా ప్రహరీ, రూ.
ఎనిమిదో విడుతకు అంతా సిద్ధంసాగు సమయంలో సర్కారు భరోసాహర్షం వ్యక్తం చేస్తున్న ఉమ్మడి జిల్లా రైతాంగంనిర్మల్ టౌన్/తాంసి, డిసెంబర్ 26 :రైతుబంధు.. రైతన్నల పాలిట ఆత్మబంధువుగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎవుసం
కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే చేతుల మీదుగా ఇండస్ట్రీ ఎక్స్లెన్స్ అవార్డుస్వీకరించిన జీఎం (సీపీపీ) నాగభూషణ్రెడ్డిసింగరేణీయుల హర్షాతిరేకాలుశ్రీరాంపూర్, డిసెంబర్ 26: మైనింగ్ రంగంలో 13 దశాబ్దాల సు�
ఇచ్చోడ, డిసెంబర్ 26 : మండల కేంద్రంలోని జడ్పీ సెకండరీ పాఠశాలలో పోలీస్ ఉద్యోగం కోసం ఆదివారం నిర్వహించిన ఉచిత శిక్షణ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష కొనసాగింది. మండలంలోని వ�
కాపలా లేకున్నా పంటలకు రక్షణతప్పిన అటవీ జంతుల బెడదబోథ్, డిసెంబర్ 26: అటవీ జంతువుల బారి నుంచి పంటలు రక్షించుకునేందుకు రైతులు ఇబ్బందులు పడే వారు. నిద్రాహారాలు మాని రాత్రిపూట పొలాల వద్ద కాపలా కాసినా పెద్దగా
ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్రజిల్లాలో 19 కేంద్రాలు ఏర్పాటు4361 మంది అభ్యర్థులు హాజరుఎదులాపురం,డిసెంబర్26: పోలీస్ ఉద్యోగ ఎంపిక శిక్షణకు నిర్వహించిన రాత పరీక్షకు భారీ స్పందన వచ్చిందని ఆదిలాబాద