డిసెంబర్ 31 వరకు దరఖాస్తు గడువుఏడాది పాటు ఉచిత బీమా..126 రంగాల్లో పని చేసే కార్మికులు అర్హులుభైంసా, డిసెంబర్ 19ప;ఏడాది పాటు ఉచిత బీమా..ఈ- శ్రమ్ పోర్టల్లో తమ పేర్లు నమోదు చేసు కున్న కార్మికులకు మొదటి ఏడాది ఉచ�
బోథ్ మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ తుల శ్రీనివాస్బోథ్, డిసెంబర్ 19: గ్రామాల్లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా సహకారం అందించాలని ఎంపీపీ తుల శ్రీనివాస్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ �
ఆదిలాబాద్ జిల్లాలో శరవేగంగా టీకా ప్రక్రియ311 గ్రామాలు, 6 మున్సిపల్ వార్డుల్లో నూరు శాతంత్వరలో మిగతా జీపీల్లో పూర్తి చేసేందుకు కసరత్తుదగ్గరుండి టీకాలు వేయిస్తున్న కలెక్టర్ సిక్తాపట్నాయక్ఆదిలాబాద్,
ఆ‘పాత’మధురం.. అధునాతనంమారిన జీవనశైలికి అనుగుణంగా సరికొత్త ఇసిరెలుప్రతి పనినీ సులువు చేసిన ఆధునిక పరికరాలుఆరోగ్యానికి దోహదపడిన నాటి వస్తువులుకాలక్రమంలో కనుమరుగు.. నేడు ఎన్నో గుర్తులుకరీంనగర్, డిసెంబ�
కుంటాల, డిసెంబర్, 18 : మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కల్లూర్ సాయిబాబా ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. దత్త జయంతిని పురస్కరించుకొని వేద పండితుల ఆధ్వర్యంలో దత్త జననం కార్యక్రమాన్ని నిర్వహించారు. �
త్రిదండి అహోబిలం రామానుజ జీయర్స్వామినస్పూర్లో 1008 మంది భగవత్ బంధువులతో ఆకట్టుకున్న కోలాటాల ప్రదర్శనసీసీసీ నస్పూర్, డిసెంబర్ 18: పోరాడి సాధించుకున్న తెలంగాణ బంగారు తెలంగాణగా మారుతుందని, నీటి వనరులు ప
నేడు, రేపు ఉత్సవాలుఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ సభ్యులులక్ష్మణచాంద, డిసెంబర్ 18 : లక్ష్మణచాంద మండలంలోని ధర్మారం గ్రామంలో కోతి దేవుని జాతరకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి రెండు రోజులపాటు నిర్వహించనుండగా, ఆలయం
కుంటాల, డిసెంబర్18 : కుంటాల మండ లంలోని సమస్యల పరిష్కారానికి దశల వారీగా కృషి చేస్తానని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. కుంటాల మండలం ఓల గ్రామంలో శనివారం ఆయన పర్యటించారు. ఓల అనుబంధ గ్రామం రాజాపూర్ గ
నార్నూర్,డిసెంబర్18: ఎనిమిదో విడుత హరితహారం పనులు నార్నూర్,గాదిగూడ మండలాల్లో మొదలయ్యాయి. ఈ విడుతకు ఉమ్మడి మండలంలోని 48 వన నర్సరీలు ఏర్పాటు చేశారు. గ్రామపంచాయతీకో నర్సరీ చొప్పున కేటాయించారు. ఈ ఏడాదికి సం�
బేల, డిసెంబర్ 18 : దైవ నామస్మరణతో ముక్తి మార్గాన్ని పొందవచ్చని, బాజీరావు చూపిన మార్గంలో నడుచుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మండలంలోని మణియార్పూర్ గ్రామంలో సప్తాహ ముగింపు వేడుకలను ఘన�
చెన్నూర్ నియోజకవర్గంలో 1,146 ఇండ్ల నిర్మాణం విప్ బాల్క సుమన్ చొరవతో పనులు శరవేగం క్యాతనపల్లి, మందమర్రిలో గృహాలకు తుది మెరుగులు నిరంతరం పర్యవేక్షిస్తున్న ఇంజినీర్లు, అధికారులు ఇటీవల పరిశీలించి సంతృప్త�
ఉమ్మడి జిల్లాలో 2,27,127 ఎకరాల కోసం అర్జీనెలరోజుల పాటు కొనసాగిన ప్రక్రియఆన్లైన్లో నమోదు చేస్తున్న అధికారులుఅర్హులకు త్వరలోనే హక్కు పత్రాల పంపిణీకి కసరత్తుఆదిలాబాద్, డిసెంబరు 17 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి
నిర్మల్ టౌన్, డిసెంబర్ 17 : నిర్మల్ జిల్లాలో సఖీ సేవలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు జిల్లా అధికారులు కష్టపడి పని చేయాలని అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శు�