ఈ నెల 31 నుంచి పూర్తిగా నిలిపివేత 1994లో రిలే కేంద్రం ఏర్పాటు1997 నుంచి వివిధ కార్యక్రమాలు ప్రారంభంఎఫ్ఎం ఏర్పాటు చేయాలని కోరుతున్న స్థానికులుబెల్లంపల్లిటౌన్, డిసెంబర్ 17 : బెల్లంపల్లిలోని దూరదర్శన్ ప్రసార
పీసీసీఎఫ్ కాంఫా అధికారి లోకేశ్ జైస్వాల్, ఎఫ్డీపీటీ వినోద్ కమార్ఆకొండపేట గడ్డిక్షేత్రం పరిశీలనదస్తురాబాద్, డిసెంబర్17 : మండలంలోని ఆకొండపేట గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతం లో ఉన్న గడ్డి క్షేత్రాన్న�
నిర్మల్ టౌన్, డిసెంబర్ 17 : తెలంగాణ సర్కారు కొత్త జోనల్ వ్యవస్థకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీపై సరత్రా చర్చ సాగుతున్నది. వివిధ శాఖల్లోని ఉద్యోగులకు సీనియారిటీ ఆధారంగా బదిలీలకు �
ఎదులాపురం, డిసెంబర్ 17 : వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ సమయంలో ప్రజలకు అనేక సేవ లు అందించారని, ప్రస్తుతం వారు విరమణ పొం దిన తర్వాత ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప
గ్రామాల్లో అందుబాటులో ఉంటూ పర్యవేక్షణఎప్పటికప్పుడు ఆన్లైన్లో అభివృద్ధి పనుల నమోదుఖానాపూర్ టౌన్, డిసెంబర్ 17: పంచాయతీల అభివృద్ధిలో కార్యదర్శులు కీలక పాత్ర పోషిస్తున్నారు. గ్రామాలను అభిృవృద్ధి పథం�
ఆసిఫాబాద్ అంబేద్కర్చౌక్, డిసెంబర్ 17 : ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో కాగజ్నగర్ ప్రభుత్వ కళాశాల విద్యార్థి జెల్లా అమన్ ఎంపీసీ గ్రూపులో 470 మార్కులకు 466 సాధించి జిల్లా టాపర్గా నిలిచాడు. దీంతో కలెక్టర్ ర�
కేంద్రీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ డైరెక్టర్ డాక్టర్ వీకే సింగ్కోటపల్లి, డిసెంబర్ 17 : ఎస్సీ రైతుల సంక్షేమమే కేంద్రీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (క్రిడా) ధ్యేయమని ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ వీకే సింగ్ అన్న�
ఆదిలాబాద్ రూరల్, డిసెంబర్ 16 : డీఈవో కార్యాలయం లో ఉపాధ్యాయుల సందడి కనిపించింది. ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలను బుధవారం రాత్రి ప్రకటించారు. వీటిల్లో తప్పులు ఉండడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగ�
ముథోల్, డిసెంబర్ 16 : అటవీ భూములకు తప్పనిసరిగా హద్దులు గుర్తించాలని ఇన్స్పెక్టర్ జనరల్ ఫారెస్ట్ అధికారి (ఐజీ) ఈలా మురుగన్ సూచించారు. నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో దాదాపు 75 ఎ
ఇంటర్ ‘ప్రథమ’లో ఉత్తీర్ణత శాతం ఆదిలాబాద్ రూరల్, డిసెంబర్ 16 : అక్టోబర్లో నిర్వహించిన ఇంటర్మీయట్ పరీక్షా ఫలితాలను గురువారం హైదరాబాద్లో ప్రకటించారు. ఇందులో ఆదిలాబాద్ జిల్లా 56 శాతంతో 5వ స్థానంలో నిల�