ముథోల్, డిసెంబర్ 27 : ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయమని ముథోల్ ఎమ్మెల్యే జీ విఠల్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ముథోల్ మండలం తరోడాలో రూ. 2.50 లక్షలు సీడీపీ నిధులతో చేపట్టనున్న షాదీఖానా ప్రహరీ, రూ.
ఎనిమిదో విడుతకు అంతా సిద్ధంసాగు సమయంలో సర్కారు భరోసాహర్షం వ్యక్తం చేస్తున్న ఉమ్మడి జిల్లా రైతాంగంనిర్మల్ టౌన్/తాంసి, డిసెంబర్ 26 :రైతుబంధు.. రైతన్నల పాలిట ఆత్మబంధువుగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎవుసం
కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే చేతుల మీదుగా ఇండస్ట్రీ ఎక్స్లెన్స్ అవార్డుస్వీకరించిన జీఎం (సీపీపీ) నాగభూషణ్రెడ్డిసింగరేణీయుల హర్షాతిరేకాలుశ్రీరాంపూర్, డిసెంబర్ 26: మైనింగ్ రంగంలో 13 దశాబ్దాల సు�
ఇచ్చోడ, డిసెంబర్ 26 : మండల కేంద్రంలోని జడ్పీ సెకండరీ పాఠశాలలో పోలీస్ ఉద్యోగం కోసం ఆదివారం నిర్వహించిన ఉచిత శిక్షణ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష కొనసాగింది. మండలంలోని వ�
కాపలా లేకున్నా పంటలకు రక్షణతప్పిన అటవీ జంతుల బెడదబోథ్, డిసెంబర్ 26: అటవీ జంతువుల బారి నుంచి పంటలు రక్షించుకునేందుకు రైతులు ఇబ్బందులు పడే వారు. నిద్రాహారాలు మాని రాత్రిపూట పొలాల వద్ద కాపలా కాసినా పెద్దగా
ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్రజిల్లాలో 19 కేంద్రాలు ఏర్పాటు4361 మంది అభ్యర్థులు హాజరుఎదులాపురం,డిసెంబర్26: పోలీస్ ఉద్యోగ ఎంపిక శిక్షణకు నిర్వహించిన రాత పరీక్షకు భారీ స్పందన వచ్చిందని ఆదిలాబాద
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిశుభకార్యానికి వెళ్లి వస్తున్న ఇద్దరు, చర్చికి వెళ్తున్న ఒకరు దుర్మరణంఉట్నూర్ రూరల్, డిసెంబర్ 25 : పండుగపూట విషాదం నెలకొంది. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు అక్�
ఎదులాపురం, డిసెంబర్ 25 : రాష్ట్రంలోని అన్ని కులాల అభ్యున్నతి టీఆర్ఎస్తోనే సాధ్యం అవుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని దస్నాపూర్, పిట్టలవాడ సమీపంలో రూ.50 లక్షలతో నిర్మ�
దిలావర్పూర్, డిసెంబర్ 25 : ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏ ఓక్క పార్టీకి చెందిన వ్యక్తి కాదని, ఆయన అందరి వాడని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మండలంలోని కదిలి గ్రామంలో ఆ�