ఘనంగా జాతీయ రైతు దినోత్సవం బజార్హత్నూర్, డిసెంబర్ 23: రైతులు పంటల సాగులో ఆధునిక పద్ధతులు పాటించాలని వైస్ఎంపీపీ పోరెడ్డి శ్రీనివాస్ సూచించారు. మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో గురువారం �
శాస్త్రవేత్త డాక్టర్ సునీల్కుమార్ కేవీకేలో ఘనంగా జాతీయ రైతు దినోత్సవం తాంసి, డిసెంబర్ 23: దేశాభివృద్ధిలో రైతులు కీలకమని ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్ సునీల్కుమార్ పేర్కొన్నారు. ఆదిలాబాద్లోని క
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న నిర్మాణ పనులకు భూమిపూజ ఆదిలాబాద్ రూరల్, డిసెంబర్ 23 : ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజలకు అన్ని రకాల సరుకులు ఒకే చోట దొరికేలా సమీకృత మార్కెట్ను నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే
సేవాభావం పెంపొందిస్తున్న ఆర్గనైజేషన్వ్యాయామం, ఫైరింగ్తో పాటు ఇతర అంశాల్లో ట్రైనింగ్రాటుదేలుతున్న కళాశాల యువతఆదిలాబాద్లో ఉత్సాహంగా శిబిరంఉమ్మడిజిల్లా నుంచి 450 మంది హాజరుఆదిలాబాద్ రూరల్, డిసెంబ
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డినిర్మల్లో ట్రీ అంబులెన్స్,కలెక్టరేట్లో ఎల్ఈడీ స్క్రీన్ ప్రారంభం నిర్మల్ టౌన్, డిసెంబర్ 22: మొక్కల పెంపకాన్ని సామాజిక బాధ్యతగా భావించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్�
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణానికి భూమిపూజబజార్హత్నూర్, డిసెంబర్ 22 : అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ప�
దహెగాం, డిసెంబర్22 : వరి పంటను కొనకుండా రైతుల అభివృద్ధికి నిరోధకంగా కేంద్ర ప్రభుత్వం మారుతున్నదని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. బుధవారం ఎంపీపీ కంబగౌని సులోచన ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావే�
హాజీపూర్, డిసెంబర్ 22 : ఓటరు జాబితా సంక్షిప్త సవరణ-2022లో భాగంగా వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి డా. శశాంక్ గోయల్. బుధవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వార జిల్�
కుభీర్, డిసెంబర్ 22 : ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి పేర్కొన్నారు. ముథోల్ లోని క్యాంపు కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన 14 మందికి సీఎం�