స్వతంత్ర అభ్యర్థిపై భారీ మెజార్టీతో విజయం సాధించిన దండె విఠల్ అభివృద్ధికి ఆకర్షితులై టీఆర్ఎస్కే ఓటు వేసిన ఇతర పార్టీల నాయకులు ఎన్నికేదైనా గులాబీ పార్టీదే విజయమని నిరూపణ ఉదయం 8 గంటలకు కౌంటింగ్.. 9.40కి �
ఉపకార వేతనాలు, మెస్ చార్జీలు విడుదల చేసిన బీసీ సంక్షేమశాఖ46314 మంది విద్యార్థులకు ప్రయోజనంనిర్మల్ టౌన్, డిసెంబర్ 14: ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులకు మెస్ చార్జీలు, ఉపకార
నార్నూర్,డిసెంబర్14 :ప్రస్తుతం కూరగాయల ధరలు మండిపోతున్నాయి. నీటి లభ్యత పెరగడం, రైతులు ఎక్కువగా వరి, పత్తితో పాటు ఇతర పంటల వైపు మొగ్గు చూపుతుండడంతో ఈ పరిస్థితి ఏర్పడుతున్నది. ఈ నేపథ్యంలో కూరగాయలు, ఆకుకూరల
బోథ్, డిసెంబర్ 14: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి దండె విఠల్ విజయం సాధించిన సందర్భంగా మంగళవారం మండలంలోని సొనాల గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు సంబురాలు జరుపుకున్�
ఆదిలాబాద్ రూరల్, డిసెంబర్ 14 : ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో మంగళవారం నుంచి సమ్మెటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ)-1 పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు నిర్వ
ఆదిలాబాద్ డీఆర్డీవో కిషన్ఇంద్రవెల్లి, డిసెంబర్14: గ్రామపంచాయతీల పరిధిలో మెగా పార్కులు ఏర్పాటు చేయాలని ఆదిలాబాద్ డీఆర్డీవో కిషన్ అన్నారు. ఇంద్రవెల్లి మండలంలో గౌరాపూర్, ముత్నూర్, ధనోరా(బీ)గ్రామపంచ�
హాజీపూర్, డిసెంబర్ 14 : ఉపాధి హామీ పథకం లో కూలీల సంఖ్య పెంచాలని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ పేర్కొన్నారు. మండలంలోని గుడిపేట గ్రామ పంచాయతీ పరిధిలోని 13వ ప్రత్యేక తెలంగాణ పోలీస్ బెటాలియన్ వెను
ఆదిలాబాద్లోని టీటీడీసీలో కౌంటింగ్కు ఏర్పాట్లు ఉదయం 8 గంటలకు ప్రారంభం రెండు గంటల్లోనే ఫలితాలు టీఆర్ఎస్ అభ్యర్థి దండె విఠల్ గెలుపు ఖాయమంటున్న శ్రేణులు ఆదిలాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతిని
యాసంగిలో గణనీయంగా పెరిగిన సాగు అనుకూలంగా తేమ ఆధారిత భూములు నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో లక్ష ఎకరాల్లో సాగు ఎకరానికి 6-8 క్వింటాళ్ల దిగుబడి మార్కెట్లో మద్దతు ధర రూ.5,100 నిర్మల్ టౌన్, డిసెంబర్ 13 : ఈ యాసంగి�
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ఎదులాపురం,డిసెంబర్13: ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా కొత్తగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఓటర్ల జాబితాను త్వరగా సిద్ధం చేయాలని రాష్ట్ర