ఆర్మీ, పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణఉచిత నివాస, భోజన వసతిఇప్పటికే 772 మంది కేంద్ర బలగాలకు ఎంపిక196 మందికి పోలీస్ శాఖలో అవకాశంభూపాలపల్లి/ రెబ్బెన డిసెంబర్ 12: కార్మిక కుటుంబాలు, ప్రభావిత గ్రామాల్లోన
అయ్యప్ప స్వాములకు భిక్ష నిర్వహించిన ముస్లింలుమంచిర్యాల ఏసీసీ, డిసెంబర్ 12: మంచిర్యాల జిల్లా కేంద్రంలో అయ్యప్ప స్వాములకు భిక్ష కార్యక్రమాన్ని నిర్వహించి ముస్లింలు మత సామరస్యాన్ని చాటుకున్నారు. ఆర్ఎస్
సాగులో మార్పు దిశగా రైతులుగ్రామాల్లో అవగాహన కల్పిస్తున్న వ్యవసాయశాఖ అధికారులులోకేశ్వరం, డిసెంబర్12 : ఇతర పంటలు సాగు చేసే దిశగా రైతులు మందుకు సాగుతున్నారు. లోకేశ్వరం మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో
సిరికొండ/దస్తురాబాద్, డిసెంబర్ 12 : అధిక చలి, ఈదురు గాలులతో పశువులకు జీర్ణ వ్యవస్థ మందగించడం, ఆహారం తీసుకోక అవస్థలు పడుతాయి. పోషక పదార్థాలు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఆవులు, బర్రెలు గాలికుంటు వ్యాధి బారిన పడే అ�
వేమనపల్లి, డిసెంబర్ 12 : ప్రజల రక్షణే పోలీసుల బాధ్యత అని, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సేవాకార్యక్రమాలను నిర్వహిస్తున్నామని రామగుండం ఓఎస్డీ శరత్చంద్రపవార్ పేర్కొన్నారు. ఆదివారం వేమనపల్లి మండల కేంద్ర�
నాడు ఏ అన్నదాత ఇంట చూసినా ఎడ్లుకుటుంబంలో ఒకటిగా మమేకంఎవుసంలో ప్రతి పనికీ వినియోగందుక్కి దున్నిన నాటి నుంచి ధాన్యం ఇండ్లకు చేరేవరకూ తోడుచుట్టాలింటికైనా.. జాతరలకైనా వాటితోనే పయనంయాంత్రీకరణతో పశుసంపద తగ�
18-35 ఏళ్లలోపు ఉన్న యువతీయువకులకు సదావకాశంఉమ్మడి జిల్లావ్యాప్తంగా సర్వే పూర్తి.. 376 మంది గుర్తింపు..శిక్షణ కాలంలో ఒక్కొక్కరికి రూ.237 చొప్పున రూ. 21వేల స్కాలర్ షిప్15 నుంచి 90 రోజులపాటు తర్ఫీదునైపుణ్య శిక్షణను స�
రాష్ట్రం వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా 6వ స్థానంజాతీయ లోక్ అదాలత్కు భారీ స్పందనఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మంత్రి రామకృష్ణ సునీతఎదులాపురం, డిసెంబర్ 11 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కోర్డుల్లో శనివార
నిర్మానుష్యంగా మారిన బొగ్గుబాయిలు, ఓసీపీలుకేంద్రం బొగ్గు బ్లాకుల వేలాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్శ్రీరాంపూర్, డిసెంబర్ 11: సింగరేణిలో 72 గంటల పాటు నిర్వహించిన సమ్మె విజయవంతమైంది. అన్ని కార్మిక సం�
బోథ్, డిసెంబర్ 11: కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ మంచి వేదిక అని బోథ్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి హుస్సేన్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని న్యాయస్థానంలో శనివారం లోక్ అదాలత్ నిర్వహి�
ఎదులాపురం, డిసెంబర్ 11 : నిరుద్యోగులకు కల్పిస్తున్న శిక్షణ, ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలని డీబీసీడీవో రాజలింగు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ కళాశాల, ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో బీసీ స�
ఓల్డ్ సాంవ్లి సుద్దవాగుపై వంతెన నిర్మాణంఎమ్మెల్యే విఠల్రెడ్డి చొరవతీరిన రైతుల కష్టాలుహర్షం వ్యక్తం చేస్తున్న ఐదు గ్రామాల ప్రజలుకుభీర్, డిసెంబర్ 11 : అరవయ్యేళ్ల కల నెరవేరింది. ఓల్డ్ సాంవ్లి సుద్దవా�
బీజేపీ ఇచ్చిన హామీల అమలు జాడేది?సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎంపీ మిడియం బాబురావుఎదులాపురం, డిసెంబర్ 11 : సీసీఐ (సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) పునః ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్�
బోథ్, డిసెంబర్ 11 : వ్యాక్సిన్తోనే కరోనా వైరస్ను నియంత్రించవచ్చని ఎంపీడీవో సీహెచ్ రాధ పేర్కొన్నారు. మండల కేంద్రంలో మండల పరిషత్, వైద్య సిబ్బంది శనివారం ఇంటింటికీ తిరుగుతూ అవగాహన కల్పించారు. బస్టాండ్�
సరస్వతీ విద్యాపీఠం క్షేత్ర అధ్యక్షుడు చామర్తి ఉమా మహేశ్వర రావ్నూతన విద్యావిధానంపై సెమినార్ఆదిలాబాద్ రూరల్, డిసెంబర్ 11: దేశ పూర్వపు చరిత్రను నేటి తరం యువతకు తెలి యజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని శ్