బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీకన్నెపల్లి, జనవరి 18 : పేద కుటుంబాల కోసం సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పెద్దన్నలా ఆదుకుంటున్నాడని బెల్లంపల్లి �
108 మందిని సత్కరించిన మంత్రి అల్లోల దంపతులుకనుమ పండుగ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమంఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్న సీఎం : ఐకేరెడ్డినిర్మల్ అర్బన్, జనవరి 17 : కనుమ పండుగ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శ�
మరో ముగ్గురు విద్యార్థులు క్షేమంసంక్రాంతి సెలవులకు ఇంటికొచ్చిన స్టూడెంట్స్రోదనలతో దద్దరిల్లిన నది పరీవాహక ప్రాంతంసహాయ చర్యలకు విప్ బాల్క సుమన్ ఆదేశంగజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు ముమ్మరంలభించని ఆచ�
తలమడుగు, జనవరి 17 : పంచాయతీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మండలంలోని కుచులపూర్ జీపీ పాలకవర్గం సద్వినియోగం చేసుకుంటున్నది. సీఎం కేసీఆర్ పల్లెలను అందంగా తీర్చి
ఒక రోజు ముందే ముగ్గురుకార్డియాలజిస్ట్ల రాజీనామావైద్యులు భర్తీకి నోటిఫికేషన్ వేస్తాం..రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ఎదులాపురం, జనవరి 17 : ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు వారాల్లో రిమ్స్ సూపర్ స్పె�
తొడసం వంశీయుల సంప్రదాయ పూజలుభక్తిశ్రద్ధలతో దేవతామూర్తుల ప్రతిష్ఠాపననేడు తైలం తాగనున్న ఆ వంశం ఆడబిడ్డపెద్ద సంఖ్యలో తరలివచ్చిన వంశీయులు నార్నూర్,జనవరి17:పుష్య పౌర్ణమిని పురస్కరించుకొని నార్నూర్ మండల
ఖానాపూర్ టౌన్, జనవరి 17: రానున్న రోజుల్లో ప్రముఖ హీరోలతో జిల్లాలో సినిమాలు చిత్రీకరించి, వెండితెరపై చూపిస్తానని ప్రముఖ సినీ దర్శకుడు పైడిపెల్లి వంశీ అన్నారు. పట్టణానికి చెందిన సినీ దర్శకుడు పైడిపెల్లి �
అంతర పంటలతోనూ అదనపు ఆదాయంఏకకాలంలో పలు రకాల దిగుబడులువరితో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువ లాభంభూసార పరిరక్షణకు పసుపు సాగే మేలంటున్న శాస్త్రవేత్తలునిర్మల్ టౌన్, జనవరి 16;ఉద్యానపంటపై విస్తృతంగా అవగాహన ఉ�
30వ తేదీ వరకు నిర్వహణముందుగా తొడసం వంశీయుల పూజలురలిరానున్న భక్తులుకొవిడ్ నిబంధనలు అమలునార్నూర్, జనవరి 16 : నార్నూర్ మండల కేంద్రం శివారులో ఖాందేవ్ జాతరకు వేళయ్యింది. నేటి నుంచి 30వ తేదీ వరకు జాతర నిర్వహి�
ఆదిలాబాద్ రూరల్, జనవరి 16 : జిల్లాలో క్రీడాకారులను ప్రోత్సహించడాని కి తామెప్పుడూ సిద్ధంగా ఉంటామని, స్టేడియంలో వసతుల కల్పనకు ఎన్ని నిధులైనా వెచ్చిస్తామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణ�
నిర్మల్ అర్బన్, జనవరి 16 : థర్డ్ వేవ్పై జిల్లా ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కరోనా మూడో దశ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అన్ని చర్యలూ చేపడుతున్నారు. జిల్లాలో సగటున రోజుకు పదుల సంఖ్యలో కొవిడ్ పాజిటివ్ కేసులు