ఒక రోజు ముందే ముగ్గురుకార్డియాలజిస్ట్ల రాజీనామావైద్యులు భర్తీకి నోటిఫికేషన్ వేస్తాం..రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ఎదులాపురం, జనవరి 17 : ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు వారాల్లో రిమ్స్ సూపర్ స్పె�
తొడసం వంశీయుల సంప్రదాయ పూజలుభక్తిశ్రద్ధలతో దేవతామూర్తుల ప్రతిష్ఠాపననేడు తైలం తాగనున్న ఆ వంశం ఆడబిడ్డపెద్ద సంఖ్యలో తరలివచ్చిన వంశీయులు నార్నూర్,జనవరి17:పుష్య పౌర్ణమిని పురస్కరించుకొని నార్నూర్ మండల
ఖానాపూర్ టౌన్, జనవరి 17: రానున్న రోజుల్లో ప్రముఖ హీరోలతో జిల్లాలో సినిమాలు చిత్రీకరించి, వెండితెరపై చూపిస్తానని ప్రముఖ సినీ దర్శకుడు పైడిపెల్లి వంశీ అన్నారు. పట్టణానికి చెందిన సినీ దర్శకుడు పైడిపెల్లి �
అంతర పంటలతోనూ అదనపు ఆదాయంఏకకాలంలో పలు రకాల దిగుబడులువరితో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువ లాభంభూసార పరిరక్షణకు పసుపు సాగే మేలంటున్న శాస్త్రవేత్తలునిర్మల్ టౌన్, జనవరి 16;ఉద్యానపంటపై విస్తృతంగా అవగాహన ఉ�
30వ తేదీ వరకు నిర్వహణముందుగా తొడసం వంశీయుల పూజలురలిరానున్న భక్తులుకొవిడ్ నిబంధనలు అమలునార్నూర్, జనవరి 16 : నార్నూర్ మండల కేంద్రం శివారులో ఖాందేవ్ జాతరకు వేళయ్యింది. నేటి నుంచి 30వ తేదీ వరకు జాతర నిర్వహి�
ఆదిలాబాద్ రూరల్, జనవరి 16 : జిల్లాలో క్రీడాకారులను ప్రోత్సహించడాని కి తామెప్పుడూ సిద్ధంగా ఉంటామని, స్టేడియంలో వసతుల కల్పనకు ఎన్ని నిధులైనా వెచ్చిస్తామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణ�
నిర్మల్ అర్బన్, జనవరి 16 : థర్డ్ వేవ్పై జిల్లా ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కరోనా మూడో దశ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అన్ని చర్యలూ చేపడుతున్నారు. జిల్లాలో సగటున రోజుకు పదుల సంఖ్యలో కొవిడ్ పాజిటివ్ కేసులు
ఉట్నూర్, జనవరి16 : జిల్లాలో సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. మహిళలు ఇళ్ల ముందు రంగురంగులతో ముగ్గులు వేసి గొబ్బెమ్మలను పెట్టారు. ఉట్నూర్లోని చాలా ప్రాంతాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశా
ఆదిలాబాద్ రూరల్, జనవరి 16: స్వచ్ఛ పట్టణంగా మార్చడంలో ప్రజలను భాగస్వాములను చేయడం, స్వచ్ఛ సర్వేక్షణ్- 2022లో మెరుగైన ర్యాంకు సాధించమే లక్ష్యంగా ఆదిలాబాద్ మున్సిపల్ అధికారులు ప్రచారం చేస్తున్నారు. పట్టణం�
ఆదిలాబాద్ రూరల్, జనవరి 16: రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారుల ఇంటికే వస్తున్నాయని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని 45, 49 వార్డుల్లో ఆదివారం చైర్మన్ ఇంటింటిక�
rythubandhu | ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్ గూడ లో జరిగిన రైతుబంధు సంబరాల్లో ఎమ్మెల్యే జోగు రామన్న పాల్గొని సీఎం కేసీఆర్ చిత్రటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎడ్లబండిపై సీఎం చిత్రపటాలను ఊరేగించారు.
సంస్కృతీసంప్రదాయాలకు నిలువుటద్దంఇప్పటికే ప్రారంభమైన జంగుబాయి జాతరతాజాగా నాగోబా జాతర కార్యక్రమాలు షురూగంగాజలానికి బయల్దేరిన మెస్రం వంశీయులుతరలిరానున్న పలు రాష్ర్టాల భక్తులు ఆదిలాబాద్, జనవరి 14 ( నమస�