రాష్ట్ర సర్కారు సహకారం బాగుంది.. కేంద్రంలోని మోడీ మొండి వైఖరి వల్లే ఇబ్బందులు.. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్న బీజేపీ వేలాది మంది కార్మికులు రోడ్డున పడుతున్నారు.. తీరు మార్చుకోకపోతే గల్లీ నుంచి ఢిల్లీ వ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 2,533 బృందాలు లక్షణాలు ఉన్నవారికి వెంటనే చికిత్స.. మందులు అందజేత.. ఆదిలోనే అంతమొందించేందుకు చర్యలు ఆదిలాబాద్, జనవరి 20 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా మూడో దశ నియంత్రణకు �
ఆదిలాబాద్ రూరల్, జనవరి 20: అర్హత ఉన్న ప్రతి విద్యార్థికీ కొవిడ్ టీకా వేయించాలని డీఈవో టామ్నె ప్రణీత సూచించారు. పట్టణంలోని మండల రిసోర్స్ కేంద్రాన్ని గురువారం ఆమె తనిఖీ చేశారు. మండలంలోని ఉపాధ్యాయులు, వి�
బాలామృతం ప్లస్తో మేలు శారీరక ఎదుగుదలకు దోహదం మూడేళ్లలోపు చిన్నారులకు వరం బాలింతలు, గర్భిణులకు పంపిణీ నార్నూర్, జనవరి 20 : చిన్నారుల్లో పోషక లోపాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం అంగన్ వాడీల ద్వారా బాలామ�
నేరడిగొండ, జనవరి 20 : ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని డీఎల్పీవో ధర్మారాణి అన్నారు. మండల కేంద్రంలోని పలు వాణిజ్య, వ్యాపార సంస్థలను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎల్పీవో మాట్లాడారు. వైరస్ వి�
మామడ,జనవరి19 : రైతు బీమాతో బాధిత కుటుంబానికి ధీమా ఏర్పడుతుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. మండలంలోని కొరిటికల్ గ్రామానికి చెంది న రైతు మోతె రాజేశ్వర్ ఇటీవ
పుష్య పౌర్ణమి రోజున నువ్వుల నూనె తాగుతున్న తొడసం మహిళఅనాధిగా కొనసాగుతున్న ఆచారంనార్నూర్, జనవరి 19 : ఖాందేవ్ జాతర.. గిరిజనులు ఏటా పుష్యమాసం పౌర్ణమి రోజున ఘనంగా ప్రారంభిస్తారు.. ఈ జాతరకు శతాబ్దాల చరిత్ర ఉన్
ఎదులాపురం, జనవరి 19 : జిల్లాలో అసాంఘిక కా ర్యకలాపాలను పూర్తిగా నిర్మూలించే దిశగా జిల్లా పోలీసు యంత్రాంగం పనిచేస్తున్నదని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. స్థానిక జిల్లా పోలీస్ హెడ్ క్వ
కల్వర్టును ఢీకొన్న ఆటో..నలుగురు దుర్మరణం..మరో ఇద్దరికి తీవ్రగాయాలు..నిర్మల్ జిల్లా కడెం మండలంలో ప్రమాదం కడెం, జనవరి 19 : నిర్మల్ జిల్లా కడెం మండలంలోని పెద్ద బెల్లాల్-చిన్న బెల్లాల్ గ్రామాల మధ్య బుధవారం �
కలెక్టర్ సిక్తా పట్నాయక్అధికారులతో సమీక్ష ఎదులాపురం, జనవరి 19 : జిల్లాలో కొవిడ్ వ్యాప్తి పెరుగుతున్న దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి నిబంధనలు పాటించాలని, తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని కలె�
కోటపల్లి, జనవరి 19 : అన్ని గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రగతి పనులను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి శేషాద్రి సూచించారు. కోటపల్లి, మల్లంపేట, కొండంపేట గ్రామాల్లోని నర్సరీలను డీఆర్
బెల్లంపల్లిరూరల్, జనవరి 19: వరి పంటలో సల్ఫైడ్ దుష్ప్రభావాన్ని నివారించకుంటే నష్టం వస్తుందని రైతులకు బెల్లంపల్లి కృషి విజ్ఞానకేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎం రాజేశ్వర్నాయక్ సూచించారు. బు
తుంతుంగ వాగు సమీపంలోని గ్రామాల ప్రజల కష్టాలు తీరుస్తాంప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కోటపల్లి, జనవరి 19 : కోటపల్లి మండలంలోని ఎదుల్లబంధం గ్రామం వద్ద తుంతుంగ వాగుపై బ్రిడ్జి నిర్మాణంతో సమ�