ఖానాపూర్ టౌన్, జనవరి 24: నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేలా రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇస్తున్నదని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. మున్సిపాలిటీలోని 11వ వార్డు రాజీవ్నగర్లో మున్�
ఆదిలాబాద్: ఆదివాసీలు ఎంతో పవిత్రంగా నిర్వహించుకునే నాగోబా జాతర ఈనెల 31 నుంచి ప్రారంభం కానుంది. జిల్లాలోని ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో నాగోబా గుడి ఉంది. ఈ గుడి జాతరను ప్రతి సంవత్సర�
Crime news | దిలాబాద్ పట్టణంలో తుపాకీతో కాల్పులు జరిపి ఒక ఒకరి మరణానికి కారకుడైన మాజీ ఎంఐఎం అధ్యక్షుడు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారుఖ్కు ఆదిలాబాద్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
shooting incident | ఆదిలాబాద్ పట్టణంలో తుపాకీతో కాల్పులు జరిపి ఒక ఒకరి మరణానికి కారకుడైన మాజీ ఎంఐఎం అధ్యక్షుడు ఫారుఖ్ ను పోలీసులు సోమవారం కోర్టులో హాజరుపరిచారు.
గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషిఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్నజైనథ్, జనవరి 23 : గ్రామాల్లో 70 ఏండ్లలో జ రగని అభివృద్ధి కేవలం ఏడేండ్లలో చేశామని, గ్రామాల్లో మరిన్ని మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్�
త్వరలోనే టెండర్లు.ఆపై పనులుసీఎం కేసీఆర్కు విప్ సుమన్ కృతజ్ఞతలుహర్షం వ్యక్తం చేస్తున్న గ్రామీణ ప్రజలుమంచిర్యాల(నమస్తే తెలంగాణ)/ ఆసిఫాబాద్ / మంచిర్యాల టౌన్, జనవరి 23 :టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షే�
ఉమ్మడి జిల్లాలో మూడో రోజూ కొనసాగిన జ్వర సర్వేఅనూహ్య స్పందన.ఇంటింటికీ తిరుగుతున్న సిబ్బందిపకడ్బందీగా పరీక్షలు..ఎదులాపురం/నిర్మల్ చైన్గేట్/మంచిర్యాల ఏసీసీ, జనవరి 23 : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇంటిం
ప్రభుత్వ విప్ బాల్క సుమన్అభివృద్ధి పనులపై కోటపల్లి మండల నాయకులతో చర్చలుకోటపల్లి, జనవరి 23 : కోటపల్లి మండలంలోని ప్రతి గ్రామాన్నీ అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బ�
ఢిల్లీ నుంచి హైదరాబాద్కు ట్రైన్లో వెళ్తుండగా అస్వస్థతచైన్లాగి మంచిర్యాలలోని శ్రీ మహాలక్ష్మి దవాఖానకు తరలింపుఅత్యవసర వైద్యమందించి ప్రాణాలు కాపాడిన డాక్టర్ కుమార్వర్మజీవితాంతం రుణపడి ఉంటామన్న �
యాసంగిలో శనగ, ధనియా ఇతర పంటల సాగుపై ఆసక్తిబాగుందంటున్న అన్నదాతలునేరడిగొండ, జనవరి 23 : రైతులు యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేయాలని వ్యవసాయాధికారులు నిర్వహించిన అవగాహన కార్యక్రమాలతో వారిలో మంచి ఫలితాలు వచ్చ�
ఎదులాపురం, జనవరి 23 :నేతాజీని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సనాతన హిందూ ఉత్సవ సమితి గౌరవ సలహాదారుడు డాక్టర్ ప్రపుల్వాఝే పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘ భవనంలో సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వ
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ఇచ్చోడ, జనవరి 23 : భారత దేశమే ఒక దేవాలయమని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. నవదుర్గ ఆశ్రమ కమిటీ ఆదిలాబాద్ శ్రీశ్రీ కిషన్ మహారాజ్ ఆధ్వర్యంలో ఇచ్చోడలోని విఠల్
ఉమ్మడి జిల్లాలో ఉద్యమంలా సాగిన హరితహారంఏడు విడుతల్లో 15 కోట్లకుపైగా మొక్కల పెంపకంపలుచోట్ల మొక్కలు నాటిన ముఖ్యమంత్రి కేసీఆర్ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న అటవీశాఖ మంత్రి అల్లోల నిర్మల్ టౌన్, జనవరి 22 :పలుచ�
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నఆనంద్పూర్ గ్రామంలో పర్యటనజైనథ్, జనవరి 22: పెన్గంగ ప్రాజెక్టు కాలువల ద్వారా ఆనంద్పూర్, హరియాలీ గ్రామాల్లోని రైతుల పంట పొలాలకు సాగునీరు అందేలా అధికారులు కృషి చేయాలని
రేపటి నుంచి నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ప్రారంభం4.84లక్షల గొర్రెలు, మేకలకు వ్యాక్సినేషన్పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో కార్యాచరణ32 ప్రత్యేక బృందాలు ఏర్పాటు నిర్మల్, జనవరి 22 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని మేకలు, గ