ఉట్నూర్ రూరల్, నవంబర్11: పద్మశ్రీ అవార్డు గ్రహీత గుస్సాడీ కనక రాజు గురువారం ఉట్నూర్కు చేరుకున్నారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అంకిత్ ఆయనను కుమ్రం భీం కాంప్లెక్స్లో సన్మానించారు. అనంతరం భీం విగ్రహా�
ఎదులాపురం, నవంబర్ 11: శాంతిభద్రతల పర్యవేక్షణలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికిఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. జిల్లాకు కొత్తగా వచ్చిన నలుగురు ఆర్ఎస్ఐలు ఎస్పీని మర్యాదపూర్వకంగా క
ప్రభుత్వ విప్ బాల్క సుమన్చెన్నూర్ క్యాంపు కార్యాలయంలో చెక్కుల పంపిణీ చెన్నూర్, నవంబర్ 11 : నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు సీఎం సహాయ నిధి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటున్నదని ప్రభుత్వ విప
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డిఏకగ్రీవంగా ఎంపీపీగా ఎన్నికైన అడ్వాల పద్మలక్ష్మణచాంద, నవంబర్10 : మండలాభివృద్ధికి మరింత కృషిచేస్తానని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన�
ఎదులాపురం, నవంబర్ 10 : స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికలను ప్రశాంతంగా, ప్రవర్తన నియమావళిని అనుసరించి నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి జిల్లా ఎన్�
నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీనిర్మల్ టౌన్, నవంబర్ 10 : నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురి కాకుండా రెవెన్యూ, ఫారెస్టు, వక్ఫ్బోర్డు ద్వారా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఆక్రమించు�
ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్చంద్రఎస్పీని కలిసిన నూతన ఎస్ఐలుఎదులాపురం, నవంబర్ 10 : నూతన యువ ఎస్ఐలు ప్రజలకు 24 గంటల పాటు అందుబాటులో ఉండాలని ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ ఎం.రాజేశ్చంద్ర సూచించారు. జ�
రిటైర్డ్ ఉద్యోగులు, స్వాతంత్య్ర సమరయోధుల కోసం తపాలా శాఖ వినూత్న సేవలు ప్రారంభించింది. పింఛన్ చెల్లింపులకు ప్రతి సంవత్సరం అవసరమయ్యే లైఫ్ సర్టిఫికెట్ను క్షణాల్లో జారీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇం
ఎదులాపురం, నవంబర్ 10: మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని కేఆర్కే కాలనీలో డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 5 గంటలకు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ధ్రువపత్రాలులేని, పెండింగ్ చలాన్లు ఉన్న 56 బైక�