రైల్వే, అండర్ వంతెనలకు నిధులుఎన్నికలకు ముందే నిర్మాణాలు పూర్తి చేస్తాం : ఎమ్మెల్యే జోగు రామన్నఆదిలాబాద్ రూరల్, జనవరి 22: రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలకు రూ.97కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు విడుదల చే�
ఉట్నూర్, జనవరి 22: మండల కేంద్రంలోని శాంతినగర్కు చెందిన వెల్డింగ్ యూనియన్ అధ్యక్షుడు ఖదీర్ తల్లి ఇటీవల మృతి చెందింది. బాధిత కుటుంబ సభ్యులను శనివారం జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పరామర్శించారు. ఆయన
ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి వినతిభైంసా, జనవరి 22 : నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మరిన్ని నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రగతి భవన్ల�
నార్నూర్, జనవరి 22 : పంచాయతీలకు ట్రాక్టర్లు, ట్రాలీలు, మల్టీపర్పస్ కూలీలు వచ్చిన తర్వాత కార్మికులు నిత్యం వీధుల్లోకి వెళ్లి చెత్త సేకరిస్తున్నారు. దీంతో గ్రామాల్లో పారిశుధ్యం మొదలైంది. ఈ పనులను మరింత మె�
వరికి ప్రత్యామ్నాయంగా సూచిస్తున్న రాష్ట్ర సర్కారునిర్మల్ జిల్లా భూములు అనుకూలమంటున్న వ్యవసాయశాఖలక్ష ఎకరాల్లో సాగుకు ప్రణాళికలు ఈ ఏడాది 10 వేల ఎకరాల్లో..బీరవెల్లి వద్ద భారీ నర్సరీ ఏర్పాటుసిద్ధమవుతున్�
ఎదులాపురం, జనవరి 21 : జిల్లాలో మట్కా నిర్మూలనే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం�
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్బాధిత కుటుంబాలకు చెక్కుల పంపిణీ నేరడిగొండ, జనవరి 21 : టీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకూ బీమా పథకం అండగా నిలుస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాప
భీంపూర్, జనవరి21: అడవికి దగ్గరగా గుట్టమీద ఉన్న తమకు తరాలుగా మంచినీటికోసం ఇబ్బంది ఉండేదని ఇప్పుడు భగీరథ జలాన్ని గుట్టపైకి పంపింగ్ చేసి ఇంటింటికీ కనెక్షన్ ఇవ్వడంతో కష్టాలు తీరాయని భీంపూర్ మండలం కరంజి(�
ఎస్పీ ఉదయ్కుమార్ రెడ్డితాంసి పోలీస్ స్టేషన్ తనిఖీభీంపూర్, జనవరి 21 : ఫ్రెండ్లీ పోలీసింగ్తో సత్ఫలితాలు ఉంటాయని ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి అన్నారు. తాంసి పోలీస్ స్టేషన్ను శుక్రవారం తనిఖీ చేసి రికార�
ఇంద్రవెల్లి, జనవరి 21: ఆదివాసుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని మాజీ ఎంపీ నగేశ్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో శుక్రవారం మండలంలోని పలు గ్రామాలకు చెందిన 55