టీఆర్ఎస్ కొత్త అధ్యక్షులను సన్మానించిన శ్రేణులు ఆదిలాబాద్లో జోగు రామన్నకు శుభాకాంక్షల వెల్లువ విఠల్రెడ్డిని అభినందించిన మంత్రి అల్లోల, నాయకులు కష్టపడేవారికి పార్టీలో సముచిత స్థానం టీఆర్ఎస్ ఆద�
ఎదులాపురం, జనవరి 27 : ఇంటింటి ఆరోగ్య సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని, వ్యాక్సిన్ పంపిణీ వివరాలను సేకరించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని క్రాంతినగర్, ఆది
ఇంద్రవెల్లి, జనవరి 27 : జన్నారం మండలంలోని గోదావరి హస్తలమడుగు నుంచి జనవరి 18న సేకరించిన పవిత్ర గంగాజలంతో కెస్లాపూర్కు బయలుదేరిన మెస్రం వంశీయులు సా యంత్రం మర్రి చెట్లవద్దకు చేరుకున్నారు. వీరికి ఘనంగా స్వాగ�
రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ టౌన్, జనవరి 27 : దేశంలోనే తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను బీజేపీ నేతలు చూడలేకపోతున్నారని, చౌకబారు ఆరోపణలు చేస్తే ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త ప్రత�
గుడిహత్నూర్, జనవరి 27 : క్రీడల్లో గెలుపోటములు సహజమని ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్ పేర్కొన్నారు. మండలంలోని వైజాపూర్ గ్రామంలో కుమ్రం భీం యూత్, గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర కబడ్డీ పోటీల�
ఉమ్మడి జిల్లాలో తొలుత వెయ్యి మందికి ప్రయోజనం ఇప్పటికే అధికారులతో మంత్రి అల్లోల సమీక్ష పారదర్శకంగా లబ్ధిదారులఎంపికకు ఆదేశం నిర్మల్ టౌన్, జనవరి 27: దళితబంధు బంధు ఎన్నో దళిత కుటుంబాలకు వరంగా మారబోతున్నది
పార్టీ అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తా ప్రతి కార్యకర్తకూ న్యాయం చేస్తా పదవి అప్పగించినందుకు సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు ‘నమస్తే’తో సిర్పూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ కుమ్రం భీం ఆసిఫా
ఉట్నూర్, జనవరి 26: గిరిజనుల ఆరాధ్య దైవం జై జంగో.. జైలింగో పవిత్ర స్థలమైన సిద్ధికాస, కప్లయ్ పుణ్యక్షేత్రాలకు రోడ్డు, ఇతర సౌకర్యాలు కల్పించాలని మాలధారులు బుధవారం హైదరాబాద్లోని ప్రగతిభవన్లో మంత్రి కేటీఆర
కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఘనంగా గణతంత్ర వేడుకలు ఎదులాపురం, జనవరి 26 : అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లాలో మొదటి డోస్ వంద శాతం, రెండో డోస్ 90 శాతం, బూస్టర్ డోస్ 80 శాతం పూర్తయిందని కలెక్టర్ సిక్త�
ఘనంగా గణతంత్ర వేడుకలు పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు బోథ్, జనవరి 26: బోథ్ నియోజకవర్గంలో బుధవారం గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ శివరాజ్, పో�
అందునాయక్తండాలో సప్తాహం ప్రారంభం కలశాలతో భారీ ఊరేగింపు తరలివచ్చిన వేలాదిమంది భక్తులు ఇంద్రవెల్లి, జనవరి 26 : మండలంలోని అందునాయక్తండాలో భగవతి జ్వాలాముఖి దుర్గామాత ఆలయం 17వ వార్షికోత్సవాలు వైభవంగా నిర్వ
విద్యార్థులు, తల్లిదండ్రుల్లో క్రేజ్ ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 50శాతానికిపైగా పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని రకాల బడుల్లో అమలు తాజా ప్రభుత్వ నిర్ణయంతో కొత్త జవసత్వాలు అనుమతు
లబ్ధిదారుల ఇష్టం మేరకే యూనిట్లు అవసరమైన శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కల్పిస్తాం ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే ఎంపిక ప్రక్రియ ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించాం.. మార్చి రెండో వారంలోగా పంపిణీ పూర్తి ‘నమస్తే ’ ఇంటర్