మార్చి నెలాఖరుకల్లా ప్రక్రియ పూర్తి ‘నమస్తే’ ప్రత్యేక ఇంటర్వ్యూలోఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్ కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ) : దళిత బంధు పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని కుమ్రం భ�
బోథ్, జనవరి 27: టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్యే జోగు రామన్నను నియమిస్తూ పార్టీ అధిష్టానం ప్రకటించిన నేపథ్యంలో బోథ్ మండల ప్రజాప్రతినిధులు గురువారం ఆదిలాబాద్లో ఆయనను కలిసి పుష్పగుచ్ఛం �
సర్కారు బడుల్లో సరికొత్త అధ్యాయం ఇంగ్లిష్ మీడియంతో బళ్లకు పునర్జీవం వస్తుంది పిల్లల బంగారు భవిష్యత్తుకు బాట పడుతుంది పేద, మధ్యతరగతి వర్గాల కల సాకారమవుతుంది తల్లిదండ్రులే కాదు టీచర్లు కోరుతున్నదీ అదే
టీఆర్ఎస్ కొత్త అధ్యక్షులను సన్మానించిన శ్రేణులు ఆదిలాబాద్లో జోగు రామన్నకు శుభాకాంక్షల వెల్లువ విఠల్రెడ్డిని అభినందించిన మంత్రి అల్లోల, నాయకులు కష్టపడేవారికి పార్టీలో సముచిత స్థానం టీఆర్ఎస్ ఆద�
ఎదులాపురం, జనవరి 27 : ఇంటింటి ఆరోగ్య సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని, వ్యాక్సిన్ పంపిణీ వివరాలను సేకరించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని క్రాంతినగర్, ఆది
ఇంద్రవెల్లి, జనవరి 27 : జన్నారం మండలంలోని గోదావరి హస్తలమడుగు నుంచి జనవరి 18న సేకరించిన పవిత్ర గంగాజలంతో కెస్లాపూర్కు బయలుదేరిన మెస్రం వంశీయులు సా యంత్రం మర్రి చెట్లవద్దకు చేరుకున్నారు. వీరికి ఘనంగా స్వాగ�
రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ టౌన్, జనవరి 27 : దేశంలోనే తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను బీజేపీ నేతలు చూడలేకపోతున్నారని, చౌకబారు ఆరోపణలు చేస్తే ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త ప్రత�
గుడిహత్నూర్, జనవరి 27 : క్రీడల్లో గెలుపోటములు సహజమని ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్ పేర్కొన్నారు. మండలంలోని వైజాపూర్ గ్రామంలో కుమ్రం భీం యూత్, గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర కబడ్డీ పోటీల�
ఉమ్మడి జిల్లాలో తొలుత వెయ్యి మందికి ప్రయోజనం ఇప్పటికే అధికారులతో మంత్రి అల్లోల సమీక్ష పారదర్శకంగా లబ్ధిదారులఎంపికకు ఆదేశం నిర్మల్ టౌన్, జనవరి 27: దళితబంధు బంధు ఎన్నో దళిత కుటుంబాలకు వరంగా మారబోతున్నది
పార్టీ అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తా ప్రతి కార్యకర్తకూ న్యాయం చేస్తా పదవి అప్పగించినందుకు సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు ‘నమస్తే’తో సిర్పూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ కుమ్రం భీం ఆసిఫా
ఉట్నూర్, జనవరి 26: గిరిజనుల ఆరాధ్య దైవం జై జంగో.. జైలింగో పవిత్ర స్థలమైన సిద్ధికాస, కప్లయ్ పుణ్యక్షేత్రాలకు రోడ్డు, ఇతర సౌకర్యాలు కల్పించాలని మాలధారులు బుధవారం హైదరాబాద్లోని ప్రగతిభవన్లో మంత్రి కేటీఆర
కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఘనంగా గణతంత్ర వేడుకలు ఎదులాపురం, జనవరి 26 : అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లాలో మొదటి డోస్ వంద శాతం, రెండో డోస్ 90 శాతం, బూస్టర్ డోస్ 80 శాతం పూర్తయిందని కలెక్టర్ సిక్త�