ఊరూ వాడా మిన్నంటిన రైతుబంధు సంబురాలుచెన్నూర్ నుంచి క్యాతనపల్లి మున్సిపాలిటీ వరకు 500 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ45కిలో మీటర్లు స్వయంగా ట్రాక్టర్ నడిపిన సుమన్వర్షంలో తడుస్తూ ఉత్సాహంగా ముందుకు..‘జై కేసీఆర
ఇంద్రవెల్లి, జనవరి 12 : నాగోబాకు నిర్వహించే మహాపూజలకు ఉపయోగించే పవిత్రమైన గోదావరి హస్తలమడుగులోని గంగాజలం సేకరణకు మెస్రం వంశీయులు బుధవారం సాయంత్రం కెస్లాపూర్ నుంచి బయల్దేరారు. కెస్లాపూర్ గ్రామంలోని పు�
తాజాగా జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానంఇటీవల మంత్రులు గంగుల,కొప్పుల చేతుల మీదుగా ఎన్సీడీసీ అవార్డుముథోల్, జనవరి 12 : ముథోల్ మండల సమాఖ్య అంచెలంచెలుగా ఎదిగి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుక
మంత్రులు అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, సత్యవతిరాథోడ్ఆదిలాబాద్ జిల్లా నార్నూర్లో విగ్రహావిష్కరణనార్నూర్, జనవరి 12 : బహుజన బంజారా జాతిరత్నం, బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి బానోతు జాలంసింగ్ అని, ఆయన సేవలు చిర
ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డిపలు అభివృద్ధి పనులు ప్రారంభంకుభీర్, జనవరి 12 : పల్లెలు దేశానికి పట్టుగొమ్మలని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి పేర్కొన్నారు. కుభీర్ మండలంలోని రంగశివుని గ్రామంలో
టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాలాజీసీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకంసిరికొండ, జనవరి 12 : రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాలాజీ పేర్కొన్నారు. మండల కేంద్రంలో బుధవార
నిర్మల్ జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్రెడ్డిలక్ష్మణచాంద, జనవరి 12 : విద్యార్థులకు సేవలందించడంలో వరల్డ్ విజన్ పాత్ర ప్రశంసనీయమని నిర్మల్ జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. మం�
ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్నిర్మల్ టౌన్, జనవరి 12: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ 2022 పూర్తయిన సందర్భంగా అర్హులందరికీ ఓటరు గుర్తింపుకార్డులను వెంటనే అందించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయ�
Mahaboob Ghat | అడవుల జిల్లా ఆదిలాబాద్ మరో కశ్మీర్ను తలపిస్తున్నది. ప్రకృతి సోయగాలకు నెలవైన జిల్లాను మంచు దుప్పటి కమ్మేసింది. రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి పెరుగుతున్నది.