దళితబంధుకు 20వేల కోట్లతో బడ్జెట్ నియోజకవర్గానికి 100 మంది ఎంపికసంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ముందంజమంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ టౌన్, జనవరి 10 : ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన దళిత కుటుంబాలను ఆ
అధికారులు అందుబాటులో ఉండాలిఇంద్రవెల్లి మండల సర్వసభ్య సమావేశంలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ఇంద్రవెల్లి, జనవరి 10 : అధికారులు గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఏజెన్సీ ప్రాంతాభివృద్ధికి రాష్ట్ర ప్ర
ఎదులాపురం, జనవరి 10 : ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో సోమవారం నుంచి బూస్టర్ డోస్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పూత్లిబౌలి పీహెచ్సీలో డిప్యూటీ డీఎంహెచ్వో సాధనతో కలిసి �
ఎదులాపురం, జనవరి 10 : కొవిడ్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని తన చాంబర్లో సోమవారం వివిధ శాఖల అధికారులతో కొవిడ్ వ్యాప్తి నివారణ చ�
కుంటాల, జనవరి 10 : రైతుబంధు పథకంపై ఏర్పాటు చేసిన ప్రతిభా పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ముథోల్ ఎమ్మెల్యే జీ విఠల్ రెడ్డి సోమవారం బహుమతులు అందజేశారు. మండల స్థాయిలో రైతుబంధు పథకం అమలుపై వ్యాసరచన పోటీలు �
డీఆర్డీవో విజయలక్ష్మిసూపర్ వైజర్లతో సమావేశంనిర్మల్టౌన్, జనవరి 10 : నిర్మల్ జిల్లాలో అంగన్వాడీలను బలోపేతం చేసి గర్భిణులు, పిల్లలకుపోషకాహారం అందించాలని, అంగన్వాడీ సెంటర్లలో విద్యార్థుల సంఖ్య పెంచా
Farmers Cricket | రైతులు అనగానే చేత్తో నాగలి పట్టి, పొలం దున్ని, పంటలు పండిస్తారు అని అందరూ భావిస్తారు. మరి అలాంటి రైతులు క్రికెట్ ఆడితే.. స్టేడియం అదిరిపోయింది. పిచ్ వణికిపోయింది. బ్యాట్లకు చెమటలు
అధికారులను అప్రమత్తం చేసిన ఆరోగ్యశాఖ మంత్రి వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం దవాఖానల్లో పటిష్ట ఏర్పాట్లు సిద్ధం నేటి నుంచి ప్రికాషనరీ డోసు సభలు, సమావేశాలపై నిషేధం స్వీయ రక్షణ చర్యలపై ప్రజలకు సూచన
కాగజ్నగర్ డివిజన్లో రెండు రోజుల పాటు సందడివెనుదిరిగిన వైల్డ్లైఫ్ ఫొటోగ్రాఫర్లు, ప్రకృతి ప్రేమికులుకెమెరాల్లో అరుదైన జ్ఞాపకాలతో తిరుగుపయనం..అనూహ్య స్పందనపై అధికారుల సంతోషంకాగజ్నగర్ రూరల్/ బె�
జిల్లా ఏర్పాటు తర్వాత అభివృద్ధిలో ముందుకు..తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంరైతుబంధు సంబురాల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిదిలావర్పూర్ జనవరి 9 : నిర్మల్ జిల్లా కేంద్రంలో మెడికల్, నర్సింగ్ కళాశాల�
రైతుబంధు సంబురాల్లో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతాండూర్, జనవరి9 : వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందిస్తూ రాష్ట్రంలోని రైతుల దశ మార్చి, వారిని ఆర్థికంగా ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని బె�
ఎనిమిదో విడుత హరితహారానికి సన్నాహాలు1.39 లక్షల మొక్కలు నాటేలా ప్రణాళికకొనసాగుతున్న నర్సరీల పనులుదస్తురాబాద్, జనవరి 9 : పల్లెలు, పట్టణాలు పచ్చదనంతో కళకళలాడేలా చేపట్టిన హరితహారం విజయవంతానికి అధికారులు సన�