పాల్గొన్న ప్రజా ప్రతినిధులుసీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలుపాఠశాలల్లో ముగ్గులు, చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలుఆదిలాబాద్, జనవరి 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి);రైతుబంధు వారోత్సవాల సందర్భంగా కర్షకులు ఊ�
వివిధ ప్రాంతాల నుంచి వలస వస్తున్న పిట్టలు250 జాతులకు నిలయంగా అడవులునేడు, రేపు బర్డ్వాక్ ఫెస్టివల్తరలిరానున్న పక్షి ప్రేమికులుకుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 7(నమస్తే తెలంగాణ);కాగజ్నగర్ అడవులు వలస పక్షు�
అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించాలిపెండింగ్ సమస్యలపై కలెక్టర్లు దృష్టి సారించాలిమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిఉమ్మడి జిల్లాలో రహదారుల నిర్మాణంపై సమీక్షసమావేశంలో పాల్గొన్న విప్, ఎమ్మెల్యే�
మందమర్రి జనవరి 7: మందమర్రి పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలో గల శ్రీచైతన్య ఉన్నత పాఠశాలలో శుక్రవారం ముందస్తు సంక్రాంతి వేడుకల్లో భాగంగా బొమ్మల కొలువు, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, కోలాటం, భోగి మంటల �
మంచిర్యాలటౌన్, జనవరి 7: మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ పారిశుధ్య కార్మికులకు నెలవారి గౌరవ వేతనాలను 30 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించిన నేపథ్యంలో శుక్రవారం మంచిర్యాల మున్సిప
జైనూర్, జనవరి 7: చట్టవ్యతిరేక కార్యకలాపాలు అరికట్టేందుకు పోలీసులకు ప్రజలకు సహకరించాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ ఎస్పీ సురేశ్కుమార్ సూచించారు. శుక్రవారం మండలంలోని డబోలి గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో దుప్
ఇంద్రవెల్లి, జనవరి 7 : నాగోబా ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందామని మెస్రం వంశీయులకు పీఠాధిపతి మెస్రం వెంకట్రావు పటేల్ పిలుపునిచ్చారు. పురాతన ఆలయం (మురాడి) ఆవరణలో శుక్రవారం పీఠాధిపతి అధ్యక్షతన స�
వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలిఅందరూ వ్యాక్సిన్ వేసుకోవాలినచ్చన్ ఎల్లాపూర్లో కేంద్ర వైద్య బృందం సభ్యులుకడెం, జనవరి 7 : ప్రజలు రోగాల బారిన పడకుండా మంచి ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని కేంద్ర వైద్య బృంద�
Minister Indrakaran reddy | ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రహదారులకు సంబంధించిన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
కేసీఆర్ పేరిట 100 గ్రామాల్లో నిర్మించేందుకు విప్ సుమన్ నిర్ణయం ఒక్కోచోట రూ. 4 లక్షలతో ఏర్పాటుకు కసరత్తు ఇప్పటికే పలుమార్లు అధికారులతో సమీక్ష ఈ నెల 4న నమూనా చిత్రం విడుదల చెన్నూర్, జనవరి 6 : నియోజకవర్గంలోన
పాల్గొన్న మంత్రి అల్లోల, జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు ఎడ్లబండ్ల ర్యాలీలు.. జై కేసీఆర్ నినాదాలు ఆకట్టుకున్న ముగ్గుల పోటీలు ఆదిలాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ ప్రతి�
కొనియాడిన ప్రజాప్రతినిధులు జిల్లాలో రైతుబంధు వారోత్సవాలు నార్నూర్, జనవరి 6 : అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం అడుగడుగునా అండగా నిలుస్తూ అభివృద్ధి, సంక్షేమంలో జోడెడ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగుతున్
ఆదిలాబాద్ రూరల్, జనవరి 6 : ప్రతి ఒక్క విద్యార్థికి కరోనా టీకా వేయించాలని సెక్టోరల్ అధికారి జీ నారాయణ అన్నారు. పట్టణంలోని శ్రీచైతన్య పాఠశాలలో 15 ఏండ్లు నిండిన విద్యార్థులందరికీ కరోనా టీకా వేసే కార్యక్రమ�
సుగంధ ద్రవ్యాల బోర్డు డిప్యూటీ డైరెక్టర్ సుందరేషన్ కడెం, జనవరి 6 : రైతులు ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని సుగంధ ద్రవ్యాల బోర్డ్డు నిజామాబాద్ రీజినల్ కార్యాలయ డిప్యూటీ డైరెక్�