జైనూర్, జనవరి 7: చట్టవ్యతిరేక కార్యకలాపాలు అరికట్టేందుకు పోలీసులకు ప్రజలకు సహకరించాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ ఎస్పీ సురేశ్కుమార్ సూచించారు. శుక్రవారం మండలంలోని డబోలి గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో దుప్
ఇంద్రవెల్లి, జనవరి 7 : నాగోబా ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందామని మెస్రం వంశీయులకు పీఠాధిపతి మెస్రం వెంకట్రావు పటేల్ పిలుపునిచ్చారు. పురాతన ఆలయం (మురాడి) ఆవరణలో శుక్రవారం పీఠాధిపతి అధ్యక్షతన స�
వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలిఅందరూ వ్యాక్సిన్ వేసుకోవాలినచ్చన్ ఎల్లాపూర్లో కేంద్ర వైద్య బృందం సభ్యులుకడెం, జనవరి 7 : ప్రజలు రోగాల బారిన పడకుండా మంచి ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని కేంద్ర వైద్య బృంద�
Minister Indrakaran reddy | ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రహదారులకు సంబంధించిన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
కేసీఆర్ పేరిట 100 గ్రామాల్లో నిర్మించేందుకు విప్ సుమన్ నిర్ణయం ఒక్కోచోట రూ. 4 లక్షలతో ఏర్పాటుకు కసరత్తు ఇప్పటికే పలుమార్లు అధికారులతో సమీక్ష ఈ నెల 4న నమూనా చిత్రం విడుదల చెన్నూర్, జనవరి 6 : నియోజకవర్గంలోన
పాల్గొన్న మంత్రి అల్లోల, జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు ఎడ్లబండ్ల ర్యాలీలు.. జై కేసీఆర్ నినాదాలు ఆకట్టుకున్న ముగ్గుల పోటీలు ఆదిలాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ ప్రతి�
కొనియాడిన ప్రజాప్రతినిధులు జిల్లాలో రైతుబంధు వారోత్సవాలు నార్నూర్, జనవరి 6 : అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం అడుగడుగునా అండగా నిలుస్తూ అభివృద్ధి, సంక్షేమంలో జోడెడ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగుతున్
ఆదిలాబాద్ రూరల్, జనవరి 6 : ప్రతి ఒక్క విద్యార్థికి కరోనా టీకా వేయించాలని సెక్టోరల్ అధికారి జీ నారాయణ అన్నారు. పట్టణంలోని శ్రీచైతన్య పాఠశాలలో 15 ఏండ్లు నిండిన విద్యార్థులందరికీ కరోనా టీకా వేసే కార్యక్రమ�
సుగంధ ద్రవ్యాల బోర్డు డిప్యూటీ డైరెక్టర్ సుందరేషన్ కడెం, జనవరి 6 : రైతులు ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని సుగంధ ద్రవ్యాల బోర్డ్డు నిజామాబాద్ రీజినల్ కార్యాలయ డిప్యూటీ డైరెక్�
కొవిడ్ నిబంధనలు పాటించాలి ఐటీడీఏ పీవో అంకిత్ అధికారులతో సమావేశం ఇంద్రవెల్లి, జనవరి 6 : మెస్రం వంశీయులు ఈ నెల 31న నాగోబాకు నిర్వహించే మహాపూజలతో ప్రారంభం కానున్న జాతరను వైభవంగా నిర్వహిద్దామని ఐటీడీఏ పీవో �
వెంగళరావునగర్ : నిషేధిత గంజాయి, హాష్ ఆయిల్ తరలిస్తున్న ముగ్గురిని ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఒకరు మైనర్ బాలుడు కావడం గమనార్హం. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ పి.వి రామ్ప్రసాదరావు తెలి
acid attack | ఆదిలాబాద్ (Adialabad) జిల్లాలోని ఉట్నూరు మండలంలో దారుణం జరిగింది. మండలంలోని లక్కారం పరిధిలో ఉన్న కేబీనగర్లో దుండగులు ఓ మహిళపై యాసిడ్తో ((acid attack) దాడిచేశారు.
ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వెనక్కి తీసుకోవాలివెకిలిచేష్టలు మానకపోతే ప్రజలు బుద్ధి చెబుతారురాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోలఆదిలాబాద్, జనవరి 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘భారతీయ జనతా పార్టీ జాత�