రైతుబంధు సమితి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు భోజారెడ్డిబీజేపీ నాయకుల తీరుపై విమర్శలుఆదిలాబాద్ రూరల్, జనవరి 4 : కేంద్ర ప్రభుత్వం పరిధిలోని గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కోసం బీజేపీ నాయకులు ధర్నాలు చేయడం హ�
నాగోబా ఆలయం వద్ద తొడసం వంశీయుల ప్రత్యేక పూజలు22 ఎడ్లబండ్లతో పయనం..ఇంద్రవెల్లి, జనవరి 4 : ఖాందేవ్ ప్రతిమల కోసం కెస్లాపూర్ వచ్చిన తొడసం వంశీయులు మంగళవారం నార్నూర్ తీరుగు పయనమయ్యారు. నాగోబా ఆలయ పరిసర ప్రాంత
తుదిదశకు చేరిన చెనాక-కొరాట పంప్హౌస్ పనులుఇప్పటికే బరాజ్, ప్రధాన కాల్వలు పూర్తివానకాలం పంటకు సాగునీరు అందించేందుకు ప్రయత్నాలుఆదిలాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద
ఎంపిక చేసిన కేంద్రాల్లో వ్యాక్సినేషన్ఆదిలాబాద్, నిర్మల్ కలెక్టర్ల పరిశీలనఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో సోమవారం 15 నుంచి 18 ఏండ్లలోపు పిల్లలకు కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఒమిక్రాన్, థర్డ్�
నేరడిగొండ, జనవరి 3 : తేజాపూర్ గ్రామంలో రెడ్డి సంక్షేమ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ను మంగళవారం సంఘ సభ్యులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు నారాయణరెడ్డి, భూమారెడ్డి, సురేందర్రెడ�
నిర్మల్ టౌన్, జనవరి 3 : నిర్మల్ జిల్లా అభి వృద్ధిలో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టీఎన్జీవో ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభ
ఎదులాపురం, జనవరి 3 : మైనార్టీ విద్యార్థుల విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షేహ జాది పేర్కొన్నారు. జిల్లా కేంద్రం లోని టీటీడీసీలో వివిధ శాఖల అధి కారులు, మైనార్టీ ప�
ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ఆదిలాబాద్ రూరల్, జనవరి 3 : జిల్లా కేంద్రంలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఫ్యాక్టరీని తెరిపించేందుకు ఎంపీ సోయం బాపురావ్, బీజేపీ నాయకులు కే�
నిర్మల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ప్రజల నుంచి అర్జీల స్వీకరణనిర్మల్ అర్బన్, జనవరి 3 : ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారంలో పోలీసు అధికారులు జాప్యం చేయవద్దని నిర్మల్ ఎస్పీ ప్రవీణ్కుమార్ సూచించారు. జిల్లా �
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1.68 లక్షల మంది పిల్లలుకొవాగ్జిన్ వేసేందుకు నిర్ణయం.. 28 రోజుల తర్వాత రెండో డోస్డబుల్ డోస్ పూర్తయిన వారికి వచ్చే వారం నుంచి ప్రికాషనరీ డోస్ఒమిక్రాన్ నేపథ్యంలో రాష్ట్ర సర్కారు
ఉపాధ్యాయులకు పెద్దగా నష్టం లేదు..అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు..ఉపాధ్యాయులను బజారుకు లాగడం పద్ధతి కాదుకరోనాను అందరికీ అంటగడుతారా అని మండిపాటుఆదిలాబాద్, జనవరి 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉద్యోగ, ఉపాధ�
సారంగాపూర్, జనవరి 2: స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ-2021 కార్యక్రమంలో భాగంగా మండలంలోని చించోలి(బీ) గ్రామంలో ఆదివారం కేంద్రం బృందం సభ్యుడు సతీశ్ కుమార్ పర్యటించారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ప
నిర్వహణకు ఎన్నో సానుకూలతలు యూనిట్ తెరిస్తే తెలంగాణ యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి మరింత దోహదం కేంద్ర మంత్రులకు మంత్రి కేటీఆర్ లేఖ రాష్ట్రం తరఫున ప్రోత్సాహకాలు అం�