కొవిడ్ నిబంధనలు పాటించాలి ఐటీడీఏ పీవో అంకిత్ అధికారులతో సమావేశం ఇంద్రవెల్లి, జనవరి 6 : మెస్రం వంశీయులు ఈ నెల 31న నాగోబాకు నిర్వహించే మహాపూజలతో ప్రారంభం కానున్న జాతరను వైభవంగా నిర్వహిద్దామని ఐటీడీఏ పీవో �
వెంగళరావునగర్ : నిషేధిత గంజాయి, హాష్ ఆయిల్ తరలిస్తున్న ముగ్గురిని ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఒకరు మైనర్ బాలుడు కావడం గమనార్హం. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ పి.వి రామ్ప్రసాదరావు తెలి
acid attack | ఆదిలాబాద్ (Adialabad) జిల్లాలోని ఉట్నూరు మండలంలో దారుణం జరిగింది. మండలంలోని లక్కారం పరిధిలో ఉన్న కేబీనగర్లో దుండగులు ఓ మహిళపై యాసిడ్తో ((acid attack) దాడిచేశారు.
ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వెనక్కి తీసుకోవాలివెకిలిచేష్టలు మానకపోతే ప్రజలు బుద్ధి చెబుతారురాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోలఆదిలాబాద్, జనవరి 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘భారతీయ జనతా పార్టీ జాత�
జాబితా విడుదల చేసిన ఎన్నికల కమిషన్నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 6,75,784 మంది ఓటర్లుఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్పంగా 4,11,951 మంది2808 పోలింగ్ కేంద్రాలుఆదిలాబాద్, జనవరి 5 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ఎన్నికల
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ఇచ్చోడ, జనవరి 5 : రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న దని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పేర్కొన్నా రు. ఇచ్చోడలోని తహసీల్ కార్యాలయంలో లబ
ఎడ్లబండి మార్గంపై చర్చించిన మెస్రం వంశీయులుఈ నెల 12వ తేదీన గంగాజలం సేకరణకు పాదయాత్రసంప్రదాయ బద్ధంగా బండిని సాగనంపిన పెద్దలుఇంద్రవెల్లి, జనవరి 5: మెస్రం వంశీయుల మహాపూజలతో ఈ నెల 31వ తేదీన ప్రారంభం కానున్న నా�
రికార్డుస్థాయిలో క్వింటాలు ధరకుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ);కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పత్తికి రికార్డు స్థాయిలో ధర పలికింది. సీసీఐ మద్దతు ధర క్వింటాలుకు రూ. 6025 ఉండగా, బుధవారం వ్యాపారుల
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నత్వరలో రైల్వే బ్రిడ్జి నిర్మాణంఆదిలాబాద్ రూరల్, జనవరి 5 : ఆదిలాబాద్ నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు పరిష్కరించడంలో తాము ముందుంటామని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్�
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీబేల, జనవరి 5 : పేదింటి ఆడబిడ్డలకు ఆసరాగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు అమలు
రైతులకు సిరులు కురిపిస్తున్న దూదిమద్దతు ధర కంటే రూ.3,575 అధికందిగుబడి తగ్గడం.. నాణ్యతే కారణం..ఆదిలాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెల్లబంగారం ధరలు రికార్డు సృష్టిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతూ అన�
ఆదిలాబాద్ రూరల్, జనవరి 4 : రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్ పేర్కొన్నారు. రైతుబంధు సంబురాల్లో భాగంగా మంగళవారం మండలంలోని అంకోలి గ్రా