ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలిప్రభుత్వ విప్ బాల్క సుమన్చెన్నూర్, జనవరి 11: ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకొని, మహిళలు స్వయం కృషితో ఆర్థికాభివృద్ధి సాధించాలని ప
మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావుసీసీ నస్పూర్, జనవరి 11: ప్రభుత్వం ఎస్పీ కార్పొరేషన్ ద్వారా అందిస్తున్న సబ్సిడీ రుణాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే దివాకర్రావు పేర్కొన్నారు. మంగళవ�
టీఆర్ఎస్ నాయకుడు జగదీశ్లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీఆదిలాబాద్ టౌన్, జనవరి 11 : పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని టీఆర్ఎస్ నాయకుడు సెవ్వ జగదీశ్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ రూరల�
మిశ్రమ బంగారం 232గ్రాములు, మిశ్రమ వెండి 4.600 కిలోలుబాసర, జనవరి 11 : నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించారు. ఆలయ చైర్మన్ శరత్పాఠక్ ఆధ్వర్యంలో
ఘనంగా గురుకృప దివస్పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులుఆకట్టుకున్న సాంస్కృతిక నృత్యాలునార్నూర్, జనవరి 11: ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం కొత్తపల్లి(హెచ్)తండాలోని జాతీయ దీక్షభూమి ఆలయంలో మంగళవారం గురు
నిర్మల్ అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడేదిలావర్పూర్, జనవరి 11 : జాతీయ రహదారి పక్కన నాటిన మొక్కల రక్షణపై దృష్టిపెట్టాలని, నిర్లక్ష్యాన్ని సహించేది లేదని అధికారులను నిర్మల్ అదనపు కలెక్టర్ హేమంత్ బోర్
నాగోబా ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కృషిరూ.5 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తాంఅధికారులు, మెస్రం వంశీయులతో సమావేశంలో మాజీ ఎంపీ నగేశ్ఇంద్రవెల్లి, జనవరి 11 : గ్రామీణ ప్రాంతాల్లోని దేవాలయాలకు టీఆర్
ముమ్మరంగా ఈజీఎస్ పనులుఇప్పటికే నార్నూర్, గాదిగూడ మండలాల్లో 17,585 మంది కూలీలకు ఉపాధి2021-22 ఆర్థిక సంవత్సరానికి 7.9లక్షల పని దినాలు లక్ష్యంఇప్పటి వరకు 8.35 లక్షల పని దినాలు పూర్తినార్నూర్, జనవరి 11 : నార్నూర్, గాది
దళితబంధుకు 20వేల కోట్లతో బడ్జెట్ నియోజకవర్గానికి 100 మంది ఎంపికసంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ముందంజమంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ టౌన్, జనవరి 10 : ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన దళిత కుటుంబాలను ఆ
అధికారులు అందుబాటులో ఉండాలిఇంద్రవెల్లి మండల సర్వసభ్య సమావేశంలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ఇంద్రవెల్లి, జనవరి 10 : అధికారులు గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఏజెన్సీ ప్రాంతాభివృద్ధికి రాష్ట్ర ప్ర
ఎదులాపురం, జనవరి 10 : ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో సోమవారం నుంచి బూస్టర్ డోస్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పూత్లిబౌలి పీహెచ్సీలో డిప్యూటీ డీఎంహెచ్వో సాధనతో కలిసి �
ఎదులాపురం, జనవరి 10 : కొవిడ్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని తన చాంబర్లో సోమవారం వివిధ శాఖల అధికారులతో కొవిడ్ వ్యాప్తి నివారణ చ�