ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి వినతిభైంసా, జనవరి 22 : నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మరిన్ని నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రగతి భవన్ల�
నార్నూర్, జనవరి 22 : పంచాయతీలకు ట్రాక్టర్లు, ట్రాలీలు, మల్టీపర్పస్ కూలీలు వచ్చిన తర్వాత కార్మికులు నిత్యం వీధుల్లోకి వెళ్లి చెత్త సేకరిస్తున్నారు. దీంతో గ్రామాల్లో పారిశుధ్యం మొదలైంది. ఈ పనులను మరింత మె�
వరికి ప్రత్యామ్నాయంగా సూచిస్తున్న రాష్ట్ర సర్కారునిర్మల్ జిల్లా భూములు అనుకూలమంటున్న వ్యవసాయశాఖలక్ష ఎకరాల్లో సాగుకు ప్రణాళికలు ఈ ఏడాది 10 వేల ఎకరాల్లో..బీరవెల్లి వద్ద భారీ నర్సరీ ఏర్పాటుసిద్ధమవుతున్�
ఎదులాపురం, జనవరి 21 : జిల్లాలో మట్కా నిర్మూలనే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం�
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్బాధిత కుటుంబాలకు చెక్కుల పంపిణీ నేరడిగొండ, జనవరి 21 : టీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకూ బీమా పథకం అండగా నిలుస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాప
భీంపూర్, జనవరి21: అడవికి దగ్గరగా గుట్టమీద ఉన్న తమకు తరాలుగా మంచినీటికోసం ఇబ్బంది ఉండేదని ఇప్పుడు భగీరథ జలాన్ని గుట్టపైకి పంపింగ్ చేసి ఇంటింటికీ కనెక్షన్ ఇవ్వడంతో కష్టాలు తీరాయని భీంపూర్ మండలం కరంజి(�
ఎస్పీ ఉదయ్కుమార్ రెడ్డితాంసి పోలీస్ స్టేషన్ తనిఖీభీంపూర్, జనవరి 21 : ఫ్రెండ్లీ పోలీసింగ్తో సత్ఫలితాలు ఉంటాయని ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి అన్నారు. తాంసి పోలీస్ స్టేషన్ను శుక్రవారం తనిఖీ చేసి రికార�
ఇంద్రవెల్లి, జనవరి 21: ఆదివాసుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని మాజీ ఎంపీ నగేశ్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో శుక్రవారం మండలంలోని పలు గ్రామాలకు చెందిన 55
రాష్ట్ర సర్కారు సహకారం బాగుంది.. కేంద్రంలోని మోడీ మొండి వైఖరి వల్లే ఇబ్బందులు.. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్న బీజేపీ వేలాది మంది కార్మికులు రోడ్డున పడుతున్నారు.. తీరు మార్చుకోకపోతే గల్లీ నుంచి ఢిల్లీ వ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 2,533 బృందాలు లక్షణాలు ఉన్నవారికి వెంటనే చికిత్స.. మందులు అందజేత.. ఆదిలోనే అంతమొందించేందుకు చర్యలు ఆదిలాబాద్, జనవరి 20 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా మూడో దశ నియంత్రణకు �
ఆదిలాబాద్ రూరల్, జనవరి 20: అర్హత ఉన్న ప్రతి విద్యార్థికీ కొవిడ్ టీకా వేయించాలని డీఈవో టామ్నె ప్రణీత సూచించారు. పట్టణంలోని మండల రిసోర్స్ కేంద్రాన్ని గురువారం ఆమె తనిఖీ చేశారు. మండలంలోని ఉపాధ్యాయులు, వి�