ఉట్నూర్, జనవరి16 : జిల్లాలో సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. మహిళలు ఇళ్ల ముందు రంగురంగులతో ముగ్గులు వేసి గొబ్బెమ్మలను పెట్టారు. ఉట్నూర్లోని చాలా ప్రాంతాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశా
ఆదిలాబాద్ రూరల్, జనవరి 16: స్వచ్ఛ పట్టణంగా మార్చడంలో ప్రజలను భాగస్వాములను చేయడం, స్వచ్ఛ సర్వేక్షణ్- 2022లో మెరుగైన ర్యాంకు సాధించమే లక్ష్యంగా ఆదిలాబాద్ మున్సిపల్ అధికారులు ప్రచారం చేస్తున్నారు. పట్టణం�
ఆదిలాబాద్ రూరల్, జనవరి 16: రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారుల ఇంటికే వస్తున్నాయని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని 45, 49 వార్డుల్లో ఆదివారం చైర్మన్ ఇంటింటిక�
rythubandhu | ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్ గూడ లో జరిగిన రైతుబంధు సంబరాల్లో ఎమ్మెల్యే జోగు రామన్న పాల్గొని సీఎం కేసీఆర్ చిత్రటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎడ్లబండిపై సీఎం చిత్రపటాలను ఊరేగించారు.
సంస్కృతీసంప్రదాయాలకు నిలువుటద్దంఇప్పటికే ప్రారంభమైన జంగుబాయి జాతరతాజాగా నాగోబా జాతర కార్యక్రమాలు షురూగంగాజలానికి బయల్దేరిన మెస్రం వంశీయులుతరలిరానున్న పలు రాష్ర్టాల భక్తులు ఆదిలాబాద్, జనవరి 14 ( నమస�
ఇటీవల పర్యటించిన నేషనల్ అసెస్మెంట్ అక్రిడిటేషన్ కమిటీవివిధ అంశాలను పరిగణలోకి తీసుకొని జాతీయ స్థాయిలో గుర్తింపుత్వరలో రూ. 2 కోట్లు వచ్చే అవకాశంమరింత అభివృద్ధి చెందనున్న కాలేజీప్రిన్సిపాల్, అధ్యాప�
బోథ్, జనవరి 14: కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు వెంటనే తగ్గించాలని టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఎస్ రుక్మాణ్సింగ్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నాయకులతో కలిసి ఆ�
బోథ్, జనవరి 14: మండలంలో శుక్రవారం భోగి పండుగను ఘనంగా నిర్వహించారు. ఇళ్ల ముగింట ముగ్గులు, రేగుపండ్లు, గొబ్బెమ్మలు ఆకట్టుకున్నాయి. అన్నదాతలు తాము పండించిన వరి, కంది, సోయా, జొన్న, మిర్చి పంటల ఆనవాళ్లతో పాటు పశు�
ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్మాస్కులు పంపిణీఎదులాపురం, జనవరి 14 : కొవిడ్ నిబంధన లు ప్రతి ఒక్కరూ పాటించాలని ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. జిల్లా కేంద్రంలోన�
బేల జడ్పీటీసీ అక్షిత పవార్సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకంబేల, జనవరి 14 : సీఎం కేసీఆర్ అన్నదాతల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగ చేశారని బేల జడ్పీ
మంచిర్యాల(నమస్తే తెలంగాణ) /కాసిపేట/దండేపల్లి/పెంబి, జనవరి 14 :మంచిర్యాల జిల్లావ్యాప్తంగా శుక్రవారం చిరు జల్లుల నుంచి భారీ వర్షం కురిసింది. నాలుగు రోజులుగా ముసురు, చలిగాలులు విస్తరించగా, భోగీ పండుగ నాడు ఉదయం
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డినిర్మల్లో పనుల పరిశీలననిర్మల్ అర్బన్, జనవరి 14 : ఏప్రిల్ వరకు నిర్మల్ కలెక్టరేట్నుసిద్ధం చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ వాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రె
ఇంద్రవెల్లి, జనవరి 14 : మెస్రం వంశీయుల పాదయాత్ర ఉట్నూర్ మండలం సాలెవాడకు శుక్రవారం సాయంత్రం చేరుకుంది. ఉదయం వడగాం గ్రామస్తులతోపాటు మెస్రం వంశీయులు గంగాజలం సేకరించే ఝరికి పురుషులు, మహిళలు వేర్వేరుగా పూజలు