ఇటీవల పర్యటించిన నేషనల్ అసెస్మెంట్ అక్రిడిటేషన్ కమిటీవివిధ అంశాలను పరిగణలోకి తీసుకొని జాతీయ స్థాయిలో గుర్తింపుత్వరలో రూ. 2 కోట్లు వచ్చే అవకాశంమరింత అభివృద్ధి చెందనున్న కాలేజీప్రిన్సిపాల్, అధ్యాప�
బోథ్, జనవరి 14: కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు వెంటనే తగ్గించాలని టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఎస్ రుక్మాణ్సింగ్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నాయకులతో కలిసి ఆ�
బోథ్, జనవరి 14: మండలంలో శుక్రవారం భోగి పండుగను ఘనంగా నిర్వహించారు. ఇళ్ల ముగింట ముగ్గులు, రేగుపండ్లు, గొబ్బెమ్మలు ఆకట్టుకున్నాయి. అన్నదాతలు తాము పండించిన వరి, కంది, సోయా, జొన్న, మిర్చి పంటల ఆనవాళ్లతో పాటు పశు�
ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్మాస్కులు పంపిణీఎదులాపురం, జనవరి 14 : కొవిడ్ నిబంధన లు ప్రతి ఒక్కరూ పాటించాలని ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. జిల్లా కేంద్రంలోన�
బేల జడ్పీటీసీ అక్షిత పవార్సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకంబేల, జనవరి 14 : సీఎం కేసీఆర్ అన్నదాతల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగ చేశారని బేల జడ్పీ
మంచిర్యాల(నమస్తే తెలంగాణ) /కాసిపేట/దండేపల్లి/పెంబి, జనవరి 14 :మంచిర్యాల జిల్లావ్యాప్తంగా శుక్రవారం చిరు జల్లుల నుంచి భారీ వర్షం కురిసింది. నాలుగు రోజులుగా ముసురు, చలిగాలులు విస్తరించగా, భోగీ పండుగ నాడు ఉదయం
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డినిర్మల్లో పనుల పరిశీలననిర్మల్ అర్బన్, జనవరి 14 : ఏప్రిల్ వరకు నిర్మల్ కలెక్టరేట్నుసిద్ధం చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ వాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రె
ఇంద్రవెల్లి, జనవరి 14 : మెస్రం వంశీయుల పాదయాత్ర ఉట్నూర్ మండలం సాలెవాడకు శుక్రవారం సాయంత్రం చేరుకుంది. ఉదయం వడగాం గ్రామస్తులతోపాటు మెస్రం వంశీయులు గంగాజలం సేకరించే ఝరికి పురుషులు, మహిళలు వేర్వేరుగా పూజలు
సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాంఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నఆదిలాబాద్ రూరల్, జనవరి 14: పట్టణంలో వార్డుల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు
కేంద్ర సర్కారు ధరలు పెంచుతూ నిర్ణయం వానకాలం సీజన్కు ముందే పెరిగిన ధరలు ప్రైవేట్ కంపెనీలకు పెంచుకునే వెసులుబాటు ఉమ్మడి జిల్లాలో 3.80 లక్షల టన్నుల వినియోగం అన్నదాతలపై రూ.50 కోట్ల భారం తగ్గించాలని మోడీ దిష్�
Minister Indrakaran reddy | దేవరకోట దేవస్థానానికి రూ.70 లక్షల నిధులతో అభివృద్ధి చేశాం. భవిష్యత్తులో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.