ఉన్నది ఎకరన్నర భూమి. అదే ఆ కుటుంబానికి ఆధారం. తెలిసింది వ్యవసాయం. ఒక్క వరి వేస్తే ఇల్లు గడువదు. అందుకే ఇతర పంటల వైపు దృష్టి పెట్టాడు బిమల్ బిశ్వాస్. కుమ్రం భీం జిల్లాలోని చింతలమానేపల్లి మండలం రవీంద్రనగర�
ఆదిలాబాద్ రూరల్, ఫిబ్రవరి 10 : సీసీఐ పునః ప్రారంభించాలని చేపట్టిన జాతీయ రహదారిని దిగ్బంధం కార్యక్రమానికి మావల మండల టీఆర్ఎస్ నాయకులు తరలివెళ్లారు. గురువారం మావల నుంచి జాతీయ రహదారిపై బైక్ ర్యాలీ తీస్త�
రాజ్యసభ సాక్షిగా తెలంగాణపై విషం చిమ్మిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ వ్యాఖ్యలకు నిరసనగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అట్టుడికింది. టీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బుధవారం మండల, �
నల్లనేల దద్దరిల్లింది.. కేంద్రంపై కన్నెర్రజేసింది. సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకుల వేలం కుట్రలపై కార్మికలోకం కదం తొక్కింది. మందమర్రిలో ప్రభుత్వవిప్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, �
తెలంగాణ ప్రజలను ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంట్ సాక్షిగా అవమానపర్చినందుకు రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. మోదీ వైఖరికి నిరసగా మం�
బోథ్, ఫిబ్రవరి 9: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నాయకులు భగ్గుమన్నారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు తీసి, దిష్టిబొమ్మలు దహనం చేసి ని
అన్ని వర్గాల అభ్యున్న తికి తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్న దని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ముథోల్లోని తహసీల్దార్ కార్యాల యంలో లబ్ధిదారులకు షాదీముబారక్, కల్యాణ లక
షెడ్యూల్డ్ కులాలు, తేగల వారికి ఉచిత విద్యుత్పై అవగాహన కల్పించాలని, కుల ధ్రువీకరణ పత్రాలు అందించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచిత విద్యుత్, కుల ధ్రువీకరణ
గ్రామాల్లోని ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు, వైద్య సిబ్బందికి డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ అన్నారు. ఇంద్రవెల్లి మండలంలోని పిట్టబొంగురం పీహెచ్సీని బుధవారం ఆయన తనిఖీ చేశారు. రోగుల వివరాల నమ
దేశ ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణపై మరోసారి విషంగక్కారు. 2014 ఎన్నికల సమయంలోనే.. రాష్ట్ర విభజన సరిగా జరగలేదని, తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ అక్కసు వెల్లగక్కిన ఆయన.. మళ్లీ పెద్దల సభ సాక్షిగా కుటిల బుద్ధిన�
సింగరేణి ప్రైవేటీకరణ, బొగ్గు బ్లాకుల వేలాన్ని నిరసిస్తూ సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులు బుధవారం సామూహిక నిరాహార దీక్షకు పూనుకున్నారు. చెన్నూర్ నియోజకవర్గంలోని మందమర్రి మార్కెట్ ప్రాంతంలో ప్రభుత్�
డీఆర్డీవో కిషన్ కెస్లాగూడ, దస్నాపూర్లో దళితబంధుపై అవగాహన ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 8: దళితుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని డీఆర్డీవో కిషన్ పేర్కొన్నారు. మండలంలోని కేస్లాపూర్ గ్రామ ప�
మహిళలకు రక్షణగా సఖీ కేంద్రం అండగా ఉంటుందని నిర్వాహకురాలు మమత అన్నారు. దస్తురాబాద్లోని కార్యాలయాల్లో మహిళలకు, కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సఖీ కేంద్రం సభ్యులు మంగళవారం అవగాహన కల్పించా�
చివరి రోజు హుండీల లెక్కింపు ఆదాయం రూ.13,05,441 ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 8 : మండలంలోని కేస్లాపూర్లో మెస్రం వంశీయులు గత నెల 31న నాగోబాకు నిర్వహించిన మహాపూజలతో ప్రారంభమైన జాతర మంగళవారంతో ముగిసింది. అధికారికంగా ముగిస�