తెలంగాణ సంక్షేమ సారథి, అభివృద్ధి ప్రదాత కేసీఆర్ బర్త్ డే వేడుకలు అంబరాన్నంటాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గురువారం సీఎం 68వ జన్మదినోత్సవాన్ని టీఆర్ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్�
నిర్మల్ మండలంలోని ముజ్గి మల్లన్న క్షేత్రం భక్తజన సంద్రమైంది. వేడుకల్లో భాగంగా మూడోరోజైన గురువారం రథోత్సవం కనులపండువగా సాగింది. ఈ సుందర దృశ్యాలను వీక్షించేందుకు ఉమ్మడి జిల్లాతోపాటు చుట్టు పక్కల జిల్ల�
కేంద్రప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సర్వోదయ సంస్థాన్ ఆధ్వర్యంలో భూదాన్ పోచంపల్లి నుంచి మహారాష్ట్రలోని సేవాగ్రామ్ వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు ఆల్ ఇండియా రాజీవ్గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ అధ
రాష్ట్రంలోని 9 మెడికల్ కళాశాలలు, వైద్యశాలల్లో వివిధ కేటగిరీల్లో 765 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్ రిమ్స్లో వివిధ కేటగిరీల్లో 70 పోస్టులు మంజూరయ్యాయి.
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న సందడిగా సీఎం కేసీఆర్ పుట్టినరోజు మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు, నాయకులు ఆదిలాబాద్ రూరల్, ఫిబ్రవరి 17: పోరాడి సాధించుకున్న తెలంగాణ అభివృద్ధితో పాటు పేద ప్రజల కోసం అనే�
తెలంగాణ కల సాకారం చేసిన ఉద్యమ యోధుడు, అపర భగీరథుడు సీఎం కేసీఆర్ ప్రజల ఆకాంక్షను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఎవెన్యూ పార్కులో టీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రదాత, సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రెండో రోజైన బుధవారం రక్తదాన శిబిరాలు కొనసాగాయి. జిల్లా అధ్
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. కలెక�
దేశంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి, సంక్షేమాల్లో అగ్రభాగాన నిలబెట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అ న్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పా టు చేసిన మెగా �
రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని టీఆర్ఎస్ నాయకులు కొనియాడారు. మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు దివ్యాంగులకు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర�
రాష్ట్రంలోని అన్ని హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషిచేస్తామని ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్ డాక్టర్ నీరజ ప్రభాకర్ అన్నారు. ఆ�
బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో బుధవారం మాసపౌర్ణమి పూజలు నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు, వేద పండితులు, వైదికులతో చతుర్వేద మంత్ర సహిత చండీ హోమంతో పాటు గణపతి పూజ, కలశస్థాపన, రక్ష బంధనం, మంపారాధన, పు
ఆయనో గిరిజన గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు. కానీ పిల్లలకు చదువు చెప్పేంత తీరికలేదేమో తనకంటూ ఓ సహాయకుడిని వలంటీర్గా పెట్టుకున్నాడు. వలంటీర్తోనే పిల్లలకు చదువు చెప్పిస్తున్నాడు. ఈ వ్యవహారం నాల
ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మూడ్రోజులు వేడుకలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
తొలిరోజైన మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ�