నార్నూర్ ఎంపీపీ కనక మోతుబాయి ఆశ కార్యకర్తలకు స్మార్ట్ పంపిణీ నార్నూర్, ఫిబ్రవరి 21 : ఆరోగ్య తెలంగాణలో ఆశ కార్యకర్తల పాత్ర కీలకమని ఎంపీపీ కనక మోతుబాయి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్
పార్టీలతో సంబంధం లేదు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆదిలాబాద్ రూరల్, ఫిబ్రవరి 21 : జిల్లా కేంద్రంలో పార్టీలతో సంబంధం లేకుండా నిధు లు మంజూరు చేస్తూ వార్డుల్లో అభివృద్ధి పనులు పూర్తి చేస్తున్నామని ఆది�
ఎదులాపురం, ఫిబ్రవరి 21 : ఈ నెల 23న అధికారికంగా జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదా నంలో నిర్వహించనున్న సంత్ సేవాలాల్ మహ రాజ్ జయంతి వేడుకలకు బంజారా, లంబాడా కులస్తులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని జడ్పీ చైర్మన్ జ�
ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 21 : మండలంలోని కెస్లాపూర్ నాగో బా ఆలయంలో విజయ డెయి రీ రాష్ట్ర చైర్మన్ లోక భూమారెడ్డి మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనం తరం మెస్రం వంశీయుల పీ
లాభాల సంస్థను బడా కంపెనీలకు కట్టబెట్టే కుట్ర కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై సర్వత్రా విమర్శల వెల్లువ మండిపడుతున్న పాలసీదారులు,ఉద్యోగులు, ఏజెంట్లు వచ్చే నెల 28,29వ తేదీల్లో దేశవ్యాప్త ఆందోళనలు.. నిర్మల్, ఫిబ్�
భాషాభివృద్ధికి పలువురి కృషి భాషా, యాసలను కాపాడుకోవడం ఓ బాధ్యత నేడు ప్రపంచ మాతృభాష దినోత్సవం భైంసా, ఫిబ్రవరి, 20 : మన భాష, యాస మనం మాట్లాడే మాటల్లో వ్యక్తమవుతుంది. కానీ రానురాను మాతృభాషపై పట్టు కోల్పోతున్నాం.
100 శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా కార్యాచరణ నేటి నుంచి ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు పక్కాగా అమలుకు మండల, జిల్లా స్థాయిలో పరిశీలన బృందాలు పరీక్షలకు హాజరుకానున్న 10,982 మంది విద్యార్థులు మంచిర్యాల అర్బన్, ఫిబ్ర
97 శాతం ఇంటి పన్ను వసూలు టార్గెట్ వంద శాతం లక్ష్యసాధనకు అధికారుల కృషి 7 జీపీల్లో వంద శాతం వసూలు పూర్తి దస్తురాబాద్, ఫిబ్రవరి 20 :గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తున్నది. దీంతో గ్రా�
జిల్లాలో ‘మన ఊరు-మనబడి’కి 260 పాఠశాలల ఎంపిక అత్యధికంగా ముథోల్ నియోజకవర్గంలో.. దిలావర్పూర్ ఫిబ్రవరి 20 : రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించింది. దీంతో �
ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం పలు కార్యక్రమాలకు ఎమ్మెల్యే హాజరు ముథోల్, ఫిబ్రవరి 20 : ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని ముథోల�
4673 మంది విద్యార్థుల హాజరు థర్మల్ స్క్రీనింగ్ చేసి అనుమతి ఒక్కో సీటుకు ఐదుగురు చొప్పున పోటీ బెల్లంపల్లి పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన ఆర్సీవో స్వరూపారాణి ఎదులాపురం, ఫిబ్రవరి 20 : తెలంగాణ సాంఘిక సంక్షే�
ఎదులాపురం, ఫిబ్రవరి 20 : ఆదిలాబాద్ జిల్లాలోని మాజీ సైనికులు ఆదివారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జోగు రామన్నను మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై
రూ.13లక్షలతో అభివృద్ధి పనులు శ్మశానవాటిక, సెగ్రిగేషన్ షెడ్డు, డంప్యార్డు, పల్లె ప్రకృతి వనం, సీసీ రోడ్లతో మెరుగులు నార్నూర్, ఫిబ్రవరి 18 : గతంలో పల్లెలు అభివృద్ధికి దూరంగా ఉండేవి. ఇక అనుబంధ గ్రామాల పరిస్థి
ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 20 : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల గోడ పక్కన నిర్మించిన గద్దెపై త్వరలోనే కుమ్రం భీం విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఆదివాసీ గిరిజన ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సిడాం భీంరావ్,