తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరేమోనని ఓ మైనర్ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చోర్పల్లిలో జరిగింది. చోర్పల్లికి చెందిన బాలుడు (18), అదే గ్రామానికి చెందిన తమ బంధువులైన బాలిక
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను శుక్రవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ తనిఖీ చేశారు. మౌలిక వసతుల కల్పన, సమస్యలపై ఆరా తీశారు. విద్యార్థులకు లంచ్ సమయం కావడంతో, వారికి వడ్డిస్తు
జాతీయ స్థాయి ఇన్స్పైర్కు ఎంపికైన విద్యార్థులు అక్కడ కూడా సత్తాచాటి జిల్లాకు పేరు తీసుకురావాలని కలెక్టర్ సిక్తాపట్నాయక్ ఆకాంక్షించారు. తలమడుగు మండలం దేవాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తర�
నిర్మల్ జిల్లాలోని రైతులు వరి సాగు నుంచి ఇతర పంటల వైపు అడుగులు వేస్తున్నారు. గతేడాది ఇదే సమయంలో యాసంగి సీజన్కు గాను 96 వేల ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. ఈ యేడు ప్రభుత్వ సూచనల మేరకు కేవలం 40 నుంచి 45 వేల ఎకరా�
గంజాయి రహిత గుడిహత్నూర్ మండలంగా మార్చుకుందామని, ఈ బాధ్యత అందరిపై ఉందని ఎస్ఐ ప్రవీణ్ పేర్కొన్నారు. మండలంలోని శాంతాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో గ్రామస్తులకు గంజాయి నిర్మూలనపై శుక్రవారం అవగాహన
రైతు సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తున్నదని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క
కేంద్ర ప్రభుత్వం ఆదిలాబాద్ సిమెంట్ కంపెనీని పునఃప్రారంభించాలన్న ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. రోజుకో తీరున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గురువారం సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఐదు కిలోమీటర్ల మేర
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఉద్యమాన్నిఅగౌరపరుస్తూ వ్యాఖ్యలు చేయడంపై టీఎన్జీవో ఉద్యోగులు మండిపడుతున్నారు. ఆ ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన �
మండలంలోని పొన్న ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి డోబ్లే రుషికేశ్ ఆదిలాబాద్ జిల్లా నుంచి జాతీయ స్థాయి ఇన్స్పైర్ పోటీలకు ఎంపికైనట్లు హెచ్ఎం రామకృష్ణ తెలిపారు. ఈ విద్�
అటవీశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 12, 13 తేదీల్లో కవ్వాల్ టైగర్ రిజర్వ్లో ఫస్ట్ బర్డ్ వాక్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ అటవీ సంపద, జీవ వైవిధ్యం గురించి విద్యార్థులు, పరిశోధకులు, పక్షి ప్రేమికుల కు తెలిపేందుకు జన�
ఉన్నది ఎకరన్నర భూమి. అదే ఆ కుటుంబానికి ఆధారం. తెలిసింది వ్యవసాయం. ఒక్క వరి వేస్తే ఇల్లు గడువదు. అందుకే ఇతర పంటల వైపు దృష్టి పెట్టాడు బిమల్ బిశ్వాస్. కుమ్రం భీం జిల్లాలోని చింతలమానేపల్లి మండలం రవీంద్రనగర�
ఆదిలాబాద్ రూరల్, ఫిబ్రవరి 10 : సీసీఐ పునః ప్రారంభించాలని చేపట్టిన జాతీయ రహదారిని దిగ్బంధం కార్యక్రమానికి మావల మండల టీఆర్ఎస్ నాయకులు తరలివెళ్లారు. గురువారం మావల నుంచి జాతీయ రహదారిపై బైక్ ర్యాలీ తీస్త�
రాజ్యసభ సాక్షిగా తెలంగాణపై విషం చిమ్మిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ వ్యాఖ్యలకు నిరసనగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అట్టుడికింది. టీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బుధవారం మండల, �
నల్లనేల దద్దరిల్లింది.. కేంద్రంపై కన్నెర్రజేసింది. సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకుల వేలం కుట్రలపై కార్మికలోకం కదం తొక్కింది. మందమర్రిలో ప్రభుత్వవిప్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, �