రైతు సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఉద్ఘాటించారు. మార్కెట్ యార్డులో మార్క్ఫెయిడ్, సహకార సంఘాల ఆధ్వర్యంలో చేపడుతున్న కందుల కొనుగోళ్లను శనివారం ఆయన ప్రారంభి�
ఎమ్మెల్యే జోగురామన్న టీఆర్ఎస్లో చేరిన బీజేసీ,కాంగ్రెస్కు చెందిన 300 మంది నాయకులు జైనథ్, ఫిబ్రవరి 5: సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసే కాంగ్రెస్, బీజేపీల నుంచి వందలాది మంది టీఆర్ఎస్ల�
ఆదిలాబాద్ రూరల్, ఫిబ్రవరి 5 : జిల్లాలో శనివారం వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌక్లో గల ధర్మశాల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చిన్నారుల�
ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమ విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు అవలంబిస్తున్న తీరును నిరసిస్తూ శుక్రవారం సీసీఐ సాధన కమిటీ చేపట్టిన పట్టణ బంద్ విజయవంతమైంది. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా సంఘీభావం ప్ర�
శ్రీశ్రీశ్రీ రామానుజాచార్య సమతామూర్తి దివ్యక్షేత్రంలో నిర్మించిన 108 దివ్యదేశాలను దర్శనం చేసుకుంటే యావత్ ప్రపంచంలోని అన్ని దేవాలయాలను దర్శించిన పుణ్యఫలం లభించినట్లేనని శ్రీ చినజీయర్స్వామి అన్నారు.
నాలుగో రోజూ నాగోబాకు పోటెత్తిన భక్తజనం ఆరాధ్య దైవానికి పత్యేక పూజలు దుకాణాలు, రంగుల రాట్నాల వద్ద సందడి సంప్రదాయ నృత్యాలతో ఆకట్టుకుంటున్న గిరిజనులు కేస్లాపూర్ నాగోబా జాతరకు భక్త జనం రోజురోజుకూ పెరుగుత
జిల్లాలో అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ కలెక్టరేట్లో ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి, కలెక్టర్ముషారఫ
వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆలయ వైదిక బృంద ఆధ్వర్యంలో అమ్మవార్లకు అభిషేకం, స్థాపిత దేవతాప
ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యదైవం కేస్లాపూర్ నాగోబాను దర్శించుకొనేందుకు ఆయా ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు తరలివస్తున్నారు. గురువారం జిల్లాలోని నలుమూలలతోపాటు వివిధ రాష్ర్టాల భక్తులు పెద్దసంఖ్యలో తరల�
కార్పొరేట్లకు మేలు చేకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినట్లుగా ఉందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కే