బెల్లంపల్లిరూరల్, ఫిబ్రవరి 1: ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలో ప్రభుత్వం నిషేధించిన గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణపై దృష్టి సారించాలని పోలీసులను బెల్లంపల్లి ఏసీసీ ఎడ్ల మహేశ్ ఆదేశించారు. మంగళవారం బెల్ల�
చెన్నూర్/ హాజీపూర్, ఫిబ్రవరి 1 : టీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్కు టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి,నాయకులు శుభా
ఇందారం గ్రామం వద్ద క్రేన్తో భారీ గజమాలగులాబీ వనాన్ని తలపించిన నల్లనేల.. కిక్కిరిసిన జాతీయ రహదారికార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకుంటాం : విప్రామకృష్ణాపూర్/జైపూర్/శ్రీరాంపూర్/ మంచిర్యాలటౌన్,
అర్ధరాత్రి మహాపూజలు అందుకున్న నాగోబామొక్కులు చెల్లించుకున్న మెస్రం వంశీయులుఇతర రాష్ర్టాల నుంచి తరలి వచ్చిన అడవిబిడ్డలుభక్తులతో కోలాహలంగా మారిన కెస్లాపూర్ ఆలయంఇంద్రవెల్లి, జనవరి 31 : ఆదివాసీ గిరిజనుల
ప్రజల విశ్వాసం కోల్పోయిన ప్రతిపక్షాలుజిల్లాలో అందరి సహకారంతో పార్టీ పటిష్టంసామాన్య వ్యక్తిగా నాపై పెద్ద బాధ్యతఏ ఎన్నికలు జరిగినా విజయం టీఆర్ఎస్దే‘నమస్తే తెలంగా’ ప్రత్యేక ఇంటర్వ్యూలో టీఆర్ఎస్ న�
బ్యారేజీ నిర్మాణానికి రూ. 554 కోట్లుజూన్ నెలాఖరులోగా పూర్తి చేసేందుకు ఏర్పాట్లు18వేల ఎకరాలకు అందనున్న సాగు నీరునిర్మల్, జనవరి 31 (నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లాలో దాదాపు 18వేల ఎకరాలకు సాగు నీరు అందించే లక్
ఆదిలాబాద్ రూరల్/భైంసా, జనవరి 31: సంక్రాంతి సెలవుల అనంతరం తిరిగి 24 రోజుల తర్వాత అన్ని విద్యాసంస్థలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పాఠశాలలను హెచ్ఎంలు, ఉపాధ్యాయులు శుభ్రం చే యించారు. ఆయా గ్ర�
త్వరలో మారనున్న రూపురేఖలుమున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ఆదిలాబాద్ రూరల్, జనవరి 3 1 : పట్టణ అభివృద్ధికి రెండేళ్లుగా రూ.80 కోట్లతో పనులు చేపట్టామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు.
నేటి నుంచి వ్యవసాయ శాఖలో అమలుపనితీరు ఆధారంగా అధికారులకు మార్కులుసంక్షేమ పథకాల పారదర్శకత కోసమే ప్రక్రియ నిర్మల్ టౌన్, జనవరి 31 : వ్యవసాయశాఖలో పనిచేస్తున్న అధికారులకు గ్రేడింగ్ విధానానికి ప్రభుత్వం శ్�
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్కొద్దుగూడలో ఎస్టీ భవనం ప్రారంభంగుడిహత్నూర్, జనవరి 31 : ఐక్యతతోనే గ్రా మాలు అభివృద్ధి చెందుతాయని బోథ్ ఎమ్మె ల్యే రాథోడ్ బాపురావ్ పేర్కొన్నారు. మండలంలోని కొద్దుగూడలో ర
రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్రెడ్డిసారంగాపూర్లో 132/33 కేవీ సబ్స్టేషన్ ప్రారంభం సారంగాపూర్, జనవరి 31: తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ దేశానికే ఆదర్శమని రాష్ట్ర అటవీ, పర్యావర�
ఆదిలాబాద్ రూరల్, జనవరి 31: టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన జోగు రామన్నను రాష్ట్ర డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి సోమవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో కలిసి శాలువాతో సన్మానించారు. కా
బోథ్, జనవరి 31: గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడం అందరి బాధ్యత అని ఎస్పీ ఉదయ్కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని పొచ్చెర క్రాస్ రోడ్డులో గల ఫంక్షన్ హాల్లో పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం గంజాయ�