వైభవంగా మొదలైన లక్ష్మీనారాయణ హోమ క్రతువు అరణి మథనంతో.. 1035 కుండలాల్లో అగ్ని దేవుడికి ఆహ్వానం సహస్రాబ్ది వేడుకలకు హాజరైన సీఎం కేసీఆర్25వేలకు పైగా సిబ్బంది నిర్విరామ సేవలు జప, పారాయణలతో ఆధ్యాత్మిక పరవశంనిర�
సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెం దుతున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో వేలాది మందికి ఉపాధి కల్పించే ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. సీసీఐని పునరుద్ధరించడానికి అవకాశాలున్నా ఢిల్లీలోని బీజేపీ సర్కారు మాత్ర�
కలెక్టర్ సిక్తా పట్నాయక్ వర్చువల్విధానంలో సఖీ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం ఎదులాపురం, ఫిబ్రవరి3: సఖీ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం సకాలంలో నిర్వహించాలని, వచ్చే సమావేశం నాటికి కొత్త ప్రతిపాదనలతో అధికార
సిమెంటు పరిశ్రమకు మొండిచేయివిమానాశ్రయ ఏర్పాటు ప్రస్తావన లేదు..ఆర్మూర్-ఆదిలాబాద్ రైలు మార్గానికి కేటాయింపులు లేవు..కేంద్ర బడ్జెట్పై జిల్లావాసుల అసంతృప్తిఆదిలాబాద్, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ ప్రతిన�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సస్యశ్యామలం కావాలిమంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్నాలుగు జిల్లాల పరిధిలో పర్యటనచనాకా-కొరాట, సదర్మాట్, వార్దా బ్యారేజీల సందర్శనపనులపై అధికా
ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 1: కేస్లాపూర్లో మెస్రం వంశీయులు సోమవారం అర్ధరాత్రి నిర్వహించిన మహాపూజలతో నాగోబా జాతర ప్రారంభమైంది. భక్తజనంతో ఆలయ పరిసరాలు మంగళవారం కిక్కిరిసిపోయాయి. పెద్ద సంఖ్యలో భక్తులు బారులు �
ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే,టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్మంచిర్యాలటౌన్, ఫిబ్రవరి 1: టీఆర్ఎస్ పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా జిల్లాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిం�
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నపార్టీలో పలువురు చేరిక ఆదిలాబాద్ రూరల్, ఫిబ్రవరి 1: టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. ఆదిలాబాద్లోని వార�
డీఈవో ప్రణీత గుడిహత్నూర్లో ప్రభుత్వ పాఠశాల తనిఖీ గుడిహత్నూర్, ఫిబ్రవరి 1 : కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహించాలని డీఈవో ప్రణీత ఉపాధ్యాయులకు సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలన�
జిల్లా ప్రత్యేకాధికారి శ్రీనివాస్రెడ్డికుప్టి జీపీలో లబ్ధిదారుల ఎంపికకు సర్వేకుభీర్, ఫిబ్రవరి 1 : దళితుల సాధికారత కోస మే దళిత బంధు పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని జిల్లా దళిత బంధు ప్రత్యేకాధి�
నార్నూర్, ఫిబ్రవరి 1 : ప్రజా సంక్షేమం, అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పేర్కొ న్నారు. మండలంలోని ఎంపల్లిలో రూ.70 లక్షల తో చేపడుతున్న తారు రోడ్డు నిర్మా