రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్లో మొల్లమాంబ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ నిర్మల్ టౌన్, మార్చి 13 : రాష్ట్రంలోనే అన్ని వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యా�
భారతదేశ చరిత్రలో కనీవినీ ఎరుగనిరీతిలో సీఎం కేసీఆర్ ఉద్యోగాల ప్రకటన చేశారు. శాసనసభా వేదికగా 80,039 పోస్టులను భర్తీ చేయడంతోపాటు 11,103 మంది ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని తెలిపారు.
పెండింగ్ కేసుల రాజీతో ఇరువర్గాలకూ న్యాయం చేకూరుతుందని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మంత్రి రామకృష్ణ సునీత సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహ�
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకే సీఎం కేసీఆర్ ‘మన ఊరు - మన బడి’ అమలు చేశారని ఎంపీపీ నిమ్మల ప్రీతమ్ దమ్మ రెడ్డి పేర్కొన్నారు.
పల్లెలను హరితవనాలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పంచాయతీకో ఒక్కటి నర్సరీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా మొక్కల సంరక్షణకు అధికారులు ప్�
బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ కృషి చేస్తున్నారని టీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. మండలంలోని కజ్జర్ల, సాయిలింగి గ్రామాల్లో ఎమ్మెల్యే బాపురావ్ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా
ఎమ్మెల్యే సహకారంతో కేంద్రాలు ఏర్పాటు మున్సిపల్ చైర్మన్జోగు ప్రేమేందర్ ఆదిలాబాద్ రూరల్, మార్చి 11 : ఉద్యోగ నోటిఫికేషన్లు రానున్న నేపథ్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మున్సిపల్ చ�
స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహిస్తాం పార్లమెంటరీ పరిశ్రమల స్టాండింగ్ కమిటీ చైర్మన్ కే కేశవరావు ఆదిలాబాద్ టౌన్, మార్చి 11 : ఆదిలాబాద్లో సీసీఐ పునరుద్ధరణ కోసం తోడూనీడగా ఉంటానని పార్లమెంటరీ పరిశ్రమ�
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ట్రైనీ సివిల్ సర్వీసెస్ అధికారుల పర్యటన ముగింపు ఎదులాపురం, మార్చి11 : జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవన �
నిరుద్యోగులకు వరంలా ఆదిలాబాద్ బీసీ స్టడీ సర్కిల్ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు దీటుగా శిక్షణ సకల వసతులు కల్పించిన సర్కారు అనుభవజ్ఞులతో బోధన.. అందుబాటులో పుస్తకాలు ఇప్పటికే 197 మందికి ప్రభుత్వ కొలువులు l5
మహిళలకు కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్సెస్ ప్రొఫెసర్లు సుప్రజ, సుచరితా దేవి సూచన కేవీకేలో 20 మంది మహిళలకు పండ్ల ఆధారిత ఉత్పత్తులపై శిక్షణ తాంసి, మార్చి 11 : మహిళలు వ్యవసాయ అనుబంధ రంగాల్లో పురోగతి సాధించాలని క�
పంట మార్పిడితోనే సాధ్యమైందంటున్న అధికారులు ఫలించిన అవగాహన కార్యక్రమాల ఇతర పంటలవైపే రైతాంగం దృష్ట మార్కెట్లో డిమాండ్ ఉన్నవాటికే మొగ్గు రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లాకు మొదటి స్థానం వైవిధ్య పంటల సాగులో
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రీడ్ కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు వినూత్న రీతిలో నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానం పెంచేలక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న