ఎదులాపురం,మార్చి14:జిల్లాలోని అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. శాంతిభద్రతలపై జిల్లా కేంద్రంలోని ఏఆర్హెడ్
నిర్మల్ అర్బన్, మార్చి14 : ప్రభుత్వ పాఠశాల్లో ఆంగ్లమాధ్యమం అమలు విప్లవాత్మక నిర్ణయమని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల ఉపా ధ్యాయులకు వీడియో కాన్ఫరెన్
ఉట్నూర్, మార్చి14: గిరిజన ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల్లో పాల్గొనేందుకు ఐటీడీఏ ఆధ్వర్యంలో ఇస్తున్నట్లు పీవో అంకిత్ తెలిపారు. సోమవారం స్థానిక పీవో క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రా
ప్రణాళికలు రూపొందించిన అధికారులు అశ్వరావుపేటకు క్షేత్రస్థాయి పర్యటనలు సాగు విధానంపై అవగాహన ఉమ్మడి జిల్లాలో 73 వేల హెక్టార్లలో సాగుకు నిర్ణయం ఇప్పటికే మంచిర్యాల జిల్లాలో 3 వేల ఎకరాల్లో వేసేందుకు కర్షకు�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పన్నుల వసూలు మొండి బకాయిల కోసం స్పెషల్ డ్రైవ్ ఈనెల 31 వరకు చెల్లింపునకు చాన్స్ బకాయిదారులకు రెడ్ నోటీసులు జారీ చెల్లించకుంటే ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరిక నిర్మల్ అర్బన�
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జో గురామన్న ఆదిలాబాద్లో శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం తాంసి, మార్చి 13 : రాష్ట్రంలోని రైతులు పండించిన ప్రతి గింజనూ తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు �
ఆధునికీకరణ పనులకు రూ.69లక్షలు దవాఖానలో రక్తనిధి ఏర్పాటు టీబీ నిర్ధారణకు ట్రూనాట్ మిషన్ బోథ్, మార్చి 13 : బోథ్లోని సామాజిక ఆరోగ్య కేంద్రం దవాఖానకు మహర్దశ పట్టనుం ది. ఆధునికీకరణ పనులకు ప్రభుత్వం రూ.69 లక్షల
ముమ్మరంగా బోథ్ – నిగిని డబుల్ రోడ్డు నిర్మాణ పనులు సీఆర్ఎఫ్ నిధులు రూ.19 కోట్లు మంజూరు బోథ్, మార్చి 13 : 17 గ్రామాల ప్రజలు ఇన్నాళ్లు పడిన కష్టాలకు మోక్షం లభించబోతున్నది. అధ్వానంగా ఉన్న రోడ్డుపై రాకపోకలు
ఎదులాపురం, మార్చి 13 : పేదలకు నాణ్య మైన వైద్యం అందించాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సూచించారు. ఆదిలాబాద్ పట్టణంలో ద్వారకానగర్లో డాక్టర్ రవి కిరణ్ యాదవ్ ఏర్పాటు చేసిన 12వ బ్రాంచ్ మాస్ట ర్స్ హోమి�
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న జిల్లా కబడ్డీ సంఘం సర్వసభ్య సమావేశం ఆదిలాబాద్ రూరల్, మార్చి 13 : జిల్లాలో కబడ్డీ క్రీడను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నా�
ఇంద్రవెల్లి, మార్చి 13 : మండలంలోని ఏమాయికుంట గ్రామ శివారులోని ఓ వ్యవసాయ భూమిలో విద్యుత్ వైర్లు తగిలి గడ్డితో నిండిన వాహనం కాలిపోయింది. స్థానికులు, వాహనం డ్రైవర్ సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్�
రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్లో మొల్లమాంబ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ నిర్మల్ టౌన్, మార్చి 13 : రాష్ట్రంలోనే అన్ని వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యా�
భారతదేశ చరిత్రలో కనీవినీ ఎరుగనిరీతిలో సీఎం కేసీఆర్ ఉద్యోగాల ప్రకటన చేశారు. శాసనసభా వేదికగా 80,039 పోస్టులను భర్తీ చేయడంతోపాటు 11,103 మంది ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని తెలిపారు.
పెండింగ్ కేసుల రాజీతో ఇరువర్గాలకూ న్యాయం చేకూరుతుందని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మంత్రి రామకృష్ణ సునీత సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహ�