ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటాం.. సెర్ప్, మెప్మా సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనం ఇస్తాం అసెంబ్లీ వేదికగా సీఎం ప్రకటన.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,500 మందికి లబ్ధి ముఖ్యమంత్రి చిత్�
నేటి నుంచి ఏడో విడుత కార్యక్రమం 12-14 ఏళ్లలోపు వారికి వ్యాక్సినేషన్ అన్ని పీహెచ్సీ, యూపీహెచ్సీల్లో కేంద్రాలు చిన్నారులకు ‘కార్బివాక్స్’ నిర్మల్ అర్బన్/ఎదులాపురం, మార్చి 15 : కరోనా కట్టడికి రాష్ట్రం �
నిర్మల్ టౌన్, మార్చి 15 : భూగర్భజలాల పరిరక్షణ అందరి బాధ్యత అని నిర్మల్ అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, రెవెన్యూ కలెక్టర్ సీ రాంబాబు అన్నారు. కలెక్టరేట్లో జిల్లా భూగర్భజలశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన గ్
డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి తాంసి సహకార సంఘం సర్వసభ్య సమావేశం తాంసి, మార్చి 15: వాణిజ్య బ్యాంకులకు దీటుగా ఏడీసీసీలో సేవలు అందించడానికి కృషి చేస్తున్నామని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి పేర్కొ
భైంసా, మార్చి 15 : శాంతి భద్రతల పరిరక్షణ కోసమే రాష్ట్ర ప్రభుత్వం మరో సబ్ బెటాలియన్ ఏర్పాటు చేస్తున్నదని అడిషనల్ డీజీ అభిలాష బిస్తా అన్నారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టు సమీపంలో మీర్జాపూర్ వద్ద ఏర్పాటు చేస్
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎదులాపురం, మార్చి 15: దళితబంధు యూనిట్ల స్థాపనకు ముందస్తు ప్రణాళికతో సిద్ధం గా ఉండాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. దళితబంధు పథకం అమలుపై సంబంధిత శా�
అసెంబ్లీలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆదిలాబాద్ రూరల్, మార్చి 15: రాష్ట్రంలోని మూడో స్పోర్ట్స్ స్కూల్ను గతంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశారని , దీనిని డిగ్రీ వరకు అప్గ్రేడ్ చేస్త�
నిర్మల్ టౌన్, మార్చి 15: పేదలకు కార్పొరేట్ విద్యనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ స్కూళ్లలో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు నిర్మల్ అదనపు కలెక్టర్ రాంబాబు తెలిపారు. హైదరాబాద్లోని బేగంపేట్ ప
బోథ్, మార్చి 15 : విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఎంపీడీవో రాథోడ్ రాధ నిర్వాహకులకు సూచించారు. మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని మంగళవారం ఆమె సందర్శించారు. పరిసర�
ఇప్పటికే రెండు నుంచి ఐదు ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు ప్రణాళిక ప్రకారం చదివితే ఉద్యోగం పక్కా సర్కారు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.. నౌకర్లు సాధించిన వారి సూచనలు, సలహాలు.. ఆదిలాబాద్, మార్చి 14(నమస్తే �
మద్దతు ధర కంటే అధికం ఫలించిన సీఎం కేసీఆర్ వ్యూహం పంట మార్పిడితో పెరిగిన మక్క సాగు దక్షిణాది రాష్ర్టాల్లో అతివృష్టితో తగ్గిన దిగుబడి మన మక్కజొన్నకు మంచి డిమాండ్ హర్షం వ్యక్తం చేస్తున్న రైతన్నలు నిర్మ�
భారీగా టీయూఎఫ్ఐడీసీ నిధుల విడుదల మూడు బల్దియాలకు రూ.53.45 కోట్ల నిధులు మౌలిక సదుపాయాల కల్పనకే రూ.46 కోట్లు సుందరీకరణ, ఇతర పనులకు రూ.7.45 కోట్లు నిర్మల్, మార్చి14 (నమస్తే తెలంగాణ) : మున్సిపాలిటీల అభివృద్ధి, మౌలిక సద
ఎదులాపురం,మార్చి14:ప్రజల సమస్యలను తక్షణం పరిష్కరించాలని ఆదిలా బాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజల
గడ్డెన్నవాగులో కాలు జారిపడి ఇద్దరు యువకుల మృతి ప్రాజెక్టులోని జాలరుల వద్దకు వెళ్తుండగా ప్రమాదం స్నేహితుడిని కాపాడబోయి నీటమునిగిన మరో మిత్రుడు భైంసా పట్టణంలో విషాదఛాయలు భైంసా, మార్చి, 14 : పట్టణంలోని గడ్�