ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు ప్రశ్నాపత్రం ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ అధికారులు నిర్మల్ అర్బన్, మార్చి 22: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు జిల్లా మాధ్యమిక విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది.ఈనె�
గ్రామాల్లో కార్యదర్శులు, సిబ్బంది పర్యటన 27 పంచాయతీల్లో వంద శాతం పూర్తి నెలాఖరులోపు లక్ష్యం పూర్తవుతుందంటున్న అధికారులు నేరడిగొండ, మార్చి 22 : మండలంలోని అన్ని పంచాయతీల్లో ఇంటి పన్ను వసూలు ముమ్మరంగా కొనసాగ
సీనియర్ సివిల్ జడ్జి క్షమాదేశ్ పాండే పిప్పర్వాడలో న్యాయవిజ్ఞాన సదస్సు జైనథ్, మార్చి 22 : పాఠశాల స్థాయి నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని విద్యార్థులకు సీనియర్ సివిల్జడ్జి క్షమాదేశ్పాండే సూచిం�
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ఆదిలాబాద్ రూరల్, మార్చి 22 : రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో రాణించి, జిల్లాకు పేరు తీసుకుర�
ఆత్మ కమిటీ చైర్మన్ సుభాష్ ఘనంగా ప్రపంచ నీటి దినోత్సవం బోథ్, మార్చి 22 : నీటిని పొదుపుగా వాడితేనే భావితరాలకు భవిష్యత్ ఉంటుందని బోథ్ సబ్ డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ సుభాష్ పేర్కొన్నారు. మండలంలోని కన�
శారీరక దృఢత్వం కోసమే క్రీడలు నిర్మల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ నిర్మల్ అర్బన్, మార్చి 22 : గెలుపోటములును సమానంగా తీసుకొని క్రీడల్లో ముందుకెళ్లాలని నిర్మల్ ఎస్పీ సీహెచ్ ప్�
ఇంద్రవెల్లి ఎంపీపీ శోభాబాయి శనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం ఇంద్రవెల్లి, మార్చి 22: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీపీ పోటే శోభాబాయి, పీఏసీఎస్ చైర్మన్ మారుతిపటేల్డోంగ్రె పేర్కొన్నారు. మండల కేంద్రం
పొదుపుగా వాడుకుంటేనే జీవనం నేడు ప్రపంచ నీటి దినోత్సవం సాగు, తాగు నీటి సంరక్షణకు సీఎం కేసీఆర్ ఎనలేని కృషి ఉమ్మడి జిల్లాలో భారీగా పెరిగిన భూగర్భజలాలు మంచిర్యాల (నమస్తే తెలంగాణ)/నిర్మల్ టౌన్, మార్చి 21 : సమ�
ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న మహిళలు lసొంతంగా పరిశ్రమలు ఏర్పాటు కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 21(నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 15 మండలాలు ఉండగా.. వీటి పరిధిలో 438 గ్రామైక్య సంఘాలు ఉన్నాయి. మహిళ�
నిర్మల్లో సైక్లింగ్ క్లబ్ ఏర్పాటు ప్రస్తుతం 35 మంది సభ్యులు ఇందులో వైద్యులే అధికం నిర్మల్ చైన్గేట్, మార్చి 21: ప్రస్తుతం మనిషి జీవనశైలిలో అనేక మార్పులు వస్తున్నాయి.మూడు పదుల వయస్సులోనే అనేక రోగాలు వ�
ఆదిలాబాద్ డీఎఫ్వో రాజశేఖర్ ప్రపంచ అటవీ దినోత్సవం ఎదులాపురం, మార్చి 21: పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని డీఎఫ్వో రాజశేఖర్ అన్నారు. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకొని అటవీ
నిర్మల్ డీఈవో రవీందర్ రెడ్డి ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు ప్రారంభం నిర్మల్ అర్బన్, మార్చి 21 : మారుమూల ప్రాంతాల్లోని నిరుపేద విద్యార్థులకు సైతం ఇంగ్లిష్ మీడియం విద్యనందించి, పాఠశాల విద్యను బలోపేతం చ�
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎదులాపురం,మార్చి21: ప్రజావాణిలో వచ్చి న దరఖాస్తులను పరిశీలించి, వాటిని పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశిం
ఐటీడీఏ పీవో అంకిత్ ఉట్నూర్, మార్చి21ః గిరిజనుల సమస్యలను పరిష్కరిస్తామని ఐటీడీఏ పీవో అంకిత్ అన్నారు. సోమవారం స్థానిక ఐటీడీఏ ప్రాంగణంలోని పీవో క్యాంపు కార్యాలయంలో గిరిజన దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భ