కవ్వాల్,ప్రాణహిత పరీవాహక ప్రాంతాల్లో సంచారం మూడేళ్లుగా గణనీయంగా కదలికలు తడోబా నుంచి తరచూ రాకపోకలు అనుకూల ప్రదేశాల కోసం అన్వేషణ సంరక్షణకు రాష్ట్ర అటవీ శాఖ చర్యలు ఆహారం, నీటి వసతి ఏర్పాటు ఉమ్మడి ఆదిలాబా�
యువ శాస్త్రవేత్తల కోసం ‘యువికా-2022’ ఇస్రో ఆధ్వర్యంలో శ్రీహరికోట సందర్శనకు అవకాశం ఏప్రిల్ 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ దేశ వ్యాప్తంగా 150 మంది విద్యార్థులకు అవకాశం మంచిర్యాల అర్బన్, మార్చి 18 : యువ శ�
బజార్హత్నూర్మార్చి17 : చుట్టూ జనం, డప్పు చప్పుళ్ల మధ్య ప్రేక్షకుల ఈలల మోత.. బరిలో నిలిచిన మల్లయోధుల జబ్బ చరుపు లు.. ప్రత్యర్థిని మట్టి కరిపించేందుకు వేసే ఎత్తులు, అరుపులు.. కేరింతలు ఇవీ కుస్తీ పోటీల్లో కనిప
రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వ్యక్తిగత శుభ్రత, కొవిడ్ ప్రచార రథం ప్రారంభం నిర్మల్ అర్బన్, మార్చి 17 : వ్యక్తిగత శుభ్రతతోనే ప్రాణాంతకమైన వ్యాధులను దూరం చేయవచ్చని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ,
ఇక్కడ చదివితే ఉద్యోగం గ్యారంటీ నిరుద్యోగుల కలలను సాకారం చేస్తున్న బోయపల్లిలోని ఇల్లు ఇప్పటికే 55 మందికి నౌకర్లు ఉద్యోగుల స్ఫూర్తితో తపాలాశాఖలో కొలువు సాధించిన యజమాని తాజా నోటిఫికేషన్లతో పుస్తకాలతో కుస
మంత్రి అల్లోల, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో శిక్షణ కేంద్రాలు నిరుద్యోగ యువతీయువకులకు అండగా నిలిచేందుకు నిర్ణయం ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో ఏర్పాటు ఆర్థికంగా వెనుకబడిన ఉద్యోగ అభ్యర్థులకు ప్రయో�
ఉద్యోగార్థులకు వరంగా మారుతున్న గ్రంథాలయాలు అందుబాటులో లక్షలాది పుస్తకాలు, స్టడీ మెటీరియల్ ఆధునిక హంగులతో భవనాలు.. అన్ని రకాల వసతులు.. ‘ఆన్ డిమాండ్ బుక్ సిస్టం’ ద్వారా బుక్స్ కొనుగోలు మహిళలకు ప్రత్య
నిర్మల్ టౌన్, మార్చి 16 : ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు సీఎం తీపికబురు అందించారు. శాసనసభా వేదికగా గౌరవ వేతనాన్ని రూ.1000 నుంచి రూ.3 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా ఉమ
ఉదయం తొమ్మిదింటి నుంచే సెగలు ఒంటిపూట బడులు షురూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఉక్కపోత మొదలైన ఏసీలు, కూలర్ల వినియోగం శీతలపానీయాలకు గిరాకీ.. మంచిర్యాల, మార్చి 16, నమస్తే తెలంగాణ :మార్చిలోనే ఎండలు ముదిరిపోయాయి. ర�
ఆదిలాబాద్ టౌన్, మార్చి 16 : మెప్మా, ఐకేపీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లిస్తామని అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో బుధవా రం సంబురాలు జరిపారు. ఆదిలాబాద్లోని �
నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పెంబి మండలం చాకిరేవులో పర్యటన పెంబి, మార్చి 16: మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన చాకిరేవులో విద్యుత్, నీటి సమస్య పరిష్కరిస్తామని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫ�