కేంద్రం తీరును ప్రజల్లో ఎండగడుదాం కార్పొరేటుకు ఊడిగం చేస్తున్న మోడీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తే ఊరుకోబోం టీఆర్ఎస్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి భైంసా, మార్చి 24 : రైతుల కోస�
మొండివైఖరి వీడకపోతే తెలంగాణ మాదిరి ఉద్యమమే.. పంజాబ్, హర్యానా తరహాలో మన ధాన్యం కొనాలి.. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రుల అబద్ధాలు టీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు అర్ధసత్యాలను ఎండగట్టాలి.. తెలంగాణ ప్ర�
అన్నదాతల జీవన్మరణ సమస్యగా మారిన ధాన్యం కొనుగోళ్లకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా సీఎం కేసీఆర్ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. రైతన్నల ప్రయోజనాల కోసం ఏకంగా ఢిల్లీపై రణభేరి మోగించారు. నాడు ఉద్యమనేతగా సమ�
పేదోడి నడ్డివిరుస్తున్న కేంద్ర ప్రభుత్వం భారీగా పెరిగిన వంటగ్యాస్ ధరలు.. ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాలు.. ఆందోళనలో పేద, మధ్యతరగతి ప్రజలు.. తాజాగా ఒక్కో సిలిండర్కు రూ.50 పెంపు.. లీటర్ పెట్రోల్పై 91 పైసలు, డ�
పౌష్టికాహారంతోపాటు పూర్వ ప్రాథమిక విద్యా బోధన గర్భిణులు, బాలింతలకు బలవర్ధకమైన ఆహారం అందజేత సద్వినియోగం చేసుకుంటున్న లబ్ధిదారులు ఇచ్చోడ, మార్చి 23 : అంగన్వాడీలు.. ప్రేమకు, రక్షణకు నిలయాలు. ముద్దు, మురిపాల�
గెస్ట్ ఫ్యాకల్టీకి వేతనాలు పెంచుతూ సర్కారు నిర్ణయం ఉమ్మడి జిల్లాలో 250 మందికి ప్రయోజనం నిర్మల్ టౌన్, మార్చి 23: కేజీ టు పీజీ విద్యలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన మహాత్మా జ్యోతీరావు పూలే గురు�
ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు ప్రారంభం ఐదురోజుల పాటు ట్రైనింగ్ ఆదిలాబాద్ రూరల్, మార్చి 23: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో బోధన అందించాలనే లక్ష్యంతో వచ్చే ఏడాది నుంచి ఇంగ్లిష్ మీడియంలో త
ఎదులాపురం, మార్చి23 : టీబీ వ్యాధిగ్రాస్తులను గుర్తించి వారికి వెంటనే వైద్యం అందించడంలో ఆదిలాబాద్ జిల్లా నంబర్ వన్లో ఉందని ఆదిలాబాద్ డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని డీఎంహెచ�
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సరస్వతీనగర్ పాఠశాలలో స్టీమ్ సైన్స్ ల్యాబ్ ప్రారంభం ఆదిలాబాద్ రూరల్, మార్చి 23 : విద్యార్థులు చిన్ననాటి నుంచే శాస్త్ర సాంకేతిక రంగాలపై మక్కువ పెంచుకొని నూతన ఆవ
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న భోరజ్ చెక్పోస్టు వద్ద రోడ్డు పనుల పరిశీలన జైనథ్, మార్చి 23 : యువత రక్తదానంలో ముందుండాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు. టీఆర్ఎస్ నాయకుడు ప్ర భాకర్ పుట్ట
నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్మల్ టౌన్, మార్చి 23 : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జిల్లాలోని 27వ ప్యాకేజీ పరిధిలో భూ సేకరణ కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తిచేయాల�
ప్రభుత్వ దవాఖానల్లో మారనున్న మెనూ ఏప్రిల్ నుంచి అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు రాష్ట్ర సర్కారు నిర్ణయంపై సర్వత్రా హర్షం నిర్మల్ చైన్గేట్, మార్చి 22:పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా ప్రభుత్వ దవాఖా�
ప్రతి ప్రభుత్వశాఖలోనూ యువ ఉద్యోగులే సింహభాగం విధుల్లో ప్రత్యేకత.. ఉన్నతాధికారుల మన్ననలు.. తెలంగాణ రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఉద్యోగాల జాతర పట్టుదల, ప్రణాళికతో చదివితే కొలువు ఖాయం :యంగ్ జాబర్స్ నిర్మల్, మ�