32 గ్రామ పంచాయతీల్లో షెడ్లు పూర్తి మల్టీపర్పస్ వర్కర్లకు పెరిగిన వేతనాలు అవగాహన కల్పిస్తున్న అధికారులు ఎరువుల తయారీపై పంచాయతీల ఆసక్తి ఇచ్చోడ, మార్చి 27 : పల్లె ప్రగతి పథకాన్ని పంచాయతీలు సద్వినియోగం చేసుక
క్వింటాల్కు రూ.5230 మార్కెట్లో రూ.4500 రైతులను ఆదుకుంటున్న సర్కారు బోథ్, మార్చి 27 : యాసంగిలో ప్రత్యామ్నాయ పంటగా సాగు చేసిన శనగ మంచి ధర పలుకుతున్నది. రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సైతం మద్దతు ధరకు కొ�
4.38 లక్షల పని దినాలు లక్ష్యం ఏప్రిల్ నుంచి పనులు ప్రారంభం నార్నూర్, మార్చి 27 : వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా మండలంలో 4.38 లక్షల పని దినాలు కల్పించాలని మండల శాఖ అధికారులు ప్రణాళిక రూపొందించ�
పంచాయతీలు, మండల పరిషత్లలో ఏకగ్రీవ తీర్మానాలు వడ్లు కొనే వరకూ పోరాటాలు చేయాలని సభ్యుల నిర్ణయం దిలావర్పూర్ మండలంలో వినూత్నంగా గుజరాతీలో పత్రం పీఎం దిష్టిబొమ్మల దహనాలు.. పత్రాల కాపీలు మోడీకి పోస్ట్.. ఆ�
బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ ఎంపీటీసీలతో తీర్మానం బోథ్, మార్చి 26 : రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఎంపీపీ తుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మండల పరిషత్ కార్యాలయ�
బోథ్, మార్చ్ 26 : మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో శనివారం ఉపాధ్యాయులకు మండల స్థాయిలో నిర్వహించిన టీఎల్ఎం(టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్) వర్క్షాప్ ఆకట్టుకుంది. ఐదు స్కూల్ కాంప్లెక్స్ల పరిధిలోన�
పారదర్శకంగా పోలీస్ ఉద్యోగాల భర్తీ నిర్మల్ ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ జిల్లాలో మూడు చోట్ల అర్హత పరీక్ష పెద్ద సంఖ్యలో హాజరైన యువత నిర్మల్ అర్బన్, మార్చి 26 : యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతో
ఎంపీపీ కల్యాణం లక్ష్మి తలమడుగు మండల సర్వసభ్య సమావేశం తలమడుగు, మార్చి 26 : అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఎంపీపీ కల్యాణం లక్ష్మి సూచించారు. మండల కేంద్రంలోన
రూ.29లక్షలు స్వాధీనం ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి ఎదులాపురం,మార్చి 26: ఏడీసీసీ బేల శాఖలో జరిగిన కుంభకోణంలో మరో ముగ్గురిపి అరెస్టు చేశామని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. జిల్ల
వివరాలు వెల్లడించిన నిర్మల్ డీఎస్పీ ఉపేందర్రెడ్డి నిర్మల్ అర్బన్, మార్చి 26 : పెళ్లి బరాత్లో డీజే సౌండ్ విషయంలో జరిగిన గొడవలో ఒక రి మృతికి కారణమైన ఏడుగురు యువకులను అరెస్ట్ చేసినట్లు నిర్మల్ డీఎస్�
ధాన్యం కొనాల్సింది పోయి కేంద్రం కొర్రీలు పంజాబ్ తరహాలో కొనడం సాధ్యం కాదంటూ తిరకాసు తాజాగా తెలంగాణ ప్రజానీకాన్ని అవమానపరిచేలా కేంద్రమంత్రి పీయూష్ వ్యాఖ్యలు ‘నూకలు తినండి’ అంటూ కించపరిచేలా మాటలు పరి�