ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు ప్రారంభం ఐదురోజుల పాటు ట్రైనింగ్ ఆదిలాబాద్ రూరల్, మార్చి 23: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో బోధన అందించాలనే లక్ష్యంతో వచ్చే ఏడాది నుంచి ఇంగ్లిష్ మీడియంలో త
ఎదులాపురం, మార్చి23 : టీబీ వ్యాధిగ్రాస్తులను గుర్తించి వారికి వెంటనే వైద్యం అందించడంలో ఆదిలాబాద్ జిల్లా నంబర్ వన్లో ఉందని ఆదిలాబాద్ డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని డీఎంహెచ�
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సరస్వతీనగర్ పాఠశాలలో స్టీమ్ సైన్స్ ల్యాబ్ ప్రారంభం ఆదిలాబాద్ రూరల్, మార్చి 23 : విద్యార్థులు చిన్ననాటి నుంచే శాస్త్ర సాంకేతిక రంగాలపై మక్కువ పెంచుకొని నూతన ఆవ
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న భోరజ్ చెక్పోస్టు వద్ద రోడ్డు పనుల పరిశీలన జైనథ్, మార్చి 23 : యువత రక్తదానంలో ముందుండాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు. టీఆర్ఎస్ నాయకుడు ప్ర భాకర్ పుట్ట
నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్మల్ టౌన్, మార్చి 23 : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జిల్లాలోని 27వ ప్యాకేజీ పరిధిలో భూ సేకరణ కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తిచేయాల�
ప్రభుత్వ దవాఖానల్లో మారనున్న మెనూ ఏప్రిల్ నుంచి అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు రాష్ట్ర సర్కారు నిర్ణయంపై సర్వత్రా హర్షం నిర్మల్ చైన్గేట్, మార్చి 22:పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా ప్రభుత్వ దవాఖా�
ప్రతి ప్రభుత్వశాఖలోనూ యువ ఉద్యోగులే సింహభాగం విధుల్లో ప్రత్యేకత.. ఉన్నతాధికారుల మన్ననలు.. తెలంగాణ రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఉద్యోగాల జాతర పట్టుదల, ప్రణాళికతో చదివితే కొలువు ఖాయం :యంగ్ జాబర్స్ నిర్మల్, మ�
ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు ప్రశ్నాపత్రం ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ అధికారులు నిర్మల్ అర్బన్, మార్చి 22: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు జిల్లా మాధ్యమిక విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది.ఈనె�
గ్రామాల్లో కార్యదర్శులు, సిబ్బంది పర్యటన 27 పంచాయతీల్లో వంద శాతం పూర్తి నెలాఖరులోపు లక్ష్యం పూర్తవుతుందంటున్న అధికారులు నేరడిగొండ, మార్చి 22 : మండలంలోని అన్ని పంచాయతీల్లో ఇంటి పన్ను వసూలు ముమ్మరంగా కొనసాగ
సీనియర్ సివిల్ జడ్జి క్షమాదేశ్ పాండే పిప్పర్వాడలో న్యాయవిజ్ఞాన సదస్సు జైనథ్, మార్చి 22 : పాఠశాల స్థాయి నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని విద్యార్థులకు సీనియర్ సివిల్జడ్జి క్షమాదేశ్పాండే సూచిం�
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ఆదిలాబాద్ రూరల్, మార్చి 22 : రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో రాణించి, జిల్లాకు పేరు తీసుకుర�
ఆత్మ కమిటీ చైర్మన్ సుభాష్ ఘనంగా ప్రపంచ నీటి దినోత్సవం బోథ్, మార్చి 22 : నీటిని పొదుపుగా వాడితేనే భావితరాలకు భవిష్యత్ ఉంటుందని బోథ్ సబ్ డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ సుభాష్ పేర్కొన్నారు. మండలంలోని కన�
శారీరక దృఢత్వం కోసమే క్రీడలు నిర్మల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ నిర్మల్ అర్బన్, మార్చి 22 : గెలుపోటములును సమానంగా తీసుకొని క్రీడల్లో ముందుకెళ్లాలని నిర్మల్ ఎస్పీ సీహెచ్ ప్�