బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ ఎంపీటీసీలతో తీర్మానం బోథ్, మార్చి 26 : రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఎంపీపీ తుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మండల పరిషత్ కార్యాలయ�
బోథ్, మార్చ్ 26 : మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో శనివారం ఉపాధ్యాయులకు మండల స్థాయిలో నిర్వహించిన టీఎల్ఎం(టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్) వర్క్షాప్ ఆకట్టుకుంది. ఐదు స్కూల్ కాంప్లెక్స్ల పరిధిలోన�
పారదర్శకంగా పోలీస్ ఉద్యోగాల భర్తీ నిర్మల్ ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ జిల్లాలో మూడు చోట్ల అర్హత పరీక్ష పెద్ద సంఖ్యలో హాజరైన యువత నిర్మల్ అర్బన్, మార్చి 26 : యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతో
ఎంపీపీ కల్యాణం లక్ష్మి తలమడుగు మండల సర్వసభ్య సమావేశం తలమడుగు, మార్చి 26 : అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఎంపీపీ కల్యాణం లక్ష్మి సూచించారు. మండల కేంద్రంలోన
రూ.29లక్షలు స్వాధీనం ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి ఎదులాపురం,మార్చి 26: ఏడీసీసీ బేల శాఖలో జరిగిన కుంభకోణంలో మరో ముగ్గురిపి అరెస్టు చేశామని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. జిల్ల
వివరాలు వెల్లడించిన నిర్మల్ డీఎస్పీ ఉపేందర్రెడ్డి నిర్మల్ అర్బన్, మార్చి 26 : పెళ్లి బరాత్లో డీజే సౌండ్ విషయంలో జరిగిన గొడవలో ఒక రి మృతికి కారణమైన ఏడుగురు యువకులను అరెస్ట్ చేసినట్లు నిర్మల్ డీఎస్�
ధాన్యం కొనాల్సింది పోయి కేంద్రం కొర్రీలు పంజాబ్ తరహాలో కొనడం సాధ్యం కాదంటూ తిరకాసు తాజాగా తెలంగాణ ప్రజానీకాన్ని అవమానపరిచేలా కేంద్రమంత్రి పీయూష్ వ్యాఖ్యలు ‘నూకలు తినండి’ అంటూ కించపరిచేలా మాటలు పరి�
ఈ నెల 31 వరకు కార్యక్రమాలు మోదీ సర్కారు వైఖరికి నిరసనగా తీర్మానాలు చేసిన పంచాయతీలు బీజేపీ ద్వంద్వ వైఖరిని ఎండగడుతున్న సర్పంచ్లు నేడు ఎంపీపీ, ఎంపీటీసీల తీర్మానం వడ్లు కొనాల్సిందే.. లేకుంటే పుట్టగతులుండవ�
పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం నిర్మల్, ఖానాపూర్, భైంసాలో అందుబాటులోకి 2060 గృహాలు తుది దశకు లబ్ధిదారుల ఎంపిక ఉగాది రోజున పంపిణీకి ముహూర్తం నిర్మల్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): నిర్మల్, ఖానాపూర్, భ
సీఎం కేసీఆర్ హయాంలో అభివృద్ధి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బండలనాగాపూర్లో రామాలయం, రైతు వేదిక ప్రారంభం తాంసి, మార్చి 25 : రాష్ట్రంలోని ఆలయాల నిర్మాణానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని రాష్ట్�
గ్రామీణాభివృద్ధి, విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా హాజీపూర్, మార్చి 25 : ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యతో పాటు మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమం అమలు కోస�
కౌటాల, మార్చి 25 : ప్రాణహిత పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. మండలంలోని తుమ్డిహట్టి గ్రామ సరిహద్దులోని ప్రాణహిత పుష్కర ఘాట�
మంచిర్యాల ఏసీపీ సాధన రష్మీ పెరుమాళ్ గర్మిళ్ల, మార్చి 25: వాహనదారులు నిబంధనలు పాటించాలని మంచిర్యాల ఏసీపీ సాధన రష్మీ పెరుమాళ్ సూచించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో మంచిర్యాల ఏసీపీ ఆధ్వర్�
ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన భైంసా, మార్చి 25 : శాంతి భద్రతల పరిరక్షణ కోసమే రాష్ట్ర ప్రభుత్వం సబ్ బెటాలియన్ను ఏర్పాటు చేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి