తెలంగాణ-మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ రాష్ర్టాలను కలుపుతూ బ్రిడ్జి నిర్మాణం ప్రాణహిత నదిపై రూ.96 కోట్లతో వంతెన నిర్మాణం పూర్తి తొలగిన రవాణా కష్టాలు.. పెరిగిన ఉపాధి అవకాశాలు.. వ్యాపారం, పర్యాటకంగా అభివృద్ధి.. సీఎ�
చెన్నూర్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిలో భాగంగా ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని మరింత మెరుగ్గా అందించేలా ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ చర్యలు తీసుకుంటున్నారు. పెరుగుతున్న జనాభా, భవిష్యత్�
ధాన్యం కొనేదాకా పోరాటం ఏఎంసీ, పీఏసీఎస్ ప్రత్యక సమావేశాల్లో తీర్మానాలు కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నాయకుల మండిపాటు కుభీర్, మార్చి 29 : కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర బీజేపీ నాయకుల మాటలను నమ్మి కయ్యానికి కాలు దువ్వ
నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ లబ్ధిదారులకు అవగాహన నిర్మల్ టౌన్, మార్చి 28 : జిల్లాలో దళిత బంధు పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో వందమంది లబ్ధిదారులను ఎంపిక చేశామని, వారికి త్వరలో రూ.10 లక్షలతో కొత్�
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆనంద్పూర్లో కాంగ్రెస్, బీజేపీ నాయకులు చేరిక జైనథ్, మార్చి 28 : టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి కాంగ్రెస్, బీజేపీ నాయకులు పార్టీలో చేరుతున్నారని ఆదిలాబ�
రికార్డుస్థాయిలో పలుకుతున్న తెల్ల బంగారం ధర క్వింటాలుకు రూ.10,800.. మద్దతుకు కంటే రూ.4,775 అధికం.. సాగు విస్తీర్ణం తగ్గడం.. అంతర్జాతీయంగా బేళ్ల ధర పెరగడం.. పోటీపడి కొనుగోలు చేస్తున్న ప్రైవేట్ వ్యాపారులు వరితో పోల�
ఠాణాల్లో ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ పెద్ద సంఖ్యలో తరలివస్తున్న యువత ఏప్రిల్ 4కు గడువు.. 5 నుంచి తరగతులు ఇచ్చోడ, మార్చి 28 : రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పోలీస్ శాఖ ఉద్యోగాలను భర్తీ చేయనున్నది. ఈ మేరకు 33 జిల్లా
సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అధిక సంఖ్యలో వివాహాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా యేటా దాదాపు 300లకుపైగా పెండ్లిళ్లు భాషా, సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు కూడా కారణం తమ ఆడబిడ్డ సుఖ�
రోజురోజుకూ పెరుగుతున్న ఇంధన ధరలు రవాణా వ్యయంతో నిత్యావసరాలపై ప్రభావం బెంబేలెత్తుతున్న సామాన్యులు.. మంచిర్యాల టౌన్, మార్చి 27 : కొవిడ్ నుంచి కోలుకోక ముందే ఇంధన ధరలు మంట పుట్టిస్తున్నాయి. ఊహించినట్టుగానే
కుమ్రం భీం ఆసిఫాబాద్ జెడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి క్రీడాకారిణికి ఘన స్వాగతం ఆసిఫాబాద్,మార్చి27 : వాంకిడి మండలంలోని మరుమూల ప్రాంతానికి చెందిన ఆదివాసీ బిడ్డ కరీనాను క్రీడాకారులు స్ఫూర్తిగా తీసుకోవాల
కార్మిక చట్టాలను బలహీనపర్చేందుకే లేబర్ కోడ్లు అసంఘటిత కార్మికులపై తీవ్ర ప్రభావం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 2 లక్షల మందికి నష్టం ఆగ్రహించిన కార్మిక సంఘాల జేఏసీ నేడు, రేపు సార్వత్రిక సమ్మె నిర్మల్�
32 గ్రామ పంచాయతీల్లో షెడ్లు పూర్తి మల్టీపర్పస్ వర్కర్లకు పెరిగిన వేతనాలు అవగాహన కల్పిస్తున్న అధికారులు ఎరువుల తయారీపై పంచాయతీల ఆసక్తి ఇచ్చోడ, మార్చి 27 : పల్లె ప్రగతి పథకాన్ని పంచాయతీలు సద్వినియోగం చేసుక
క్వింటాల్కు రూ.5230 మార్కెట్లో రూ.4500 రైతులను ఆదుకుంటున్న సర్కారు బోథ్, మార్చి 27 : యాసంగిలో ప్రత్యామ్నాయ పంటగా సాగు చేసిన శనగ మంచి ధర పలుకుతున్నది. రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సైతం మద్దతు ధరకు కొ�