ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో 3 టోల్ ప్లాజాలు రోజూ 10 వేల వాహనాల రాకపోకలు రూ. 15 లక్షల వరకు అదనపు భారం పెరిగిన ఇంధన ధరలతో మరిన్ని ఇబ్బందులు ఆదిలాబాద్, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ);కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పె
ఐటీడీఏ ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ కనక లక్కేరావ్, కలెక్టర్ సిక్తా పట్నాయక్ కుమ్రం భీం ప్రాంగణంలో ఐటీడీఏపీవో అంకిత్తో కలిసి గుస్సాడీ నృత్య పాఠశాల ప్రారంభం ఉట్నూర్, ఏప్రిల్ 1: గుస్సాడీలాంటి సంప్రదాయ నృత�
రూ.6 లక్షల ఆర్థిక సాయం మంజూరు పత్రం అందజేసిన ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి కుభీర్, ఏప్రిల్ 1 : మండలంలోని డోడర్నతండా-1కు చెందిన గిరిజన రైతు రాథోడ్ సుధాం కు టుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. 2019 సంవత్సరం
ఇంద్రవెల్లి ఎంపీపీ పోటే శోభాబాయి ఇంద్రవెల్లి, ఏప్రిల్ 1 : అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయిస్తామని ఎంపీపీ పోటే శోభాబాయి, తహసీల్దార్ సోము పేర్కొన్నారు. మండల కేంద్ర
డీపీవో శ్రీనివాస్ గ్రామాల్లో నర్సరీల పరిశీలన సిరికొండ, ఏప్రిల్ 1 : గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కలను సంరక్షించాలని డీపీవో శ్రీనివాస్ పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందికి సూచించారు. మండలంలోని �
నిర్మల్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం రూ.42 కోట్లతో తాగునీటి పనులు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ అర్బన్, మార్చి 31 : పంజాబ్ తరహాలో కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర అటవీ, ప�
సెంట్రల్ లైటింగ్, రోడ్డు వెడల్పుతో మారిన రూపురేఖలు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో ప్రగతి పరుగులు ఖానాపూర్ టౌన్, మార్చి 31 : నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మున్సిపాలిటీ కొత్తరూపు సంతరించుకున్నద
కీరదోస సాగులో రాణిస్తున్న యువరైతు విశాల్ ప్రతి రోజూ 7 నుంచి 10 క్వింటాళ్ల విక్రయం కిలోకు రూ.15 నుంచి రూ.25 ధర ఇచ్చోడ, మార్చి 31 : ఇచ్చోడ మండలం అడెగామ (బీ)కు చెందిన యువరైతు కదం విశాల్ తనకున్న ఎకరంలో పాలీహౌస్ ఏర్ప�
రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కెరమెరి మండలంలో 43.8 డిగ్రీల సెల్సియస్ రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మంచిర్యాల జిల్లాలో 43 డిగ్రీలు ఆందోళనలో ప్రజలు.. కర్ఫ్యూను తలపిస్తున్న రోడ్లు.. వడగాలులు వ�
పత్రాలను ప్రధానమంత్రి మోదీకి పంపించిన సభ్యులు వడ్లు కొనాలని మున్సిపల్ పాలకవర్గ సమావేశాలు కేంద్ర ప్రభుత్వమే యాసంగి వడ్లు కొనాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి టీఆర్ఎస్ సర్కారు పోరుబాట పట్టింది. సీఎ�
ఆసిఫాబాద్ జిల్లాలో దళితబంధు అమలుకు కసరత్తు ఈ నెలలోనే యూనిట్లు ఇచ్చేందుకు అధికారుల చర్యలు నియోజకవర్గానికి వంద మంది చొప్పున లబ్ధిదారుల ఎంపిక పశుపోషణ, మినీ డెయిరీలు, రవాణా వాహనాలపై ఆసక్తి నెలకు రూ.30వేలు స�