28 అంశాలు.. ఆరున్నర గంటల పాటు మీటింగ్ ఇబ్బందులు ఎదురవుతున్నాయని సభ్యుల ఆవేదన వాకౌట్ చేసిన బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ బోథ్ ఎంపీడీవోపై సస్పెన్షన్ విధించిన కలెక్టర్ నివేదికలు తేని ఆర్అండ్బీ ఈ
45 రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు దీక్షలో కూర్చున్న 1016 మంది.. 2,027 మంది మద్దతు.. సిమెంట్ కంపెనీపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి.. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఎదులాపురం, ఏప్రిల్ 8 : ఆదిలాబా�
గ్రామ పంచాయతీల్లో అతికించిన అధికారులు అభ్యంతరాలు పరిశీలించిన అనంతరం తుది జాబితా నిర్మల్ టౌన్, ఏప్రిల్ 8 : నిర్మల్ జిల్లాలో ఖాళీగా ఉన్న సర్పం చ్,ఎంపీటీసీ, వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించి ఓటర్ల ముసా�
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ తలమడుగు, ఏప్రిల్ 7 : వయసు తగిన ఎత్తు, బరువు లేని పిల్లలను గుర్తించి పోహకాహార లోపాన్ని నివారించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. పర్యవేక్షణతో కూడి�
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాక్పట్లలో బృహత్ మెగా పార్క్ ప్రారంభం మొసలి సంరక్షణ కేంద్రం సందర్శన సోన్, ఏప్రిల్ 7: రాష్ట్ర ప్రభుత్వం పల్లెల్లో ఏర్పాటు చే స్తున్న ప్రకృతి వనాలను పిక్నిక్ పార్కులు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని నిరసన దీక్షలో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 7 : రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసేదాకా రైతుల పక్షాన పోరాడుతామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్య�
మాది ధర్మయుద్ధం యాసంగి వడ్లు కొనేవరకు నిరంతరం ఆందోళనలు నిర్వహిస్తాం.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడుతాం.. మోసకారి బీజేపీ సర్కారును తరిమికొట్టే వరకూ విశ్రమించం.. ప్రగతిపథంలో దూసు�
నేడే జీపీ, ఎంపీటీసీ ఖాళీల స్థానాల్లో ఓటర్ల జాబితా విడుదల ఉమ్మడి జిల్లాలో 40 జీపీ స్థానాలు, 12 ఎంపీటీసీ స్థానాలు 1320 వార్డుస్థానాల ఎన్నికకు ఏర్పాట్లు నిర్మల్ టౌన్, ఏప్రిల్ 7 : స్థానిక సంస్థల బలోపేతమే లక్ష్యం�
రహదారికి ఇరువైపులా కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు నినాదాలతో దద్దరిల్లిన జాతీయ రహదారి కేంద్రానికి సెగ తగిలేలా నిరసనల హోరు కేంద్ర ప్రభుత్వ, మోదీ దిష్టిబొమ్మలు దహనం వరి కంకులు, వడ్లు రహదారిపై పోసి ఆందోళన క
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ నియోజకవర్గంలో 261 మందికి చెక్కుల పంపిణీ నిర్మల్ టౌన్, ఏప్రిల్ 6 : ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన దళితులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథ�
తాంసి, ఏప్రిల్ 6 : ఉపాధి హామీలో కూలీల సంఖ్య పెంచాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మండలంలోని నిరాలలో చేపట్టిన ఉపాధిహామీ పనులను కలెక్టర్ బుధవారం పరిశీలించారు. వేసవి దృష్ట్యా ఉదయమే పనులక�
రైతుల ఇబ్బందులు స్థానిక బీజేపీ నేతలకు పట్టవా? వారి వల్లే రాష్ట్రంలో రైతులకు ఈ సమస్య అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి కడ్తాల్ వద్ద జాతీయ రహదారిపై టీఆర్ఎస్ శ్రేణులు, రైతులతో కల�