మల్బరీ, పట్టు పురుగుల పెంపకంలో రాణిస్తున్న రైతు మార్కెట్లో మంచి డిమాండ్ ప్రతి నెలా రూ. 60 వేల దాకా ఆదాయం ఆదర్శంగా నిలుస్తున్న తుర్క మోహన్రెడ్డి పెంబి, ఏప్రిల్ 5 : ఆ రైతు వరికి బదులు ఇతర పంటలు వేయాలన్న రాష�
రాష్ట్రస్థాయి ఇన్నోవేషన్ చాలెంజ్లో జిల్లా ప్రాజెక్ట్కు ప్రశంసలు సత్తా చాటిన వెల్గనూర్ పాఠశాల విద్యార్థులు నాలుగో స్థానం దక్కించుకొని అభినందనలు రూ.1.50 లక్షల చెక్కు అందించిన మంత్రులు రాష్ట్రస్థాయి �
ఎర్ర బంగారం..ధరహాసం.. ఎన్నడూలేని విధంగా ఆల్టైమ్ రికార్డు కలిసొచ్చిన ఇతర పంటలు సీఎం కేసీఆర్ మాట మేరకు వేసిన రైతులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3వేల ఎకరాల్లో సాగు 75 వేల క్వింటాళ్ల దిగబడి.. ఆనందంలో అన్నదాతల�
కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనాలని డిమాండ్ చేస్తూ నిరసన నాగ్పూర్ జాతీయ రహదారి దిగ్బంధ కార్యక్రమం వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ చేపట్టిన రెండో విడుత ఆందోళనలు ఉధృతంగా కొనసాగుత�
ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ తహసీల్దార్లకు వినతిపత్రాలు ఇచ్చిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇచ్చోడ, ఏప్రిల్ 4 : యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మండల కేంద్రంలో టీ�
రైతు నిరసన దీక్షలో ఆదిలాబాద్ జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్ తహసీల్ కార్యాలయాల ఎదుట ధర్నా నార్నూర్, ఏప్రిల్ 4 : యాసంగిలో తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆదిలాబా�
ఖాళీగా ఉన్న పంచాయతీ, మున్సిపల్ స్థానాలను గుర్తించండి.. ఓటరు ముసాయిదా జాబితా సిద్ధం చేయండి.. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించండి.. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లకు ఎన్నికల కమిషనర్ పార్థసారథి నిర్మల్�
వడదెబ్బ తాకితే సూచనలు పాటించాలి బయట తిరగవద్దని వైద్యుల హెచ్చరిక నార్నూర్/నిర్మల్ చైన్గేట్, ఏప్రిల్ 3 : భానుడు భగభగమండుతున్నాడు. అధిక ఉష్ణోగ్రతలతో ఠారెత్తిస్తున్నాడు. ఉదయం 10 గంటలు దాటిందంటే బయటకు రావ
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న టీఆర్ఎస్లో పలువురి చేరిక బెల్లూరిలో భీం విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ జైనథ్, ఏప్రిల్ 3 : అన్ని వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నార�
అమాంతం పెరిగిన కమర్షియల్ సిలిండర్ రేటు ప్రస్తుతం రూ. 2253కి చేరినధర వణుకుతున్న చిరువ్యాపారులు మోయలేని భారమంటూ ఆవేదన బతుకు ఆగమవుతున్నదని కన్నీళ్లు కేంద్రం తీరుపై మండిపాటు వెంటనే తగ్గించాలని డిమాండ్ ధర
త్వరలో ఎస్సై, కానిస్టేబుల్ కొలువుల భర్తీకి నోటిఫికేషన్ ఉచిత శిక్షణకు సర్వం సిద్ధం చేసిన జిల్లా పోలీస్ శాఖ అభ్యర్థుల ఎంపికకు పూర్తయిన శారీరక, రాత పరీక్షలు 300 మంది అభ్యర్థుల ఎంపిక l45రోజుల పాటు కొనసాగనున్