ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న టీఆర్ఎస్లో పలువురి చేరిక బెల్లూరిలో భీం విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ జైనథ్, ఏప్రిల్ 3 : అన్ని వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నార�
అమాంతం పెరిగిన కమర్షియల్ సిలిండర్ రేటు ప్రస్తుతం రూ. 2253కి చేరినధర వణుకుతున్న చిరువ్యాపారులు మోయలేని భారమంటూ ఆవేదన బతుకు ఆగమవుతున్నదని కన్నీళ్లు కేంద్రం తీరుపై మండిపాటు వెంటనే తగ్గించాలని డిమాండ్ ధర
త్వరలో ఎస్సై, కానిస్టేబుల్ కొలువుల భర్తీకి నోటిఫికేషన్ ఉచిత శిక్షణకు సర్వం సిద్ధం చేసిన జిల్లా పోలీస్ శాఖ అభ్యర్థుల ఎంపికకు పూర్తయిన శారీరక, రాత పరీక్షలు 300 మంది అభ్యర్థుల ఎంపిక l45రోజుల పాటు కొనసాగనున్
ధాన్యం కొనుగోళ్లపై రెండో విడుత పోరు నేటి నుంచి ఉద్యమపంథాలో ఆందోళన కార్యక్రమాలు రైతుల తరఫున ఉద్యమించాలని టీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు పోరుకు తయారైన మంత్రి అల్లోల, విప్ సుమన్, ఎమ్మెల్యేలు, ప్రజ�
నూతన తెలుగు సంవత్సరాది ‘శుభకృత్’కు ఆత్మీయ స్వాగతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఉగాది వేడుకలు ఆదిలాబాద్ ఏప్రిల్ 2 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఉగాది వేడుకలు వైభవంగా సాగాయి. కొత్త తెలు�
వన్యప్రాణులకు నీటి సౌకర్యం కల్పిస్తున్న అటవీశాఖ సాసర్ పిట్లు, ర్యాంప్ వెల్స్, కుంటల ద్వారా నీటి వనరులు అవసరమైన చోటకు ట్యాంకర్లతో తరలింపు జనావాసాల్లోకి జంతువులు రాకుండా చర్యలు ఫైర్ లైన్లతో కార్చిచ్
సీసీసీ నస్పూర్, ఏప్రిల్ 2: వేసవి తాపం నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేయడంపై నిర్వాహకులను మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అభినందించారు. సీసీసీ కార్నర్ వద్ద వరక్�
దండేపల్లి, ఏప్రిల్ 2 : ముస్లింలు పవిత్రంగా.. కఠోర నియమాలతో చేపట్టే రంజాన్ మాసం ఉపవాసాలు ఆదివారం (నేటి నుంచి) ప్రారంభం కానున్నాయి. ఉగాద్వి పర్వదినం శనివారం సాయంత్రం నెలవంక కనిపించడంతో అదే రోజు రాత్రి నుంచే
భైంసాటౌన్, ఏప్రిల్ 2 : భైంసా వైద్యుల సేవలు శ్లాఘనీయమని ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. పట్టణ వైద్యబృందం ఎమ్మెల్యేను దేగాంలో శనివారం కలిశారు. ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు తమ స
హరితహారానికి సిద్ధమవుతున్న మొక్కలు 28 నర్సరీల్లో 3లక్షల 30 వేల మొక్కల పెంపకం తలమడుగు, ఏప్రిల్ 2 : మండలంలోని ఆయా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కలు హరితహారానికి సిద్ధమవుతున్నాయి. ఎని
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నఅంబులెన్స్ ప్రారంభం ఎదులాపురం, ఏప్రిల్ 2 : కష్ట సమయంలో ప్రజలకు అండగా నిలిచేలా దుర్గం ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జ�