బజార్హత్నూర్, మార్చి 30 : వననర్సరీల నిర్వహణపై పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని డీఆర్డీవో కిషన్ సూచించారు. మండలంలోని పిప్పిరి, వర్తమన్నూర్, గిర్నూర్ గ్రామాల్లో ఏర్పా�
లక్ష్మణచాంద, మార్చి 30: ప్రజల భద్రత కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ ఉపేందర్ రెడ్డి తెలిపారు. మండలంలోని బాబాపూర్ గ్రామంలో బుధవారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 2 ఆటో
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ బేలలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ బేల, మార్చి 30 : పేద ప్రజల సంక్షేమమే సీఎం కేసీఆర్ ప్రధాన లక్ష్యమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మ
ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి శాంతికుమారి ఎదులాపురం,మార్చి30: అటవీ ప్రాంత ఆవాసాలకు త్రీ ఫేస్ విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి శాంతి కుమారి సూచించారు. హైద�
ఖానాపూర్ టౌన్, మార్చి 30: ఖానాపూర్లో ఆది, బుధవారాల్లో నిర్వహించే వారసంతకు రైతులు పెద్ద ఎత్తున ఎండుమిర్చిని అమ్మకానికి తీసుకు వస్తున్నారు. గత సంవత్సరంతో పోల్చి చూస్తే ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిస�
కేంద్రం తీరుపై కదం తొక్కిన కార్మికులు, ఉద్యోగులు రెండో రోజూ కొనసాగిన ఆందోళనలు బ్యాంకులు, బీమా సంస్థలు, వివిధ పనిస్థలాల్లో నిరసనలు పలుచోట్ల కేంద్రం దిష్టిబొమ్మల దహనం సింగరేణిలో గనులు, ఓసీపీలు నిర్మానుష్�
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్కానింగ్లు సత్ఫలితాలిస్తున్న కేసీఆర్ కిట్ సర్కారు దవాఖానల్లో డెలివరీలు పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గర్భిణులకు మెరుగైన వైద్య అందిస్తున్నది. �
భైంసాలో క్వింటాలు ధర రూ.11,100 పత్తి ధర సరికొత్త రికార్డు సృష్టించింది. నిర్మల్ జిల్లా భైంసా మార్కెట్లో సోమవారం క్వింటాలు ధర రూ.10,800 పలుకగా.. మంగళవారం ఏకంగా రూ.11,100 పలికింది. మార్కెట్లో కొనుగోలు చేసేందుకు ఖరీద�
ఆదిలాబాద్ రూరల్, మార్చి 29: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆరోపించారు. కేంద్రప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాల�
సిజేరియన్లు చేస్తున్నట్లు తేలడంతో కలెక్టర్ ఆదేశాలు నిర్మల్, భైంసాల్లో ప్రత్యేకాధికారుల బృందం తనిఖీ సీలు వేసిన ఆర్డీవోలు నిర్మల్ చైన్గేట్/భైంసా, మార్చి 29 : నిబంధనలకు విరుద్ధంగా సిజేరియన్లు చేస్తున�
నిర్మల్ అర్బన్, మార్చి 29: నీటి పారుదల ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని అరణ్య భవన్లో నీటిపారుదల, అటవీ శాఖ
తెలంగాణ-మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ రాష్ర్టాలను కలుపుతూ బ్రిడ్జి నిర్మాణం ప్రాణహిత నదిపై రూ.96 కోట్లతో వంతెన నిర్మాణం పూర్తి తొలగిన రవాణా కష్టాలు.. పెరిగిన ఉపాధి అవకాశాలు.. వ్యాపారం, పర్యాటకంగా అభివృద్ధి.. సీఎ�
చెన్నూర్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిలో భాగంగా ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని మరింత మెరుగ్గా అందించేలా ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ చర్యలు తీసుకుంటున్నారు. పెరుగుతున్న జనాభా, భవిష్యత్�
ధాన్యం కొనేదాకా పోరాటం ఏఎంసీ, పీఏసీఎస్ ప్రత్యక సమావేశాల్లో తీర్మానాలు కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నాయకుల మండిపాటు కుభీర్, మార్చి 29 : కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర బీజేపీ నాయకుల మాటలను నమ్మి కయ్యానికి కాలు దువ్వ
నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ లబ్ధిదారులకు అవగాహన నిర్మల్ టౌన్, మార్చి 28 : జిల్లాలో దళిత బంధు పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో వందమంది లబ్ధిదారులను ఎంపిక చేశామని, వారికి త్వరలో రూ.10 లక్షలతో కొత్�